prajatantra_news

prajatantra_news

రూ.700 కోట్లతో 429 గిరిజన ఆవాసాలకు రోడ్లు

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2: గిరిజ‌న‌ తండాలకు రోడ్ల విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టింద‌ని గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ తెలిపారు. మొన్నటి వరదలకు కొన్ని జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయ‌ని, అక్క‌డ రోడ్లు వేసేందుకు జీవో 240 ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నామ‌న్నారు. 429 గిరిజన ఆవాసాలకు…

లండ‌న్‌లో రోడ్డు ప్రమాదం

– ఇద్దరు హైదరాబాద్ యువకుల మృతి – హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 2ః యునైటెడ్ కింగ్‌డ‌మ్‌(లండ‌న్‌)లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ విషాద ఘటనలో హైదరాబాద్‌కు చెందిన రిషితేజ(21) , చైతన్య అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరంతా హాస్పిట‌ల్‌లో చికిత్సపొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి…

బ్యాడ్మింటన్‌.. స్ఫూర్తిని నింపే ఉత్తమ గురువు

– గ్లోబల్‌ స్పోర్ట్స్‌ హబ్‌గా తెలంగాణ – మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 2: బ్యాడ్మింటన్‌ ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (బీఏటీ) అధ్యక్షుడు శ్రీధర్‌బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా…

అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం

–  622 మంది మృత్యువాత – 1500 మంది  క్షతగాత్రులు కాబూల్‌,  సెప్టెంబర్ 01: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌ ‌సరిహద్దులోని కునార్‌ ‌ప్రావిన్స్‌లో రిక్టర్‌ ‌స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ ఘోర విపత్తు కారణంగా 622 మంది మరణించినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్‌ అఫ్గానిస్థాన్‌ ‌వెల్లడించింది.…

సీబీఐ విచార‌ణ‌ను ఆప‌లేం

– స్ప‌ష్టం చేసిన హైకోర్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: ‌హైకోర్టులో కెసిఆర్‌,‌హరీష్‌ ‌రావులకు మరోమారు చుక్కెదురయ్యింది.కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలంగాణ హైకోర్టు సోమ‌వారం తేల్చిచెప్పింది. కాళేశ్వరం నివేదిక అంశాన్ని  కేసీఆర్‌, ‌హరీశ్‌ ‌మరోసారి హైకోర్టు దృష్టికి తెచ్చారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రేపటి వరకు ఎలాంటి చర్యలు…

కేసీఆర్‌, ‌హరీష్‌రావు చరిత్రను చెదిరేది కాదు

– సిద్ధిపేటలో బిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసన – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: ‌తెలంగాణ సాధకులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, హరీష్‌రావు చరిత్రను చెరిపేస్తే చెదిరేది కాదనీ, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్‌, ‌హరీష్‌రావు చరిత్రలో నిలుస్తారనీ, అధికార మదంతో ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్‌రెడ్డి చేస్తున్న చిల్లర రాజకీయాలకు ఎవరూ భయపడరనీ…

మ‌ర‌మ్మ‌తులు వేగ‌వంతం చేయండి

~ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో న‌ష్టాల‌పై రెండు రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించాలి ~ స‌మ‌గ్ర నివేదిక‌తో ఢిల్లీకి ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి బృందం ~ మృతుల కుటుంబాల‌కు, ప‌శువులు కోల్పోయిన వారికి త‌క్ష‌ణ‌మే ప‌రిహారం విడుద‌ల‌  ~ తీవ్రంగా న‌ష్ట‌పోయిన జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం కింద రూ.10 కోట్లు ~ గ‌తేడాది వ‌ర‌ద ప‌రిహారం.. ఇత‌ర…

కోదండరాం, అజార్‌ పేర్లకు ఓకే

– సీఎం రేవంత్‌కు సమాచారమిచ్చిన కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1: తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేట్‌ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సోమవారం ఆమోదం తెలిపారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మహమ్మద్‌ అజారుద్దీన్‌ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏఐసీసీకి పంపిన విషయం విదితమే. వీరిద్దరి…

సిబిఐ విచారణపై బిఆర్ఎస్ లో టెన్షన్ 

Will the warangal meetig give strength to the BRS?

– కెసిఆర్‌తో అగ్రనాయకుల మంతనాలు – కవిత వ్యాఖ్యలపైనా చర్చ జరిగినట్లు సమాచారం  – పార్టీ సోషల్‌ మీడియా ‌నుంచి  కవిత పిఆర్‌వో తొలగింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1: ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్‌ ‌నేతలు హరీష్‌ ‌రావు, సంతోష్‌ ‌రావులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ ‌ఫామ్‌హౌస్‌కు బీఆర్ఎస్‌…

అనుమ‌తుల పేరుతో వేధింపులు త‌గ‌దు

– ఎన్‌వోసీల జారీలో అల‌స‌త్వంపై సీఎం ఆగ్ర‌హం – ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూ అనుమ‌తులివ్వాల‌ని ఆదేశం హైద‌రాబాద్‌: బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు, ఇత‌ర నిర్మాణాల‌కు సంబంధించి అనుమ‌తుల జారీ విష‌యంలో జాప్యంపై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో బిల్డ్ నౌ కింద ప‌నుల అనుమ‌తుల విష‌యంపై సోమ‌వారం సాయంత్రం స‌మీక్షించారు.…