prajatantra_news

prajatantra_news

సిఎం దృష్టికి ఇళ్ల స్థలాల సమస్య

– విలువలు పాటిస్తూ వృత్తి గౌరవాన్ని పెంచుకోవాలి: – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు – ఘనంగా టీయూడబ్ల్యూజే(ఐజేయూ) నగర కమిటీ మహాసభ ఖమ్మం టౌన్‌, ప్రజాతంత్ర, జూలై 13: ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఖమ్మం…

నిర్లక్ష్యానికి గురైన విద్య, వైద్య రంగాలు

– బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ధ్వజం సుబేదారి, ప్రజాతంత్ర, జూలై 13: బీఆర్‌ఎస్‌ పాలనలో విద్య, వైద్య రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, అభివృద్ధిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే నేడు రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు హరగోపాల్‌ అన్నారు. హనుమకొండ హరిత హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం…

దేశానికి గాంధీ సిద్ధాంతమే శ్రీరామ రక్ష

గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ స్వర్ణోత్సవాలలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 13: గాంధీ జ్ఞాన్‌ ప్రతిష్ఠాన్‌ స్వర్ణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు-స్వదేశీ మేళాలో భాగంగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళాశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పూలమాలలు వేసి…

మహిళా సంఘాలకు ప్రజా ప్రభుత్వం అండ

– సకాలంలో వడ్డీ లేని రుణాల చెల్లింపు – ఊరూవాడా ఇందిరా మహిళా శక్తి సంబరాలు – ఈనెల 18 వరకు నియోజకవర్గాలవారీగా వడ్డీ, బీమా చెక్కుల పంపిణీ – ప్రజా ప్రభుత్వంలో ఎస్‌హెచ్‌జీలకు నూతనోత్సాహం హైదరాబాద్‌, జూలై 13: మహిళా స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు అండగా ఉంటూ క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లిస్తున్న ప్రభుత్వం…

కాళేశ్వరంపై కావాలనే దుష్పచ్రారం

మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, జులై 12: కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఆపుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. కావాలనే పదేపదే కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నీటిని ఉపయోగించకుండా పక్కన పెట్టారన్నారు. సిద్దిపేటలో 167 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌…

స్వామివారిని దర్శించుకున్న స.హ చట్టం కమిషనర్ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జులై 12:  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం సమాచార హక్కు చట్టం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా కొండపైకి చేరుకున్న కమిషనర్ కు ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు అనంతరం స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…

బీసీ రిజర్వేషన్లపై మాట నిలుపుకున్నాం

`సీఎం రేవంత్‌రెడ్డి – ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఇతర నాయకులు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ…

బిసి రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌ది

– బిఆర్‌ఎస్‌ ఎం‌త తక్కువగా మాట్లాడితే అంతమంచిది – మంత్రి కోమటిరెడ్డి హితవు నల్లగొండ,ప్రజాతంత్ర,జూలై 12: బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమదేననని, పేదల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డ అన్నారు. ఇంతకాలం మాటలు చెప్పిన బిఆర్‌ఎస్‌ ‌బిసి రిజర్వేషన్లు ఎందుకు తేలేదని అన్నారు. ఈ రిజర్వేషన్లతోనే…

రేపు ఉజ్జయిని మహంకాళి బోనాలు

– భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు – పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జులై 12: తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగియగా  సికింద్రాబాద్‌ ‌లష్కర్‌ ‌బోనాల జాతర నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయిన మహంకాళి బోనాలు జరగనున్నాయి. ప్రభుత్వం…

వాణిజ్య పంటలతో లాభాలు గడించాలి

రైతులకు మంత్రి తుమ్మల సూచన ఖమ్మం, ప్రజాతంత్ర, జులై 12:  ఆదాయం వొచ్చే పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రధానంగా వాణిజ్య పంటలతో లాభాలు గడించాలని అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో నిర్వహించిన ’మెగా ఆయిల్‌ ‘‌పామ్‌ ‌ప్లాంటేషన్‌ ‌డ్రైవ్‌’ ‌ప్రారంభోత్సవంలో…