prajatantra_news

prajatantra_news

సీతారామ ప్రాజెక్టు నీటి విడుదల

~ మోటర్‌కు స్విచ్‌ ఆన్‌ ‌చేసిన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి ఖమ్మం,ప్రజాతంత్ర, జులై 12: గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలోని సాగర్‌ ఆయకట్టుకు తరలించేందుకు శనివారం సీతారామ ప్రాజెక్టులో భాగంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల నుంచి ఒక మోటారు ఆన్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక మంత్రి తుమ్మల…

సీతారామ ఫలాలు అందడం సంతోషకరం

– మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: కేసీఆర్‌ ముందుచూపుతో గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తరలించి సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు నేడు రైతులకు అందడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఎట్టకేలకు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు మోటార్లు ఆన్‌ చేసి నీళ్లు అందించడంతో…

బీసీ గురుకులాలకు స్థల సేకరణ చేయాలి

Hyderabad Floods

నల్గొండలో బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో మంత్రి పొన్నం నల్గొండ, జులై 12: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులాలకు డిమాండ్‌ బాగా పెరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నల్గొండలో శనివారం జరిగిన బీసీ సంక్షేమ శాఖ సమీక్షలో ఆయన మాట్లాడారు. 327 బీసీ గురుకులాలకుగాను 26 గురుకులాలకు మాత్రమే శాశ్వత…

భూసేకరణను వేగవంతం చెయ్యండి

– పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచెయ్యండి – నీటిపారుదల శాఖాధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: రాష్ట్రంలో పెండిరగ్‌ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పునరావాస పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కూడా ఆదేశించారు.…

రిజర్వేషన్ల అమలు సాధకబాధకాలపై చర్చ

మేధావులతో బీసీ కమిషన్‌ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు ఆర్డినెన్సును తీసుకురావాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ బీసీ కమిషన్‌ బీసీ మేధావులతో శనివారం సమావేశమైంది. వారి అభిప్రాయాలను, సలహాలను స్వీకరించింది. ఖైరతాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రిజర్వేషన్‌ అమలుకు…

పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి

పీఎం ఆర్థిక సలహామండలి చైర్మన్‌తో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి చైర్మన్‌ ఎస్‌.మహేంద్రదేవ్‌ సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణను…

స‌హ‌జ‌త్వం కోల్పోతున్న ప‌ల్లెలు

– మింగేస్తున్న ఆధునిక‌త‌ -పెరిగిన అనుత్పాద‌క ఖ‌ర్చు – బ‌తుకుల‌ను తారుమారు చేసిన క‌రెన్సీ – అంతా ప‌ట్నం పోక‌డలే – గంగ‌లో క‌లిసిన గ్రామ స్వ‌రాజ్యం – ప‌ట్ట‌ణాల‌కు ప‌రాన్న‌జీవులుగా మారిన వైనం ప‌రిణామ‌గ‌తిలో మార్పు స‌హ‌జం. అయితే ఈ మార్పు గ‌తంకంటే మెరుగైన‌దిగా, ఉత్త‌మ జీవితాల‌కు మార్గ‌ద‌ర్శ‌నిగా వుండాలి త‌ప్ప‌, తిరోగ‌మ‌న ప‌థంలో…

రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు

Hyderabad Floods

మంత్రి పొన్నం ప్రభాకర్‌ నల్లగొండ, ప్రజాతంత్ర, జులై 12: వాహన ప్రమాదాలు చేస్తే అవసరమైతే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసేలా భవిష్యత్తులో చర్యలు చేపట్టనున్నట్లు రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. వాహనాల వెనకవైపు రిఫ్లెక్టర్‌ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునే విధంగా జీవో తీసుకురానున్నమని, అలాగే డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు…

తీర్పులపై న్యాయవాదులకు అవగాహన ఉండాలి

సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: న్యాయవాదులు ఎప్పటికప్పుడు తమను తాము నిరూపించుకోవాలని, కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ అన్నారు. నల్సార్‌ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం…

కవిత తీరుకు నవ్వుకుంటున్న ప్రజలు

మీడియాతో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 12: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దని, ఇచ్చిన మాటకు పార్టీ కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. బీసీల పట్ల బీఆర్‌ఎస్‌కకు చిత్తశుద్ధి లేదని ఫైర్‌ అయ్యారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత…