prajatantra_news

prajatantra_news

70 వేల ఉద్యోగాలిచ్చాం.. ఆ తలలు లెక్కబెడదాం రండి

– బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు – కాంగ్రెస్‌నుదెబ్బ తీయాల‌న్న‌దే వాటి ఆలోచ‌న – చొప్ప‌దండిలో సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ చొప్పదండి, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 5ః కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. రెండేళ్లలో ఏం చేశారని ఆ పార్టీలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి.. పదేళ్లలో బీఆర్ఎస్ ఏం…

ప్రజాపాలన అందిస్తుంటే విషం చిమ్ముతున్నారు

– ఓ కుటుంబం మొత్తం ప్రభుత్వం పడిపోవాలని చూస్తోంది – అభివృద్ధి పనులకు రెండేళ్లలో రూ.17,442 కోట్లు ఖర్చు చేశాం – ఇచ్చిన హా మేరకు తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మది – పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ‌పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు – బిజెపి అధ్యక్షుడు పాలమూరుకు వొచ్చి హాలపై మాట్లాడలేదు – బిజెపికి…

పెట్టుబడులు, ఉపాధి, క్రీడల‌కు స‌హ‌క‌రించాలి

– ఒమన్ రాయబారితో జితేందర్ రెడ్డి భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (మాజీ ఎంపీ) ఏ.పీ.జితేందర్ రెడ్డి న్యూదిిల్లీలో ఒమన్ రాయబారి ఇస్సా సలేహ్ అల్ షిబానీతో భేటీ¡ అయ్యారు. న్యూదిల్లీలోని ఒమన్ రాయబార కార్యాలయంలో గురువారం జరిగిన ఈ సమావేశం తెలంగాణ, ఒమన్ మధ్య సంబంధాలను కొత్త…

రైతు బంధుకు, మున్సిపల్ ఎన్నికలకు లింకు ఎందుకు?

– ఎన్నికల వరకు ఆశ చూపి ఆనక మోసం చేయడానికే – ఇపుడు సురుకు పెడితేనే ప్రభుత్వం మాట వింటది – సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. కానీ ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయి..…

ఇప్పటికే మోసపోయాం.. మళ్లీ మోసపోవద్దు

– సూర్యాపేటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం – బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పిండు.. కాంగ్రెస్‌ను నమ్మినందుకు నట్టేట ముంచిండ్రు. మరోసారి మోసపోకుండా జాగ్రత్త పడాలి.. మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్‌ను ఓడించాలి.. అభివృద్ధికి కేరాఫ్‌గా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం…

గజ్వేల్ ఘనతను చాటుదాం

– మళ్లీ బీఆర్ఎస్‌నే గెలిపిద్దాం – మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పిలుపు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధి ప్రదాత అని, గజ్వేల్‌లో బీఆర్ఎస్‌ను మళ్ళీ గెలిపించుకోవాలని ఆ పార్టీ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ’కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండె.. ఇప్ప్పుడు ఎట్లుందన్నది ఆలోచించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల…

మహిళా న్యాయవాది హత్యపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ఆస్తి వివాదం కారణంగా ఒక యువ న్యాయవాది దారుణంగా హత్యకు గురైన ఘటన తనను కలచివేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆస్తులు, ఆర్థిక కారణాల పేరుతో రక్తసంబంధాలు తెగిపోవడం, మానవీయ బంధాలు నశించిపోవడం మన సమాజం ఎదుర్కొంటున్న అత్యంత విషాదకర పరిస్థితి అని ఆవేదన వ్యక్తం…

అభివృద్ధి చేసే సత్తా మనకే ఉంది

– కాంగ్రెస్ గెలుపే ప్రతి కార్యకర్త లక్ష్యం కావాలి – ఏప్రిల్ నుంచి మరో విడత ఇండ్ల మంజూరు – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: కొత్తగూడెం కార్పొరేషన్‌ను సమగ్రాభివృద్ధి చేసే సత్తా మన ప్రభుత్వానికి ఉందని, అధికారం మన దగ్గర ఉంటే ప్రత్యర్థులు ఎలా అభివృద్ధి…

గ్రామ పంచాయతీలకు శుభవార్త

– 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఉత్తర్వులు – తొలి విడతగా రూ.259.36 కోట్లు కేంద్రం విడుదల – మిగిలిన వాటిని వెంటనే విడుదల చేయాలి: మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…

గ్రూప్‌-1 ఉద్యోగులకు ఊరట

– సింగిల్‌ ‌బెంచ్‌ ‌తీర్పును రద్దు చేసిన ధర్మాసనం హైదరాబాద్‌,‌ ఫిబ్రవరి 5 (ఆర్‌ఎన్‌ఎ): ‌గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. గ్రూప్‌ 1 ‌నియామకాల వ్యవహారంలో సింగిల్‌ ‌బెంచ్‌ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ చీఫ్‌ ‌జస్టిస్‌ ‌నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో.. గ్రూప్‌ 1 ‌నియామకాలపై విచారణ…