prajatantra_news

prajatantra_news

జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్‌ టెన్షన్‌

కార్యాలయం వద్ద బీజేపీ నేతల ఆందోళన   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: నగరంలోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద సోమవారం ఉదిక్త్ర వాతావరణం నెలకొంది. నగర సమస్యలపై అధికారులను నిలదీసేందుకు బల్దియా కార్యాలయానికి భారీగా తరలివచ్చిన బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తరలివచ్చారు. వీధి దీపాలు, రోడ్ల సమస్యలతో పాటు డివిజన్‌లోని సమస్యలు పరిష్కరించాలంటూ…

స్కిల్‌ వర్సిటీ అభివృద్ధికి సహకరించండి

కేంద్ర మంత్రి జయంత్‌ చౌదరికి విజ్ఞప్తి నైపుణ్యాభివృద్ధికి కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధం మెగా జాబ్‌/స్కిల్‌ లోన్‌ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  తెలంగాణను ‘స్కిల్‌ కేపిటల్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌’గా మార్చాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ…

రైతును రాజును చేయ‌డ‌మే ల‌క్ష్యం

ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా రైతుభ‌రోసా ఆప‌బోం దేశంలో మొట్ట‌మొద‌టిసారి స‌న్న‌బియ్యం ఇస్తున్నాం రైతు నేస్తం కార్యక్రమంలో  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 16:  రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నాం. రాష్ట్రంలో, దేశంలో నాయకులు ఏ పదవి చేపట్టాలన్నా రైతుల అండ ఉండాలని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి…

తెలంగాణ ప్రతిష్టను పెంచాను

KTR

తలదించుకునే పనేం చేయలేదు అవినీతి జరగని కేసులో ఏసీబీని రంగంలోకి దించడమేంటి? అరెస్ట్‌ చేయాలనుకుంటే చేసుకోవచ్చు కాళేశ్వరం గొప్పతనాన్ని రాష్ట్రమంతటా చాటాలి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16: తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కానీ తలదించుకునే పని చేయలేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు…

’డబుల్‌‘ ఇండ్లు లబ్దిదారులే పూర్తిచేసుకోవచ్చు

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల సహాయం 2.65 లక్షల మంది లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 16 : అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పూర్తిచేయడానికి కాంట్రాక్టర్‌ ముందుకు రాని పక్షంలో లబ్దిదారులే వాటిని పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం రూ.5…

బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్ 16: పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి పదవీ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం డాక్టర్‌ అంబేద్కర్‌ సచివాలయానికి చేరుకున్న మంత్రి శ్రీహరికి మంత్రోచ్ఛారణలతో వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం తన చాంబర్‌లో వాకిటి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ…

అట‌వీ అధికారులపై తిరగబడ్డ ఆదివాసీలు

రొమ్యూరు, ప్రజాతంత్ర, జూన్‌16:  ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను కూల్చేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులపై కర్రలు, కత్తులతో ఆదివాసీలు తిరగబడ్డ సంఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రొయ్యూరు సమీపంలోని సోమవారం చోటుచేసుకుంది.   రొయ్యూరు గ్రామానికి చెందిన కొంతమంది ఆదివాసులు సమీపంలోని పోడు భూమిలో గత ఏడాది గుడిసెలు వేసుకున్నారు. తరచూ అటవీ శాఖ…

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ‌సప్లమెంటరీ ఫ‌లితాలు విడుద‌ల‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూన్‌16: ఇం‌టర్‌ అడ్వాన్స్‌డ్‌ ‌సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ  ఫలితాల్లో ఫస్టియర్‌ 67.4‌శాతం, సెకండియర్‌లో 50.82శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. ఫస్టియర్‌లో బాలికలు 73.88శాతం, బాలురు 61.75శాతం మంది పాసయ్యారు. ఇక సెకండియర్‌లో బాలికలు 54.47శాతం, బాలురు 48.54శాతం మంది పాసయ్యారు. మే 22 నుంచి 29 వరకు ఇంటర్‌…

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

నలుగురు మహిళల మృతి ప్రజాతంత్ర, ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తర్‌పద్రేశ్‌లోని అమ్రోహా జిల్లా రాజబ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అత్రాసి గ్రామంలో లైసెన్స్‌ పొందిన బాణసంచా కర్మాగారంలో సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనతో తయారీ కేందర్ర భవనం కూలిపోయింది. నలుగురు మహిళలు మృతిచెందారు. ఆరుగురు మహిళలు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు అందరూ స్థానికులే. స్థానిక పోలీసులు…

వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయి వసతులు ఉండాలి

కళాశాలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ మూడేళ్లలో అన్ని కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో ఉండాలి నర్సింగ్‌ కళాశాలల్లో ఆప్షనల్‌గా జపనీస్‌ భాష ఉండాలి వైద్యారోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతి నెలా వైద్యారోగ్య, విద్యా శాఖలపై సమీక్ష   హైదరాబాద్‌:, ప్రజాతంత్ర, జూన్‌ 16: రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు…