Prajatantra Desk

Prajatantra Desk

అం‌దాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థలపై లేదా?

కొనుగోలు కేంద్రాల్లో రైతు మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. •పత్తి కొనుగోళ్ల గోల్‌మాల్‌పై ఎంక్వయిరీ జరపాలి •ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు డిమాండ్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 5: అందాల పోటీల(మిస్‌ ‌వరల్డ్)‌మీద ఉన్న శ్రద్ధ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అవస్థలపై లేకుండా పోయిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు…

ఎవరిపై ఉద్యోగ సంఘాల సమరం?

రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిన స్థితిలో ఉంది •బయట ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టడం లేదు.. •అప్పు కోసం పోతే నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నారు! •మేం అడగకుండానే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు •ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొన్ని రాజకీయ పార్టీల కుట్రలు •ఉద్యోగ సంఘాలు ఆ కుట్రలో పావులుగా మారొద్దు.. •ఉద్యోగులకు సమయస్ఫూర్తి,…

Neighbouring Countries

*”Every war begins like opening the door to a dark room. No one knows what’s hiding in the darkness.”* — Hitler Today, Pakistan stands exposed before the world for nurturing terrorism—providing shelter and training to militants. Except for Turkey, no…

దేవాదుల ప్రాజెక్టు అన్ని దశలను పూర్తి చేస్తాం

రైతులకు స‌మృద్ధిగా సాగునీరందిస్తాం.. సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల పంపు హౌస్ పనులపై సమీక్ష హనుమకొండ, ప్రజాతంత్ర, మే 3 : దేవాదుల ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని దశలను పూర్తిస్థాయిలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాగునీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…

గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా తెలంగాణ

వైద్య పర్యాటక పటంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు సీఎం సూచనతో…. మిస్ వరల్డ్ కాంటెస్టెంట్ లకు మెడికల్ టూరిజంపై పరిచయం కార్యక్రమం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, సాంకేతికత,  సామర్థ్యం కలిగిన వైద్యులు, ఉన్నత నాణ్యతైన చికిత్సలను అందిస్తూ ఇప్పటికే తెలంగాణ  అంతర్జాతీయ రోగులను ఆకర్షిస్తోండగా…మిస్ వరల్డ్ పోటీలతో…

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి

ఒప్పందాలు లేకుండా చర్చలు ఉండాలి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు హింస ద్వారా శాంతి స్థాపన జరగదని, రాజీ మార్గం ద్వారా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్…

విషాద యాత్రగా మారిన విహార యాత్ర

రంగనాయకసాగర్‌ ‌లో నలుగురు గల్లంతు ఇద్దరి మృతదేహాల వెలికితీత, మరో ఇద్దరిని కాపాడిన స్థానికులు వేసవి కాలం సెలవులను ఎంజాయ్‌ ‌చేద్దామనుకొని వొచ్చిన ఓ రెండు కుటుంబాలలో తీరని విషాదం చోటు చేసుకుంది. విహార యాత్ర ఊహించని విధంగా  విషాద యాత్రగా మారిపోయింది. సిద్ధిపేట-చంద్లాపూర్‌లో గల రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. రంగనాయకసాగర్‌లో…

నగరంలో సన్న బియ్యం పంపిణీ

ఎమ్మెల్సీ ఎన్నికల కొడ్‌తో ఆలస్యం మంత్రి పొన్నం ప్రభాకర్  వెల్లడి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ‌వల్లే హైదరాబాద్‌లో రేషన్‌ ‌షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ఆలస్యమైందని హైదరాబాద్‌ ‌జిల్లా ఇంచార్జ్ ‌మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.  శనివారం  హిమాయత్‌ ‌నగర్‌ ఆదర్శ బస్తీలో పౌరసరఫరాల దుకాణం 602లో లబ్ధిదారులకు సన్న బియ్యం ఆయన సన్న బియ్యం…

పాక్‌పై భారత్‌ ‌మరో ఆర్థిక దాడి

దిగుమతులపై పూర్తి నిషేధం విధింపు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని, పాకిస్థాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు భారత ప్రభుత్వం పాక్‌ ‌దిగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం విదేశీ వాణిజ్య విధానం 2023లో భాగంగా కొత్త నిబంధనగా చేర్చబడింది. దీనిలో భాగంగా, పాకిస్థాన్‌ ‌నుంచి ఉత్పత్తులు దిగుమతి చేసుకునే లైసెన్సులను రద్దు చేయడం, ఎలాంటి సరుకుల…

హైదరాబాద్ కు చేరుకున్న మిస్ కెనడా

హైదరాబాద్,ప్రజాతంత్ర,మే 03 :  హైదరాబాద్ లో జరుగనున్న మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల  సుందరీమణుల రాక ప్రారంభమయింది. ఈ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టర్లు ఈ నెల 6 వ తేదీ నుండి హైదరాబాద్ కు చేరుకుంటారు. మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు శనివారం  సాయంత్రం…