prajatantra_news

prajatantra_news

గిరిజన సంక్షేమ శాఖకు అత్యుత్తమ ప్రతిభా పురస్కారాలు

– అధికారులకు ముఖ్యమంత్రి అభినందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆది కర్మయోగి అభియాన్‌ జాతీయ సదస్సులో తెలంగాణ గిరిజన సంక్షేమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్ర ప్రతినిధులు జాతీయ అవార్డులు స్వీకరించారు. గిరిజన, సాంఘిక…

25 నుంచి జాగృతి ‘జనం బాట’

– నాలుగు నెలలపాటు కొనసాగనున్న కార్యక్రమం – ముందుగా యాదాద్రీశుడిని దర్శించుకున్న కవిత – ప్రతి జిల్లాలో రెండు రోజులు మకాం – సమస్యల పరిష్కారంపై మేధావులతో చర్చలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: జాగృతి జనం బాట కార్యక్రమాన్ని నిజామాబాద్‌ జిల్లాలోని తమ స్వగ్రామం నుంచి ఈనెల 25న ప్రారంభించి 33 జిల్లాలలో నాలుగు…

తెలంగాణ.. భవిష్యత్తు అవకాశాల గని

– లైఫ్‌ సైన్సెస్‌లో 5 లక్షల మందికి ఉపాధి -ౖ లక్ష్యం రూ.లక్ష కోట్ల పెట్టుబడులు – త్వరలోనే అందుబాటులోకి కాంప్రహెన్సివ్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ – బయో-డిజిటల్‌ యుగానికనుగుణంగా రెడీ టు వర్క్‌ఫోర్స్‌ – ఆస్‌బయోటెక్‌- 2025 సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: లైఫ్‌ సైన్సెస్‌లో 2030 నాటికి కొత్తగా…

ధాన్యాన్ని ద‌ళారుల‌కు విక్ర‌యించ‌వ‌ద్దు

– ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం త‌నిఖీ – క‌లెక్ట‌ర్ హ‌నుమంత‌రావు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 23:  యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన‌ ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎన్ని ధాన్యం కుప్పలు వచ్చాయి..…

షిర్డీ వెళ్లాలనుకునే వారికి బంపర్‌ ఆఫర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర,అక్టోబర్‌23: హైదరాబాద్‌ నుంచి షిర్డీ క్షేత్రానికి రోజూ వేలాదిమంది సాయిబాబా భక్తులు వెళ్తుంటారు. సాయిబాబా దర్శనం కోసం వెళ్ళే భక్తులు బస్సులు, రైళ్లు, టూరిజం బస్సులు వంటి వాటిని ఎంచుకుంటారు. అయితే చాలా మందికి షిర్డీ వెళ్లాలని ఉన్నా ధర తమకు అందుబాటులో లేదు అంటూ భావిస్తారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ తాజాగా…

వొచ్చే మూడ్రోజుల్లో భారీ వర్షాలు

– హెచ్చరించిన వాతావరణ శాఖ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,అక్టోబర్‌23: తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో…

సీఎం అభ్యర్థిగా తేజస్వీయాదవ్‌

న్యూదిల్లీ, అక్టోబర్‌23 : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తుంది. అలాంటి వేళలో సైతం విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో సీట్ల సర్దుబాటు ఒక్క కొలిక్కి రావడం లేదు. అయితే ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిపై మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు మీడియా కథనాల ద్వారా వెల్లడి అవుతోంది. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌…

మహాకూటమి పోస్టర్‌ నుంచి రాహుల్‌ ఫొటో అవుట్‌

న్యూదిల్లీ, అక్టోబర్‌ 23 : కూటమి తరఫున సీఎం అభ్యర్థి ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌ పోస్టర్ల నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫొటో మాయమవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వచ్చే నెల బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు ప్రతిపక్ష కూటమి పార్టీలు పాట్నాలోని…

కాంగ్రెస్‌ పాలనలో దర్జాగా సెటిల్‌మెంట్లు

– ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు దోచుకుంటున్నారు – గన్నులతో బెదిరిస్తుండడంతో వ్యాపారులు బేజార్‌ – కాంగ్రెస్‌ అవినీతికి భయపడుతున్న అధికారులు – మంత్రులపై పట్టు లేని బలహీన సీఎం రేవంత్ –  రేవంత్‌ పాలనపై ధ్వజమెత్తిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తున్నదని, రేవంత్‌రెడ్డి పాలనలో సెటిల్‌మెంట్లు…

పోచారం కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించాం

– రాచకొండ సీపీ సుధీర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల కేసును 12 గంటల్లోనే ఛేదించామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయన మీడియాతో గురువారం మాట్లాడుతూ యమ్నంపేట్‌ వద్ద బుధవారం సాయంత్రం కాల్పుల్లో గో రక్షక్‌ కార్యకర్త బిద్ల ప్రసాంత్‌…