ఆపరేషన్ సిందూర్ సక్సెస్

పాక్ గడ్డపై గర్జించిన భారత యుద్ధ విమానాలు ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు కనీసం వందకు పైగానే ఉగ్రవాదుల హతం వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారులు న్యూదిల్లీ, మే 7 : భారత యుద్ధ విమానాలు మరోమారు గర్జించాయి. పాక్ భూభాగంలోని ఉగ్రమూకలు లక్ష్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత…









