prajatantra_news

prajatantra_news

నలుగురు కొత్త జడ్జిల ప్రమాణం

– ప్రమాణ స్వీకారం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌హైదరాబాద్‌,‌జూలై31(ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైన నలుగురు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్‌ ‌జస్టిస్‌ ‌వీరితో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ ‌గాడి ప్రవీణ్‌ ‌కుమార్‌, ‌జస్టిస్‌ ‌రామకృష్ణా రెడ్డి, జస్టిస్‌ ‌సుద్దాల చలపతిరావు, జస్టిస్‌ ‌గౌస్‌ ‌రా మొహియుద్దీన్‌తో సీజే జస్టిస్‌ అపరేశ్‌ ‌కుమార్‌ ‌సింగ్‌…

ఇరిగేషన్‌ శాఖ భూముల రక్షణకు పక్కా చర్యలు

– కోర్టు కేసుల పరిష్కారానికి ప్రత్యేక సీనియర్‌ న్యాయవాది నియామకం – కోట్ల విలువైన వాలంతరి, టిజిఇఆర్‌ఎల్‌ భూములలో ఆక్రమణలు తొలగించాలి – నీటిపారుదల శాఖ భూముల్లో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పరిశీలన – మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: నీటిపారుదల శాఖ భూముల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు…

మంచి విద్యనందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

– రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి  నల్గొండ, ప్రజాతంత్ర, జులై 31: చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న…

‘మాలెగావ్‌’, ఫిరాయింపుల కేసుల్లో తీర్పులు హర్షణీయం

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ముంబయిలోని ఎన్‌ఐఏ కోర్టు కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. అప్పట్లో దేశ భద్రతను, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ పార్టీ కుట్ర చేసిందన్నారు. కాగా, తెలంగాణలో…

క్రీడా రంగానికి మంచి భవిష్యత్తు

– నూతన విధానంతో మారనున్న క్రీడారంగ ముఖచిత్రం – క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వనపర్తి, ప్రజాతంత్ర, జులై 31: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆలోచనల మేరకు సమగ్రమైన తెలంగాణ క్రీడా విధానం 2025ను రూపొందించామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. వనపర్తి నియోజకవర్గం ఆత్మకూరు…

అమెరికా కాన్సుల్‌ జనరల్‌ లార్సన్‌కు ఆత్మీయ వీడ్కోలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: అమెరికా కాన్సుల్‌ జనరల్‌గా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న జెన్నిఫర్‌ లార్సన్‌కు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే చేనేత చీరను ఆమెకు బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ-అమెరికా మధ్య సత్సంబంధాలను…

ప్రభుత్వం చేతికి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక

– నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జాకు అందజేసిన పీసీ ఘోష్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణకు నియామకమైన పీసీ ఘోష్‌ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వానికి గురువారం అందజేసింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ బీఆర్‌కే భవన్‌కు వెళ్లి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జాకు వెయ్యి పేజీల…

అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయి

KTR

– ఫిరాయింపుల కేసులో సుప్రీం తీర్పుపై కేటీఆర్‌ స్పందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 31: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అంతిమంగా సత్యం, ధర్మం గెలిచాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతిస్తున్నదని చెప్పారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారత దేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం…

ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి

– స్పీకర్‌కు ధర్మాసనం ఆదేశాలు – గతంలోని డివిజన్‌ బెంచ్‌ తీర్పు కొట్టివేత – సుప్రీం కోర్టు కీలక తీర్పు న్యూదిల్లీ, జులై 31: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లపై వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్‌…

ప్రజల్లో బీజేపీపై నమ్మకం కనిపిస్తోంది

– మానుకోటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, జులై 30: ఇది గతంలో చెప్పుకునే మానుకోట కాదు.. ఇప్పుడు బీజేపీ మానుకోటగా మారింది.. త్వరలో బీజేపీ అడ్డాగా మారుతుంది.. వీరభద్రస్వామి ఆశీర్వాదం, సేవాలాల్‌ మహారాజ్‌ ఆశీర్వాదం బీజేపీకి ఉన్నాయి అని పార్టీ రాష్ట్ర అధక్షుడు ఎన్‌.రామచందర్‌రావు అన్నారు. మానుకోటలో జరిగిన కార్యకర్తల విసృతస్థాయి…