prajatantra_news

prajatantra_news

సింగూర్ డ్యామ్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు

– స్వయంగా డ్యామ్‌ను సందర్శిస్తా – భూసేకరణకు రూ.5000 కోట్లు – జూన్ 2 నాటికి భూసేకరణ పూర్తి – పాలెం వాగు ప్రాజెక్టు గేట్లు, రెగ్యులేటర్ సమస్యలను పరిష్కరిస్తా – ప్రాజెక్టు పరిస్థితిని క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్షించండి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4 సింగూర్ డ్యామ్…

సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

– ములుగు జిల్లాలో రెండో పంటకు నీరందించడమే లక్ష్యం – భూ సేకరణ వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తిచేయాలి – ఆదేశాలు జారీ చేసిన మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని…

ఖమేనీ హత్య కోసం ఇజ్రాయిల్‌ ‌నిరంతర నిఘా

ఏఐ టూల్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించినట్లు ప్రచారం ‌వాషింగ్టన్‌,‌మార్చి3:  ఆధునిక యుద్ధవిద్యలో ఇప్పుడు పక్కాగా సమాచార సేవకరణ, దానిని అమలు పర్చడంలో అమెరికా-ఇజ్రాయెల్‌ ‌విజయం సాధించాయని విదేవీ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా పక్కా ప్లాన్‌తో దాడుల్లో ఇరాన్‌ ‌సుప్రీంలీడర్‌ ‌ఖమేనీ అంతమొందించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ ఎక్కడ ఉంటారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఇతరులతో ఎలా కమ్యూనికేట్‌…

చమురు గురించి ఆందోళన అవసరం లేదు

– ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సంసిద్ధం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో…

పోడు భూముల్లో మొక్క‌లు నాటే య‌త్నం

– అట‌వీ అధికారుల‌ను అడ్డుకున్న గిరిజన రైతులు – మంత్రులు సీతక్క, సురేఖల మధ్య అంతర్గత పోరు ములుగు, ప్రజాతంత్ర ఫిబ్రవరి 3:ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు పోడు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .మంగళవారం ఉదయం 10 గంటలకు తాడ్వాయి మండలం కాల్వపల్లి…

రాజ్యసభ రేస్‌లో నలుగురు బీసీ నేతలు

BRS has not done anything in last ten years mahes kumar goud

– ఒకరికా లేదా ఇద్దరికా అనేది రేపు తెలుస్తుంది: పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి  3: రాజ్యసభ స్థానాలపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఇక్క‌డ‌ మీడియాతో మాట్లాడుతూ సమర్థవంతమైన నలుగురు బీసీ నేతలు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. రాష్ట్రం…

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో రంగ్-ఏ-అరణ్య వేడుకలు

అచ్చంపేట, ప్రజాతంత్ర, మార్చి 3: హోలీ పండుగ, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ‘రంగ్-ఏ-అరణ్య’ పేరిట అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ…

బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు

చెన్నూర్, మార్చి 2 : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు చెన్నూర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ రవి మంగ‌ళ‌వారం బెయిల్ మంజూరు చేశారు. చెన్నూర్ నియోజ కవర్గం క్యాతనపెల్లి మున్సిపల్ చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్‌ ప్రమాణ స్వీకారం సంద‌ర్భంగా గత నెల 16న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య…

మూడు వారాల్లోగా ఇబ్రహింపట్నం మున్సిపల్‌ ఎన్నిక

BC Reservations

– రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 3: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌  ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి మంగళవారం తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌన్సిలర్లు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా తమ మద్దతు తెలియజేసేలా చర్యలు…

పనితీరే కలెక్టర్లకు గీటురాయి

– 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక – జూన్ 12 వరకు ఐదు దశల్లో కార్యక్రమం – 99 రోజుల కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలి – కార్యాచ‌ర‌ణ పూర్త‌య్యేవ‌ర‌కు కలెక్టర్లు జిల్లా వీడొద్దు – మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సకాలంలో బిల్లుల చెల్లింపు – కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి…