Prajatantra Desk

Prajatantra Desk

పునరుత్పాదక ఇందన రంగంలో దూసుకుపోతున్నాం..

కేంద్ర సహకారం తోడైతే మరిన్ని అద్భుతాలు రాష్ట్రానికి మరిన్ని ప్రోత్సహాకాలు అందించాలి 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను కేటాయించండి. కుసుం-ఎ పథకం కింద మరిన్ని యూనిట్లు ఇవ్వాలి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి న్యూదిల్లీ, మే 6 : తెలంగాణలో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్…

సరస్వతీ పుష్కరాలకు రండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్న సరస్వతీ పుష్కరాలకు హాజరుకావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. ఈ మేరకు మంగళవారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి పుష్కరాలకు మంత్రి కొండా…

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా హైదరాబాద్

ఇక్కడ పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తల బారులు రాష్ట్ర అభివృద్ధిలో పాత్రికేయులు భాగస్వామ్యం కావాలి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6:   గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా హైదరాబాద్ మహా నగరం రూపాంతరం చెందుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్…

నాంపల్లి రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ మందగమనం – ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం

హైదరాబాద్: నాంపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టు వేగం కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వ ధీమా తీరుపై ప్రయాణికులు మరియు పరిసర నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రష్ అవర్స్‌లో ఈ ప్రాజెక్టు ఆలస్యం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. రెడ్ హిల్స్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు కలిపే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనిచేయకపోవడం…

15న పోచంపల్లికి మిస్ వరల్డ్ 2025 పోటీదారులు

ప్రపంచ దృష్టిని ఆకర్షించనున్న పోచంపల్లి గ్రామం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 :  మిస్ వరల్డ్ – 2025 గ్రూప్ -2 పోటీదారులు మే 15న ప్రపంచ ప్రఖ్యాత చేనేత గ్రామం పోచంపల్లిని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమంతో దేశంలోని అత్యంత ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలలో ఒకటైన పోచంపల్లి ఇక్కత్ పై ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణలోని…

తుపాకీలు చేతబట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటి?

˜కాంగ్రెస్‌ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం ˜నక్సల్స్‌ సానుభూతిపరులు హరగోపాల్‌, వరవరరావు సాధించిందేమిటి? ˜మావోయిస్టులు తుపాకీ వీడి లొంగిపోవాల్సిందే… ˜కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, మే 5: నక్సల్స్‌ పై నిషేధం విధించిన కాంగ్రెస్‌ పార్టీయే నేడు నక్సల్స్‌ తో చర్చలు జరపాలని చెప్పడం ఆ పార్టీ…

‌రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రోత్సాహం

అన్నదాతలను కాపాడుకోవడమే మా లక్ష్యం •వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 5: అన్నం పెట్టే అన్నదాతలను కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ, మార్కెటింగ్‌ ‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం దారూర్‌ ‌మండల రైతు వేదికలో ‘‘ రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’’ కార్యక్రమం జరిగింది.  ఈ…

రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు..

heavy temparature

•బెంబేలెత్తుతున్న జనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే5: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. అప్పుడప్పుడు వానలు పడినా ఎండలు మాత్రం తగ్గడం లేదు. రానున్న రోజుల్లో మరింతగా విజృంభిచనున్నట్లు వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా.. మే 15 తర్వాత ఎండల తీవ్రత మరింత పెరగనుందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఎండలు…

కాశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు రోడ్డు కనెక్టివిటీ

•హైవేల విస్తరణతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి •కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌,‌ప్రజాతంత్ర,మే5: కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు కనెక్టివిటీనే లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో రూ. 3,694.4 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు జరిగాయని, హైవేల విస్తరణ వల్ల రోడ్డు ప్రమదాలు తగ్గాయని.. సమయం తగ్గిందని అన్నారు. తెలంగాణలో హైవేల నిర్మాణ…

రోడ్డు కనెక్టివిటీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

రూ.3,900 కోట్ల విలువైన పనులకు  ప్రారంభం •నీటి సంరక్షణ పథకాలతో రైతులకు మేలు •ఈ దశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి •కాగజ్‌నగర్‌ ‌వేదికగా కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీ కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌,‌ప్రజాతంత్ర,మే5: తెలంగాణలో రోడ్ల అభివృద్ది బాధ్యత తనదని..అయితే నీటి సంరక్షణ ద్వారా భవిష్యత్‌ ‌తరాలకు మనం నీటి నిల్వలు అందించాల్సి ఉందని కేంద్ర మంత్రి…