prajatantra_news

prajatantra_news

పలువురు ఐఏఎస్‌లకు కోర్టుధిక్కరణ నోటీసులు

–  వ్యక్తిగతంగా కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16 : తామిచ్చిన ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదో స్వయంగా కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని పశుసంవర్థక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, మత్స్యశాఖ కమిషనర్‌ ప్రియాంక ఆలా, మత్స్యశాఖ డిప్యూటీ…

బీసీల‌ కోసం జ‌గృతి పోరాటం

– 42శాతం రిజ‌ర్వేష‌న్‌లో ఆయా కులాల‌కు పెద్ద‌పీట‌ – బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై16: 25వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. 25వేల పదవుల్లో సగం మంది మన ఆడబిడ్డలకే అవకాశం దక్కుతుందని అన్నారు.…

తీర్పుల్లో మానవీయత

యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ సుజయ్‌పాల్‌ వీడ్కోలు సమావేశంలో వక్తలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: చట్టపరమైన మానవీయతతో కూడిన తీర్పులను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ వెలువరించారని హైకోర్టులో జరిగిన ఫుల్‌ కోర్టు సమావేశం కొనియాడిరది. జస్టిస్‌ సుజయ్‌పాల్‌ కోల్‌కతాకు బదిలీ అయిన సందర్భంగా బుధవారం ఫస్ట్‌ కోర్టు హాల్‌లో ప్రత్యేకంగా జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల…

మంత్రి ఉత్తమ్‌పై కేసు కొట్టివేత

– మరో రెండు కేసుల్లో హాజరీ నుంచి మినహాయింపు – హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో హైకోర్టులో వెసులుబాటు లభించింది. నమోదైన మూడు కేసుల్లో ఒకదానిని కొట్టివేసింది. మిగిలిన రెండు కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి…

కోటిమందిని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది

– మహిళలకు స్వయం ఉపాధి పథకాలు – పెద్దపల్లిలో వీహబ్‌ ఏర్పాటుకు కృషి – ఇందిరాశక్తి సంబురాల సభలో మంత్రి శ్రీధర్‌ బాబు పెద్దపల్లి,ప్రజాతంత్ర,జూలై16: మహిళలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉండేలా కార్యక్రమాలు చేపట్టామని…

తెలంగాణ వర్సిటీది ప్రత్యేక స్థానం

గవర్నర్‌, ఛాన్సలర్‌ జిష్ణుదేవ్‌ వర్మ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: రాష్ట్రం పేరుతో ఏర్పాటు చేసిన తెలంగాణ విశ్వవిద్యాలయానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని గర్వంగా చెప్తున్నానని గవర్నర్‌, విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్ధ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు,…

పరిశ్రమల స్థాపనకు అనుకూల ప్రాంతం

ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: టెక్నాలజీ తదితర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో భట్టి విక్రమార్కతో ఫ్రాన్స్‌ కాన్సల్‌ జనరల్‌ మార్క్‌ లేమి బృందం బుధవారం మర్యాదపూర్వకంగా…

రాజకీయ సంస్కృతిని మార్చాలి

న్యాయవాదులకు బీజేపీ చీఫ్‌ పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: న్యాయం కోసం ఎలా పనిచేస్తామో ప్రజల సేవలో కూడా అలాంటి అంకితభావంతో పనిచేయాలి అని న్యాయవాదులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను కూడా అడ్వకేట్‌ కమ్యూనిటీకి చెందినవాడినే అయినందున ఈ వేదికపై…

సింగరేణికి కేసీఆర్‌ ఎంతో చేశారు

టీబీజీకేఎస్‌ నేతల సమావేశంలో కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణి సంస్థ కోసం, కార్మికుల చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్‌ అనుంబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) నాయకులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌…

టాక్‌ జర్నలిజం ఈవెంట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 16: జైపూర్‌లో ఈనెల 19, 20 తేదీల్లో జరిగే టాక్‌ జర్నలిజం 2025 కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య వక్తగా పాల్గొననున్నారు. ఇది దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొనే అత్యంత ప్రతిష్టాత్మక సమావేశాలలో ఒకటి. దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తున్న,…