prajatantra_news

prajatantra_news

సింగరేణి అభ్యున్నతికి కృషి

– కాకా నుంచి నేటి వరకు ప్రత్యేక శ్రద్ధ – మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి పెద్దపల్లి ,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌సింగరేణి సంస్థ లాభాల్లో ఉండడానికి దివంగత నేత, తన తండ్రి కాకా వెంకటస్వామి కారమణని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. కాకా నుంచి తన తనయుడి వరకు సింగరేణి ఉన్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. మంగళవారం…

అక్టోబర్‌ రెండో వారంలో స్థానిక ఎన్నికలు ?

– రిజర్వేషన్‌లతో సిద్దమవుతున్న ప్రభుత్వం – పార్టీ పరంగానా లేక చట్ట పరంగానా .. సందిగ్ధంలో అధికార పార్టీ  – ప్రతిపక్షాలు వ్యతిరేకించే అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) అక్టోబర్‌ రెండవ వారంలో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రంగం సిద్దం చేస్తున్నది.…

23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే

– మేమంతా గిరిజ‌నేత‌రుల‌మే – మా గ్రామాలను గిరిజన గ్రామాలుగా ఎలా గుర్తిస్తారు – మంగపేట మండలంలోని 23 గ్రామాల ప్రజల వాదన న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 23: ‌ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మండల పరిధిలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు…

వరంగల్‌లో కొత్తగా వెల్‌నెస్‌ ‌సెంటర్‌

– ‘ఎక్స్ ‌’ వేదికగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23: ‌వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం సైన్యాధారిత ఉద్యోగులు, పింఛన్‌ ‌పొందే పౌరులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి కొత్త సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌ ‌హెల్త్ ‌స్కీమ్‌ ‌వెల్‌నెస్‌ ‌సెంటర్‌ని ఆమోదించింది. ఈ సౌకర్యం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్‌లకు ఉపయోగపడనుంది. అయితే,…

చార్మినార్‌ ‌వద్ద బిజెపి బతుకమ్మ

– పాల్గొన్న నేతలు, నటి ఖుష్బూ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:‌బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్‌ ‌వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పార్టీ శ్రేణులు, ప్రజలు, సాంస్క•తిక ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు, తమిళ్‌నాడు బీజేపీ నేత, సినీ…

మీ సృజనాత్మకతతో కొత్త శిఖరాలకు తెలుగు చిత్రసీమ

– భగవంత్‌ కేసరి, హునుమాన్‌ బృందాలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు అందుకున్న భగవంత్‌ కేసరి చిత్ర బృందానికి, యానిమేషన్‌ అండ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఉత్తమ చిత్రం పురస్కారం…

హాస్పిటల్‌లోనే హాస్టల్‌ ఉంటే అందరికీ ఉపయోగమే

– నిలోఫర్‌ ప్రాంగణంలో హాస్టల్‌ నిర్మాణానికి స్థల పరిశీలన – మంత్రి ఆదేశాలతో హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: నిలోఫర్‌ హాస్పిటల్‌ ప్రాంగణంలోనే హాస్టల్‌ ఉండడం వల్ల డాక్టర్లతోపాటు, రోగులకు కూడా మేలు కలుగుతుందని హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తూ అన్నారు. దీనివల్ల వందలాదిమంది డాక్టర్లు 24 గంటలపాటు…

ప్రజావాణిలో 257 అర్జీలు

– సమస్యల పరిష్కారానికి నేరుగా అధికారులకు ఫోన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం మ‌హాత్మా జ్యోతిరావుబాఫూలే ప్ర‌జాభ‌వ‌న్‌లో ప్రతి వారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మంగళవారం 257 అర్జీలు వచ్చాయి. వాటిలో గృహ సంబంధిత దరఖాస్తులు 38, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 108 అర్జీలు, రెవెన్యూ శాఖకు సంబంధించి…

రాష్ట్రం హక్కుల కోసం రాజీ లేని పోరాటం

– కృష్ణా జలాల్లో తెలంగాణకు 70% వాటా కావాల్సిందే – కెడబ్ల్యూడీటీ-2 ముందు రాష్ట్రం తుది వాదనలు – అల్మట్టి అంశంపై సుప్రీంలో బలమైన వాదనలు వినిపిస్తాం – మీడియాతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: కృష్ణా జలాలు 1050 టీఎంసీలలో దాదాపు 70% అంటే 763 టీఎంసీలను తెలంగాణకు వాటా…

వెల్లువలా బహుళ జాతి సంస్థల పెట్టుబడులు

– మామిడి, నారింజ పండ్ల సాగు రైతులకు భారీ ప్రోత్సాహం ` రూ.3,745 కోట్ల పెట్టుబడి, 1,518 మందికి ఉపాధి కల్పించే ` మూడు కంపెనీలకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఆమోదం ` ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో మంత్రి భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: యువతకు ఉపాధి, వివిధ రకాల…