prajatantra_news

prajatantra_news

టెన్త్ పరీక్షలు ప్రారంభం

– అరగంట ముందుగానే కేంద్రాలకు అనుమతి – ఒక్క అభ్యర్థి కోసం ఎగ్జామ్ సెంటర్ – ఇంట్లో శవం.. పరీక్ష హాలులో విద్యార్థి – గుండెపోటుతో టీచర్ మృతి.. కొడుకు పరీక్షకు హాజరు హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి 14: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యా యి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు…

కాంగ్రెస్ ది మూసీ భూముల ఆక్రమణ పథకం

– ప్రజలకు నష్టం లేకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు – అవినీతి కోసమే లక్షన్నర కోట్లతో ప్రణాళిక – న‌ది అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు – ఇళ్లు కూలగొడతామంటే ఒప్పుకోం – మూసీ భూములపై రేవంత్ కన్ను – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం…

భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు

– హర్మూజ్‌ ‌దాటి భారత్‌ ‌వైపు రాక – ఇరాన్‌ ‌సహకారంతో సురక్షితంగా నౌకాయానం -వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, మార్చి 14: భారత్‌ ‌మరో విజయం సాధించింది. గల్ఫ్ ‌నుంచి రెండు ఇంధన నౌకలను అత్యంత సురక్షితంగా దేశానికి చేరుకునేలా చేసింది. హర్మూజ్‌ ‌జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత…

ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్

– 99 రోజుల ప్రణాళికలో 2764 మందికి ప్రయోజనం – 1200మంది ఎల్-3 కేటగిరీ లబ్దిదారులకు ఊరట – హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వారం రోజుల్లో 2,764మంది లబ్దిదారులకు సంబంధించి…

ఇండో-అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలి

– యూత్ కాంగ్రెస్ నిరసనలో మంత్రి సీతక్క దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: ఇండో-అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ దిల్లీలోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నిరసన దీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

హాస్టళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయండి

– మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు క్లియర్ చేస్తాం – ఉపాధి హామీ కింద మెడిసినల్ ప్లాంట్స్ పెంచాలి – పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు అడవిని కాపాడతారు – వారసత్వంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయండి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19: సంక్షేమ…

చరిత్ర సృష్టించిన విద్యుత్ శాఖ

– విద్యుత్ వినియోగంలో ఆల్ టైమ్ రికార్డ్ – ఈనెల 13న ఒక్క రోజే 341 మిలియన్ యూనిట్ల సరఫరా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14 : తెలంగాణ విద్యుత్ శాఖ చరిత్రలో ఒకే రోజున అత్యధికంగా 341.08 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా చేసి రికార్డు సృష్టించింది. శనివారం(13వ తేదీ) ఉదయం 11:17 గంటలకు…

ప్రజాస్వామ్యాన్ని అవమానించిన రాహుల్

– బీజేపీ కార్యాలయం ఎదుట దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: ప్రజాస్వామ్యాన్ని అవమానించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీల తీరును ఖండిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ…

డిజిటల్ ఎకానమీగా మారేందుకు సహకరిస్తాం

– కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ – ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్ ఏర్పాటుపై అధ్యయనం – టాంజానియా బృందం భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేందుకు టాంజానియాకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించేందుకు సిద్ధమ‌ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాబోయే…

అభివృద్ధి పనుల్లో జాప్యాన్ని స‌హించేది లేదు

– నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి – నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు – మంత్రి జూపల్లి కృష్ణారావు – ప్యాకేజీ-16 కాలువ పనుల్లో జాప్యంపై ఆగ్రహం వనపర్తి, ప్రజాతంత్ర, మార్చి 14 : కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అధికారులు…