prajatantra_news

prajatantra_news

బియ్యంపై క్రెడిట్‌ కొట్టేయడం తగదు

-బీసీ రిజర్వేషన్లలో మత రిజర్వేషన్లు చేర్చడం సరికాదు – నల్గొండ పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నల్గొండ, ప్రజాతంత్ర, జులై 14: రేషన్‌ కార్డులను పార్టీ కార్యకర్తలకే ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతున్నదన్న సమాచారం అందుతోంది.. అందువల్ల రేషన్‌ కార్డుల పంపిణీ కోసం తుంగతుర్తి వస్తున్న ముఖ్యమంత్రిని ఒకటే డిమాండ్‌ చేస్తున్నాం అర్హులైన ప్రతి ఒక్కరికీ…

సీనియర్‌ నటి బి.సరోజాదేవి కన్నుమూత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14: సినీ వినీలాకాశంలో సీనియర్‌ నటి బి.సరోజా దేవి(87) బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం కన్నుమూశారు. తెలుగు, కన్నడ, తమిళ భాషా సినిమాల్లో ఆమె అక్కినేని, ఎన్టీరామారావు, ఎంజీఆర్‌ల వంటి వారితో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించారు. 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 1955లో మహా కవి కాళిదాస…

సినిమా షూటింగ్‌లో విషాదం

స్టంట్‌ ఆర్టిస్ట్‌ రాజు మృతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 14 : తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్‌ సమయంలో గుండెపోటుకు గురై స్టంట్‌ ఆర్టిస్టు ఎస్‌ఎం రాజు (52) చనిపోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన జరిగింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో ఆర్య, దర్శకుడు పా రంజిత్‌తో చేస్తున్న సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.…

నాటి తప్పిదాలను మాపై రుద్దుతున్నారు

– పాలేరు నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీరు విడుదల – బీఆర్‌ఎస్‌పై మంత్రులు భట్టి, పొంగులేటి ధ్వజం ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 14: ఖమ్మంజిల్లాలోని పాలేరు సాగర్‌ జలాశయం నుంచి సాగర్‌ ఆయకట్టుకు నీటిని మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ…

తీన్మార్‌ మల్లన్న కార్యాలయంపై దాడి

గన్‌మన్‌ కాల్పుల్లో జాగృతి కార్యకర్తకు గాయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 134: మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్‌ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆ కార్యాలయంపై ఆదివారం దాడి చేశారు. ఆ సమయంలో కార్యాలయంలోనే తీన్మార్‌…

మహిళా సాధికారత సాధించి తీరతాం

లక్షెట్టిపేట సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి లక్షెట్టిపేట, ప్రజాతంత్ర, జులై 13 : మహిళా సాధికారత కోసం ఎంత దూరమైనా వెళ్తాం.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మహిళలకు సహాయం చేస్తాం.. ఆదిలాబాద్‌ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం తీసుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.…

యుద్దప్రాతిపదికన సాగర్‌ యూటీ పనులు పూర్తి

రేపు నీటిని విడుదల చేయనున్న మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 13: ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పాలేరులోని నాగార్జునసాగర్‌ ఎడమ ప్రధాన కాల్వ అండర్‌ టన్నెల్‌(యూటీ) నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేసి సోమవారం నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల…

వేలేరు మాజీ జెడ్పీటీసీ సరిత కన్నుమూత

సోదరి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పల్లా హన్మకొండ, ప్రజాతంత్ర, జులై 13: హన్మకొండ జిల్లా వేలేరు మండల జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సోదరి చాడ సరిత అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆమె క్యాన్సర్‌తో ఆరు నెలలుగా బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే కొత్త మండలమైన…

మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి పూజలు

– పట్టువస్త్రాల సమర్పణ సికింద్రాబాద్‌, ప్రజాతంత్ర, జులై 13: సికింద్రాబాద్‌ లష్కర్‌ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఎంపీ అనిల్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, అధికారులు, ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించి…

వరంగల్‌ జిల్లా నేతలతో మంత్రులు అడ్లూరి, సీతక్క సమావేశం 

వరంగల్‌, ప్రజాతంత్ర, జులై 13: కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ నేతృత్వంలో గాంధీ భవన్‌లో పార్టీ నాయకుల సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివ`ద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై చర్చించి నాయకులకు పలు సూచనలు…