Prajatantra Desk

Prajatantra Desk

పేదలకు కడుపు నిండా తిండి పెట్టడమే ధ్యేయం

సన్నబియ్యం పథకం దేశంలోనే చారిత్రాత్మకం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. రానున్న రోజులలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామని .పేదలకు కడుపునిండా…

వక్ఫ్‌ చట్టంపై వాడీవేడీ చర్చ

చట్ట సవరణ ఎవరికీ వ్యతిరేకం కాదు లేకుంటే పార్లమెంట్‌ స్థలం కూడా వక్ఫ్‌దే అంటారు.. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2 : వక్ఫ్‌ చట్టంపై వాడీవేడీ చర్చ జరిగింది. లోక్‌సభలో బిల్లుపై పలువురు ఎంపిలు తమ అభిప్రాయాలను తెలియచేశారు. వక్ఫ్‌ చట్ట సవరణ జరగకుంటే…పార్లమెంట్‌ భవనం కూడా…

రాజ్య హింసకు వత్తాసు పలుకుతున్న ‘మేతావులు’!

ఐదు దశాబ్దాల కిందనే ‘శిశు హంతక రాజ్యం ఇది, పశు సంతతి పాలన ఇది’ అని ఈ దేశపు రాజ్య స్వభావాన్నీ, పాలనా ప్రవృత్తినీ ఒక్కమాటలో చెప్పాడు చెరబండరాజు. అటువంటి రాజ్యంలో‘నేరమే అధికారమై/ ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే/ ఊరక కూర్చున్న/ నోరున్న ప్రతివాడూ నేరస్తుడే’ అన్నాడు వరవరరావు. యాబై ఏళ్ల కింద తెలుగు సమాజం…

పేదల కంచంలో  శ్రీమంతుని బువ్వ..!

CM Revanth Reddy

‘‘‌రాష్ట్రంలో రేవంత్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి పేదల రేషన్‌ ‌కార్డుల గురించి వారికీ అందించే రేషన్‌ ‌లోతుగా అధ్యయనం చేసి, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. నయాపైసా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ  తీసుకున్న చారిత్రాత్మకమైన ఘట్టంతో రాష్ట్ర వ్యాప్తంగా…

పర్యావరణం, వన్య ప్రాణుల పరిరక్షణలో ప్రభుత్వాల బాధ్యత

కంచ గచ్చిబౌలీ 400 ఎకరాల భూ వివాదం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ,రాష్ట్ర ప్రభుత్వంల మధ్య పతాక స్థాయికి చేరుకుంది. భూ యాజమాన్య హక్కుల వివాదంతో పాటు పర్యావరణం, వన్యప్రాణుల పరిరక్షణ అంశాలు కూడా తెర పైకొచ్చినాయి. 400 ఎకరాల కంచ గచ్చి బౌలీ లో ఎటువంటి వన్య ప్రాణులు లేవని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

మేము శాంతి చర్చలకు సిద్దం

బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి సాయుధ బలగాలను వెనక్కి రప్పించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన మావోయిస్టు పార్టీ  లేఖ విడుదల చేసిన భారత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి అధికార ప్రతినిధి అభయ్‌ భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్‌  02 : మావోయిస్టు పార్టీపై జరుగుతున్న కాల్పుల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారని అందుకు కారణంగా తాము శాంతి చర్చలకు…

విద్యా రంగంలో వినాశకర పరిణామాలు

కేంద్రీకరణ దిశగా ప్రభుత్వం తీరు దేశాన్ని అగాధంలోకి నెడుతున్న విధానాలు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విమర్శలు ప్రస్తుత ప్రభుత్వ మూడు అంశాల ఎజెండా విద్యా రంగంలో వినాశకరమైన పరిణామాలకు దారితీస్తోందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. సెంట్రలైజేషన్‌, కమర్షియలైజేషన్‌, కమ్యూనలైజేషన్‌ అనే మూడు సి… లు దేశ విద్యా విధానాన్ని శాసిస్తున్నాయని ఆమె…

రేవంత్ రెడ్డి మాటలు ఘనం.. చేతలు హీనం..

harees rao

రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పారు: మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.  మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారు.…

పార్లమెంట్‌ ‌ముందుకు వక్ఫ్ ‌బిల్లు

సాధారణ మెజార్టీతో గట్టెక్కే చాన్స్ ‌బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ ‌పార్లమెంట్‌కు హాజరు కావాలని ఎన్‌డిఎ ఎంపిలకు ఆదేశం న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1: ‌వక్ఫ్ ‌బిల్లుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ బుధవారం పార్లమెంట్‌ ‌ముందుకు ఈ బిల్లు రానుంది. ఎన్‌డిఎకు ఉన్న బలం దృష్ట్యా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని అంచనా వేస్తున్నారు. బిల్లు రానున్న క్రమంలో ఎన్‌డిఎ…

కనీవినీ రీతిలో బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహిస్తాం..

నాటి ఉద్యమ స్ఫూర్తితో సభను దిగ్విజయం చేస్తాం.. ఎల్కతుర్తి వద్ద 1213 ఎకరాల్లో మహా సభ నిర్వహణ 154 ఎకరాల్లో మహా సభా ప్రాంగణం స్పష్టం చేసిన వరంగల్ జిల్లా బిఆర్ఎస్ నేతలు ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశం బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా మహా సభను వరంగల్ లో నిర్వహించాలని నిర్ణయించినందుకు వరంగల్ జిల్లా పార్టీ…