prajatantra_news

prajatantra_news

భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టు

రూ.5,000 కోట్ల దందాను పసిగట్టిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: హైదరాబాద్‌లో భారీ ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్ గుట్టు రట్టయ్యింది. ఫినటెక్ ముసుగులో రూ.5,000 కోట్ల దందాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ పట్టుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో డొల్ల కంపెనీలతో కోట్లాది రూపాయల మళ్లింపు చేస్తున్నట్లు డీజీజీఐ గుర్తించింది. రూ.5…

సింగరేణి ప్రజల కోసం జీవో 76ను పరిష్కరిస్తాం

– కాంగ్రెస్ అభ్యర్దులను గెలిపిస్తే మరిన్ని ప్రగతి ఫలాలు – మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్ధలాలకు సంబంధించి జీవో 76ను పరిష్కరించి ప్రజలకు మేలు చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం…

విభేదాలకు కారణమవుతున్న కాంగ్రెస్, ఎంఐఎం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నిర్మల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతూ సమాజంలో విభజనలు, విధ్వంసానికి కారణమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నదే వారి లక్ష్యమన్నారు. మున్పిపల్ ఎన్నికల సందర్భంగా నిర్మల్‌లో…

మున్సిపల్ పోలింగ్ వేళ మద్యం దుకాణాల బంద్

హైదరాబాద్,ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 9: ఈనెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సందర్భంగా మున్సిపాలిటీల పరిధిలో రెండు రోజులపాటు వైన్స్, మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సోమవారం సాయంత్రం 5 నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల, ఆబ్కారీ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 13వ…

కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించాలి

– మంత్రి సీతక్క పిలుపు ఇబ్రహీంపట్నం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా జీహెచఎంసీ పరిధిలోని బహీంపట్నం మున్సిపాలిటీ బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున శనివారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని కాంగ్రెస్…

రేవంత్‌ది ద్రోహ చ‌రిత్ర‌

-కేసీఆర్ మ‌నోడు..రేవంత్ మందోడు -ఏపీకి నీళ్లు తాక‌ట్టు పెడుతున్న ద్రోహం -పాల‌మూరులో మిగిలిన ప‌నులు చేయ‌లేదు -ప‌రిగిలో రేవంత్ వ్యాఖ‌ల‌పై హ‌రీష్‌రావు ఆగ్ర‌హం సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 7: ఎన్నికల సభల్లో ఎవరైనా ఏం మాట్లాడుతారు? రెండున్నరేళ్లలో ఇవి చేసినం, భవిష్యత్తులో ఇవి చేస్తం అని చెబుతుంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నడు.…

తెలంగాణ‌కు బీజేపీ తీర‌ని అన్యాయం

– పున‌ర్విభ‌జ‌న చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌లేదు – కాంగ్రెస్ వ‌చ్చాకే సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌లు – కేంద్రంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజం నిజామాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, పిబ్ర‌వ‌రి 7: రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జే.పి తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.…

ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా చేపట్టాలి

– ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : రైతులు ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా చేపట్టి వ్యవసాయాన్ని పూర్వస్థితికి తీసుకురావాలని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని అన్మాస్ పల్లి గ్రామ సమీపంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సి జి ఆర్ భారత్ బీచ్…

 ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

– డిగ్రీ పట్టాతో పాటే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ హామీ – టీసీఎస్ఈ సంయుక్తంగా ప్రత్యేక కోర్సు ప్రారంభం హైదరాబాద్, ప్రజాంత్ర, ఫిబ్రవరి 7: డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాధించడం ప్రతి విద్యార్థి కల. ఆ కలను సాకారం చేస్తూ డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో కలిసి…

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

– బస్తర్‌ ‌జిల్లాలో 51మంది మావోయిస్టుల లొంగుబాటు రాయపూర్‌,‌ ఫిబ్రవరి  7:మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ ‌జిల్లా బస్తర్‌ ‌డివిజన్‌లో 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది. వీరంతా బస్తర్‌ ఎస్పీ జితేందర్‌ ‌యాదవ్‌ ‌సమక్షంలో శనివారంనాడు లొంగిపోయారు. బస్తర్‌ ‌జిల్లా ప్రధాన కార్యాలయమైన జగదల్‌పూర్‌లో బస్తర్‌ ‌పాండుమ్‌…