prajatantra_news

prajatantra_news

ప్రాజెక్టును కాదు.. ఇళ్లు కూల్చడాన్నే వ్యతిరేకిస్తున్నాం

– మూసీ పున‌రుజ్జీవంపై బీజేపీ చీఫ్‌ రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: మూసీపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ పట్ల బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. మూసీ నది పునరుజ్జీవాన్ని బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా…

మావోయిస్ట్ అ‌గ్రనేత సంస్మరణ సభ

– హాజరైన 230 మందికి ఎన్‌ఐఎ ‌నోటీసులు కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: ఇటీవల మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి (వికల్ప్) అం‌త్యక్రియలు, సంస్మరణ సభకు హాజరైన మాజీ మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ ‌దృష్టి సారించింది. ఈ క్రమంలో సుమారు 230 మందికి నోటీసులు జారీ చేయడం ఉమ్మడి కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌జిల్లాల్లో పెద్ద…

పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన

– పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన – అభివృద్ధి పనులకు సమాంతర ప్రాధాన్యం – రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని, సంక్షేమ పథకాలతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత…

మాజీ డీజీపీ హెచ్.జె.దొర మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: మాజీ డీజీపీ హెచ్.జె.దొర మతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలు తీసుకురావడంతోపాటు శాఖను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన ఎంతో…

ఆవిష్కరణలు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఫార్మా, డిఫెన్స్, ఏవియేషన్ పరిశ్రమలకు కూడా నగరం కీలక వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలకు,…

దేశంలో గ్యాస్‌ ‌కొరత లేదు

– ప్యానిక్‌ ‌బుకింగ్స్ అవసరం లేదు – కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ న్యూదిల్లీ, మార్చి 13: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, ’ప్యానిక్‌ ‌బుకింగ్‌’ అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది. గృహావసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా…

ఉరుగ్వే-ఆస్ట్రియా మధ్య వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ హాకీ

– ప్రారంభించిన మంత్రులు సీతక్క, అజారుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఉరుగ్వే, ఆస్ట్రియా జట్ల మధ్య మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ను రాష్ట్ర మంత్రులు సీతక్క, అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీలు తెలంగాణలో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా…

‘ది హోప్ కోడ్’ యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభం

– వైద్య నిర్ణ‌యాల‌పై నిపుణుల చ‌ర్చ‌ల ప్ర‌సారం – ప్రారంభించిన క్వాలిటీ ఇండియా గ్రూప్ ఎండీ వ‌రుణ్ ఖ‌న్నా హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 13: క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ ‘ది హోప్ కోడ్’ ను ప్రారంభించారు. ఆరోగ్య రంగంలో నమ్మకం, సరైన…

అనారోగ్యంతో మాజీ డీజీపీ హెచ్‌జె దొర మృతి

– పోలీస్‌ ‌శాఖలో కీలక పదవుల నిర్వహణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ డీజీపీ హెచ్‌.జె దొర మరణించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్‌ ‌చేయించుకున్నారు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంట్లో బాత్‌రూమ్‌లో పడిపోయారు.…

జైళ్ల‌లోని ఖైదీలను విడుదల చేయాలి

– ‘అర్బన్ నక్సల్స్’ పేరుతో వేధింపులు తగవు – మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు  దేవుజీ డిమాండ్ వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…