prajatantra_news

prajatantra_news

సమాజ మార్పులో మహిళల పాత్ర కీలకం

– గ్రామీణ మహిళలు ఉద్యోగ సృష్టికర్తలు కావాలి – షీ స్పార్క్స్-2026 సదస్సులో మంత్రి సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: సమాజంలో మార్పు తీసుకురావడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు సాగిన తన జీవిత ప్రయాణం ప్రజాస్వామ్య…

మూసీ ప్రాజెక్టుతో ప్ర‌తికూల ప్ర‌భావం

– పున‌రుజ్జీవానికి క‌ట్టుబ‌డి ఉన్నాం – పేద‌ల‌ను బ‌ల‌వంతంగా వెళ్ల‌గొట్టకూడ‌దు – ప్రెజెంటేష‌న్‌లో శాస్త్రీయ‌త లేదు – ముందు నీటిని శుభ్రం చేయాలి – అది లేకుండా సుంద‌రీక‌ర‌ణ వ్య‌ర్థం – ఎంజేఏ స్ప‌ష్టీక‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 14: మూసీ నదిని, దాని తీరాల్లో నివసించే ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న స్వతంత్రంగా వ్య‌వ‌హ‌రించే…

హెచ్.జె.దొర పాడె మోసిన డిజిపి, పోలీస్ కమిషనర్లు

హైదరాబాద్, మార్చి 14 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సుదీర్ఘ కాలం సేవలు అందించి, అలుపెరుగని సంస్కర్తగా పేరుగాంచిన దివంగత డిజిపి హెచ్.జె.దొర అంత్యక్రియలు శనివారం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో పలువురి అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని ఆయన స్వగృహం నుండి శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన అంతిమయాత్రలో పోలీసు…

నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక

– జిల్లాకు ప్రత్యేకంగా రూ.10 కోట్లు కేటాయింపు – కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టగా ఇందు కోసం తెలంగాణలోని ములుగు జిల్లాను ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో…

గ్యాస్‌పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం

– అక్రమంగా నిల్వ ఉంచి దొరికింది ఆ పార్టీవారే – గాంధీ విగ్రహం పెట్టడానికి వందల కోట్లు అక్కర్లేదు – మూసీ పేరుతో పేదల పొట్ట కొట్టొద్దు – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ధ్వ‌జం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: దేశంలో గ్యాస్ కొరత ఏమాత్రం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసినా కాంగ్రెస్…

శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలకు రండి

– మంత్రి వాకిటికి భ‌ద్రాద్రి ఆల‌యం త‌ర‌పున‌ ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: భద్రాచలంలో ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని భద్రాచలం దేవస్థానం ఈవో దమోదర్, అర్చకుల బృందం…

మేధావులతో చర్చించే మూసీపై ముందుకు

– అధికారం ప్రజలపై ఆధిపత్యం చలాయించేందుకు కాదు – ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా అర్ధసత్యాలు ప్రచారం – మూసీ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి – మూసీ ఇన్‌వైట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి…

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు

– భారత్‌ను అనుమతించిన అమెరికా వాణిజ్య శాఖ – ఇంధన సంక్షోభానికి తెరదించే యత్నంగా వెల్లడి వాషింగ్టన్‌,‌ మార్చి 13:  ఇరాన్‌ – ఇ‌జ్రాయెల్‌, అమెరికాల ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్ర ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రపంచ దేశాలకు కాస్త ఉపశమనం లభించింది. రష్యా చమురు కొనుగోలుకు స్వల్పకాలికంగా అనుమతినిస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది.…

అమెరికా విమాన వాహక నౌక అబ్రహాం లింకన్‌పై దాడి

– ప్రకటించిన ఇరాన్‌ – ఖండించిన‌ అమెరికా టెహ్రాన్‌,‌ మార్చి 13: అమెరికా విమాన వాహకనౌక అబ్రహాం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్‌ ‌ప్రకటించింది. తమ బాలిస్టిక్‌ ‌క్షిపణులు ఈ యుద్ధ విమానాన్ని ఢీకొట్టాయని వెల్లడించింది. దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ ‌జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను…

పనుల పూర్తికి డెడ్ లైన్ పెట్టండి

– పనులు పూర్తి చేయని అధికారులకు నోటీసులు జారీ చేయండి – కాళేశ్వరం అభివృద్ధి పనులపై  మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర ,మార్చి 13 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాలేశ్వరం అభివృద్ధి పనుల ను పూర్తి చేయాల్సిన పనులకు డెడ్ లైన్ పెట్టాలని, అప్పటి వరకు పూర్తి…