Prajatantra Desk

Prajatantra Desk

ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్

 పాక్‌ గడ్డపై గర్జించిన భారత యుద్ధ విమానాలు ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు కనీసం వందకు పైగానే ఉగ్రవాదుల హతం వివరాలు వెల్లడించిన ఆర్మీ అధికారులు న్యూదిల్లీ, మే 7 : భారత యుద్ధ విమానాలు మరోమారు గర్జించాయి. పాక్‌ భూభాగంలోని ఉగ్రమూకలు లక్ష్యంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టింది. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత…

కర్రెగుట్టల్లో మరోమారు భారీ ఎన్ కౌంటర్

భద్రాచలం, ప్రజాతంత్ర, మే 7 : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాకు సరిహద్దున ఉన్న కర్రెగుట్టల్లో భద్రత బలగాలకు , మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 24 మంది మావోయిస్టులు మృత్యువాత పడినట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..  గత 15 రోజులుగా భద్రత బలగాలు కర్రెగుట్టలను జల్లెడపడుతున్నాయి. బుధవారం ఉదయం కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారనే…

రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

భారత సైన్యానికి యువత నైతికంగా మద్దతివ్వాలి విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ పై డిప్యూటీ సీఎంతో కలిసి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 7: రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు…

కేసీఆర్‌ అప్పు.. ‌తెలంగాణ భవిష్యత్తుకు ముప్పు

బిఆర్‌ఎస్‌ అభివృద్ధి గాలి బుడగ అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు నాటి ఆర్టీసీ సమ్మెతో ఎంతో మంది చనిపోయారు కెసిఆర్‌ ‌నిర్వాకంతోనే నెలకు 6వేల కోట్లు వడ్డీ కడుతున్నాం కెటిఆర్‌ ‌వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీతక్క, చామల హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 6: గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని…

పరిపాలన చేతగాక పోతే తప్పుకో..

రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా మాట్లాడితే సహించేది లేదు సీఎం మాటలు రాష్ట్ర భవిష్యత్‌కు శాపం పెట్టినట్లు ఉన్నాయి పరిపాలన చేతగాక కాడి కింద పడేశాడు అడ్డగోలు వ్యాఖ్యలు మాని సంపద పెంచే ఆలోచన చేయాలి బిఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దరాబాద్, ప్రజాతంత్ర, మే 6 :  పరిపాలన అంటే బజారు భాష మాట్లాడినంత ఈజీ…

నగరంలో నేడు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్‌ను రక్షణ శాఖ బృందాలు నిర్వహించనున్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్ బాగ్, మల్లాపూర్‌లోని ఎన్ఎఫ్‌సీలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.…

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

లక్షలాదిగా భక్తులు తరలి వొచ్చే అవకాశం రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా, వైద్యం పక్కాగా  ఉండాలి సమ్మక్క – సారక్క జాతర అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి అధికారులకు మంత్రులు కొండా సురేఖ‌, శ్రీధ‌ర్ బాబు ఆదేశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర మే 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వ‌రం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని”…

ఓబులాపురం మైనింగ్‌ ‌కేసులో సంచలన తీర్పు

గాలి జనార్ధన్‌ ‌రెడ్డి తదితరులకు ఏడేళ్ల  జైలు ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఊరట హైదరాబాద్‌,‌ మే 6 (ఆర్‌ఎన్‌ఎ) : ఓబుళాపురం మైనింగ్‌ ‌కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం…

తెలంగాణ కులగణను అనుసరించండి

మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ న్యూదిల్లీ, మే 6 : దేశవ్యాప్తంగా కులగణన జరపడానికి అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన  మోదీకి లేఖ రాశారు. దేశంలో మొట్టమొదటిసారిగా కులగణను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలంగాణ…

తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించాలి

మిస్ వరల్డ్ పోటీల అతిథులకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలకాలి శంషాబాద్ విమానాశ్రయాన్ని అందంగా తీర్చిదిద్దండి పర్యాటక, సాంస్కృతిక శాఖ  మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 6:  మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వొచ్చే అథితులకు విమానాశ్రయంలో తెలంగాణ  సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలకాలని, ఇక్కడి సంస్కృతి,  సంప్రదాయాలు ప్రతిబింబించేలా…