prajatantra_news

prajatantra_news

వోట్‌ ‌చోరీపై హైడ్రోజన్‌ ‌బాంబు పేలుస్తా

– పాట్నాలో వోటర్‌ అధికార్‌ ‌యాత్ర ముగింపు – మరోమారు మోదీపై రాహుల్‌ ‌గాంధీ విమర్శలు పాట్నా,సెప్టెంబర్‌ 1:‌వోట్ల చోరీ విషయంలో ఇటీవల అణుబాంబు పేల్చామని.. త్వరలోనే మరింత శక్తిమంతమైన హైడ్రోజన్‌ ‌బాంబు పేలుస్తామని కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యానించారు. దీని తర్వాత ప్రధాని మోదీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారన్నారు. ’వోటర్‌ అధికార్‌ ‌యాత్ర…

ఎడ్యుకేషన్‌ ‌పాలసీపై కమిటీ ఏర్పాటు

– అధ్య‌క్షుడిగా కేశ‌వ‌రావును నియ‌మించిన ప్ర‌భుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ‌తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌పాలసీపై రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ ఎడ్యుకేషన్‌ ‌పాలసీ రూప‌క‌ల్ప‌న‌కు కమిటీని సోమవారం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారుడు కె.కేశవరావును నియమించింది. ఆయనతో సహా ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు…

‘కాళేశ్వరం’ అవినీతికి బిఆర్‌ఎస్‌దే బాధ్యత

Bandi Sanjay

– సిబిఐ విచారణకు బిజెపి ముందు నుంచే డిమాండ్‌ – ఆలస్యంగా అయినా స్పందించిన ప్రభుత్వం ~ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌వ్యాఖ్య – 22 నెలల పాటు నిర్లక్ష్యం చేశారన్న ఎంపీ లక్ష్మణ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1:‌కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి బిఆర్‌ఎస్‌ ‌బాధ్యత వహించాలని బిజెపినేత కేంద్రమంత్రి బండిసంజయ్‌ ‌తెలిపారు. కాళేశ్వరంపై బిజెపి వైఖరే నిజమని…

ప్రమాదంలో భారత ఎన్నికల ప్రక్రియ

– ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ- – నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు – రాసింది నేనే.. తీర్పు ఇచ్చిన‌ది సుప్రీంకోర్టు : జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1:‌భారతదేశంలో ఎన్నికల పక్రియ ప్రమాదంలో పడబోతోందని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల సంఘం అత్యున్నతమైన వ్యవస్థ…

అంత‌ర్జాతీయ స్థాయికి ప‌ర్యాట‌క రంగం

– వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ.15వేల కోట్ల పెట్టుబడుల ల‌క్ష్యం –  ఘ‌నంగా బ‌తుక‌మ్మ పండుగ వేడుక‌లు – 9రోజుల పాటు 9 వేడుక‌లు – 21న వ‌రంగ‌ల్ వేయిస్తంభాల గుడివ‌ద్ద ఈవెంట్ ప్రారంభం – విమానాల్లో కూడా ప్ర‌చారం – మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1: తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ…

యాదగిరిగుట్ట ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

– నిర్వాహకులకు కెనడా ప్రధాని ప్రశంసలు – దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హర్షం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : తెలంగాణలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సేవలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కెనడాలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో భక్తులకు అందుతున్న సేవలపై äలయ కమిటీని…

బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు

– పోస్టర్‌ ‌విడుదల చేసిన మంత్రులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1: ‌బతుకమ్మ పండుగను అంతర్జాతీయస్థాలిలో గుర్తింపు దక్కేలా, గిన్నిస్‌ ‌రికార్డు చోటుచేసుకునేలా గొప్ప కార్నివాల్‌గా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బతుకమ్మకు జాతీయస్థాయి ప్రచారం కోసం కొన్ని విమానయాన సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని మంత్రి జూపల్లి తెలిపారు. ఈనెల 21 నుంచి 30 వరకు…

జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డిని బలపర్చాలి

Uttam Kumar Reddy

– మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1: నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్‌ పద్మావతిలు సోమవారం ఉదయం హైదరాబాద్‌ వచ్చిన ‘ఇండి’ కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌…

భూదాన్‌ ‌భూములపై ఈడీ దర్యాప్తు ముమ్మరం

రూ.4.80 కోట్ల  ఆస్తుల జప్తు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 01: ‌తెలంగాణలో సంచలనం సృష్టించిన భూదాన్‌ ‌భూముల వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా మహమ్మద్‌ ‌మునావర్‌ ‌ఖాన్‌, అతడి భార్య ఫైకా తహాఖాన్‌కు సంబంధించిన రూ. 4.80 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ సోమవారం జప్తు చేసింది. బంజారాహిల్స్, ‌శంషాబాద్‌, ‌టోలిచౌక్‌లో…

వారు కోరినట్లే సీబీఐ విచారణ

– నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత బీజేపీదే – పిసిసి చీఫ్‌, ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌1: ‌కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిన మాట వాస్తవమని టీపీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ అన్నారు. తెలంగాణలో 90 శాతానికి పైగా ప్రజలు దీన్ని నమ్మినందుకే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గద్దెదించారని చెప్పారు.…