prajatantra_news

prajatantra_news

సీఎంకు మంత్రి సీత‌క్క దీపావ‌ళి శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 21ః దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్న పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి ద‌న‌సరి అన‌సూయ సీత‌క్క‌. ఈ సంద‌ర్భంగా  సీఎం కుటుంబ సభ్యుల‌కు ఆమె దీపావ‌ళి శుభాకాంక్షలు తెలియచేశారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…

సర్దార్‌ పటేల్‌ మనందరికీ స్ఫూర్తి దాత

– ఆయన పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయాలు ఉప్పొంగుతాయి – పటేల్‌ 150వ జయంతి కార్యశాలలో రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పేరు వింటే తెలంగాణ ప్రజల హృదయాలు గర్వంతో నిండుతాయి. ఎందుకంటే ఆయన కృషి వల్లే ఈరోజు తెలంగాణ భారతదేశంలో భాగమైంది. చరిత్రను వక్రీకరించి రాజకీయ లాభం…

పారా అథ్లెట్‌ అర్చనకు కేటీఆర్‌ అండ

– శ్రీలంక ఛాంపియన్‌షిప్‌నకు వెళ్లేందుకు ఆర్థిక సాయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) పారా-అథ్లెట్‌ మిట్టపల్లి అర్చనకు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన అర్చన కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన…

మధిర మహిళలు ఆదర్శంగా నిలవాలి

– ఇందిరా మహిళా డెయిరీ పథకంతో నా కల నెరవేరింది – త్వరలో బోనకల్లు మండలంలో డెయిరీ ఏర్పాటు మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: పాల ఉత్పత్తుల ద్వారా మధిర నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు భారత దేశానికి ఆదర్శంగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ఇందిరా మహిళ డెయిరీ…

అభివృద్ధిలో యాదవుల సహకారం అవసరం

– యాదవ సోదరులు నమ్మకానికి మారుపేరు – సదర్‌ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: తెలంగాణ ఏర్పాటులో, అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత సదర్‌ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి నిధులు అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్‌…

ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చాం

– రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: రెండేళ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.…

సోను, సతీష్‌ ముఠాను బహిష్కరిస్తున్నాం

– ఈ విప్లవ ద్రోహలకు ప్ర‌జ‌లు శిక్ష విధించాలి – విప్లవోద్యమానికి ఓటమి ఉండదు – మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ గడ్చిరోలి, అక్టోబర్‌ 19 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోను, దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడు వివేక్‌, డీజీ ఎస్‌జెడ్‌సీ ప్రత్యామ్నాయ సభ్యురాలు దీప,…

చిన్న అవకతవక కూడా జరగొద్దు

– ప్రజల వ్యతిరేకతను మూటకట్టుకోవద్దు – లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు మంత్రి పొంగులేటి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: చిన్న అవకతవక కూడా జరగకుండా, ప్రజల వ్యతిరేకతను కొనితెచ్చుకోకుండా ప్రజా ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా చిత్తశుద్దితో పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపికైన సర్వేయర్లను కోరారు. మీరు ఈ లైసెన్స్‌లు…

ఈ గ‌డ్డపై ప్రతీ పోరాటం భూమి చుట్టూ జరిగిందే

– ‘ధరణి’తోనే బీఆర్‌ఎస్‌ మట్టికరిచింది – బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి – సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీలో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: మనమంతా భూమిని కన్న తల్లిలా భావిస్తాం.. భూ యజమానుల హక్కులను కాపాడి భూ సరిహద్దులను నిర్ణయించే బాధ్యత మీపై పెట్టబోతున్నాం.. మీరు తప్పు చేస్తే మీకే కాదు..…

గాంధీ అన్న‌ది దేశానికి పర్యాయ పదం

– దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబం – రాజీవ్‌ సద్భావన యాత్ర సంస్మరణలో సీఎం రేవంత్‌ – మాజీ మంత్రి సల్మాన్‌కు రాజీవ్‌ సద్భావన అవార్డు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19: దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర చేశారని, ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు నేడు మనమందరం ఈ కార్యక్రమాన్ని…