భారీ ఆన్లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టు

రూ.5,000 కోట్ల దందాను పసిగట్టిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: హైదరాబాద్లో భారీ ఆన్లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టయ్యింది. ఫినటెక్ ముసుగులో రూ.5,000 కోట్ల దందాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ పట్టుకుంది. ఆన్లైన్ గేమింగ్ పేరుతో డొల్ల కంపెనీలతో కోట్లాది రూపాయల మళ్లింపు చేస్తున్నట్లు డీజీజీఐ గుర్తించింది. రూ.5…









