prajatantra_news

prajatantra_news

ఆ 8మంది ఆచూకీ కష్టమే

వారు చనిపోయి ఉండొచ్చు ఇళ్లకు వెళ్లాలని వారి కుటుంబాలకు అధికారుల సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ఆచూకీ లభించని ఎనిమిదిమంది కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం ఆశలు వదులుకుంది. ఇక ఎనిమిదిమంది కార్మికుల ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చివేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్‌…

తెలంగాణ రైతుల డిమాండ్‌ను నెరవేర్చండి

అధికారులకు కేంద్ర మంత్రి నడ్డా ఆదేశాలు యూరియా కోటా పెంచాలన్న సీఎం విజ్ఞప్తికి స్పందన దిల్లీ, ప్రజాతంత్ర, జులై 9: తెలంగాణకు దేశీయ యూరియా కోటా పెంచాలన్న సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నామని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు. బుధవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రైతుల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా అధికారులకు…

ఎవరినీ ఉపేక్షించేది లేదు

కల్తీ కల్లు ఘటనపై ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: కూకట్‌పల్లి పరిధిలో కల్తీ కల్లు తాగిన కారణంగా ముగ్గురు మృతిచెందిన సంఘటనపై ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్‌ అయ్యారు. ఈ సంఘటనలో 19మంది తీవ్ర అస్వస్థతకు గురవగా చికిత్స పొందుతూ వారిలో ముగ్గురు మృతిచెందారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ…

బిల్లుల బకాయిలు.. పిల్లలకు పస్తులు

–  మధ్యాహ్న భోజనం పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 9: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బిల్లులు మూడు నెలలుగా చెల్లించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి టి.హరీష్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. 20 నెలల పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన…

సిగాచిలో ఎన్‌డిఎంఎం బృందం పరిశీలన

యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వ్యాఖ్య క్షతగాత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి హైదరాబాద్‌, పజాతంత్ర, జూలై 8:పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ-(ఎన్‌డిఎంఎ) బృందం పరిశీలిచింది. అనంతరం నిర్వహణ లోపాలపై సిగాచీ యాజమాన్యంపై ఎన్‌డిఎంఎ ప్రశ్నల వర్షం కురిపించింది. యాజమాన్యం సరిగ్గా సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర…

బిఆర్‌ఎస్‌ నిలదీస్తే గానీ కదలరా..

– కల్వకుర్లి మోటర్లు ఆన్‌ చేయడం మా ఒత్తిడే – మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 8: ఎట్టకేలకు కల్వకుర్తి మోటార్లు ఆన్‌ చేసి నీళ్లు విడుదల చేయడం బిఆర్‌ఎస్‌, కేసీఆర్‌ విజయం అని మాజీ మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ నిలదీస్తే గాని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కదలిక రాదా..…

ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతా..

ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేసిన అసద్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్థాన్‌, ఇజ్రాయెల్‌ ప్రతిపాదించడాన్ని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహులు ట్రంప్‌కు నోబెల్‌ శాంతి బహుమతి…

రైల్‌రోకో ట్రైలర్‌ మాత్రమే

42శాతం బిసి రిజర్వేషన్లపై కవిత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8:  స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఒక్క రైలు చక్రాన్ని కూడా ముందుకు కదలనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా…

భద్రాచలం ఆలయ ఈవోపై దాడి హేయం

– రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 8: భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై జరిగిన దాడి పట్ల రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి డిప్యూటీ కలెక్టర్ల సంఘం అందోళన వ్యక్తం చేసింది. అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.చంద్రమోహన్‌, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రావులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

కేటీఆర్‌.. కొత్త డ్రామాలు మానుకో

– ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 8: రాష్ట్రంలో కేటీఆర్‌ మరో కొత్త డ్రామాకు తెరలేపారని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బనకచర్ల అంశంపై చర్చకు అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు సవాల్‌ విసిరితే నువ్వు నీ స్థాయిని మరచి ముఖ్యమంత్రిని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు…