prajatantra_news

prajatantra_news

 అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం

– చిన్నారుల హాజరు 90% లక్ష్యం – డిసెంబర్ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి – సరుల సరఫరాలో అలసత్వం వహిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు – మంత్రి సీత‌క్క హెచ్చ‌రిక‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 24 : అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో ఎలాంటి లోపాలు ఉండకూడదని మంత్రి సీత‌క్క‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.…

బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటాం

– ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కర్నూలు, అక్టోబ‌ర్ 24ః కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడ్డ తెలంగాణ ప్రాంతానికి చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రమాద స్థలాన్ని జోగులాంబ గద్వాల జిల్లా…

చికిత్సలో ఉన్న, సురక్షితంగా ఉన్న వారి వివరాలు

– బస్సు ప్రమాదం తర్వాత ప్రధాన డ్రైవర్‌ పరార్‌ – పోలీసుల అదుపులో స్పేర్‌ డ్రైవర్‌ కర్నూలు, అక్టోబర్‌ 24: కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామునల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన, సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు ఇలా ఉన్నాయి. 1.మన్నెంపల్లి సత్యనారాయణ (వయసు 27), తండ్రి ఎం.రవి, సత్తుపల్లి,…

మెగా జాబ్‌ మేలా రెండోరోజూ కొనసాగింపు

Uttam Kumar Reddy

– విశేష సంఖ్యలో నమోదవడంతో పొడిగింపునకు నిర్ణయం – రెండో రోజూ కొనసాగుతున్నందున ఒత్తిడికి గురికావొద్దు – నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే కాంగ్రెస్‌ సంకల్పం – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హుజూర్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : హుజూర్‌నగర్‌లో ఈ నెల 25న నిర్వహించ తలపెట్టిన మెగా జాబ్‌ మేలాకు అనూహ్య స్పందన…

శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరగాలి

– విక్టోరియా పార్లమెంట్‌ను సందర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విక్టోరియా పార్లమెంట్‌ను శుక్రవారం సందర్శించారు. లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ గవర్నమెంట్‌ విప్‌ లీ తార్లామిస్‌, పార్లమెంటరీ సెక్రటరీ షీనా వాట్‌లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా…

సీఎంను కలిసిన పంజాబ్‌ మంత్రులు

– గురుపురబ్‌ ఉత్సవానికి రావాలని ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: పంజాబ్‌ మంత్రులు సంజీవ్‌ అరోరా, గుర్మీత్‌ సింగ్‌ ఖుడియన్‌లు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పంజాబ్‌లో జరిగే 350వ గురుపురబ్‌ ఉత్సవానికి రావాల్సిందిగా పంజాబ్‌ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రికి మంత్రుల ప్రతినిధి బృందం ఆహ్వాన పత్రికను…

సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

– కన్నీళ్లు కావాలంటే బీఆర్‌ఎస్‌కు.. ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి – నవీన్‌ యాదవ్‌ను ఆశీర్వదించండి – నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి – బోరబండలో మంత్రి సీతక్క విస్తృత ప్రచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: పేదలకు సంక్షేమం అందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం అని, కన్నీళ్లు కావాలంటే బీఆర్‌ఎస్‌కు.. ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి అని…

బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన గద్వాల కలెక్టర్‌, ఎస్పీలు

– బాధితులకు పరామర్శ – సహాయసహకారాలందించేందుకు తక్షణ చర్యలు గద్వాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: కర్నూలు జిల్లా చిన్నటేకూరులో బస్సు ప్రమాద స్థలానికి జోగుళాంబ గద్వాల్‌ జిల్లా కలెక్టర్‌ బి.ఎం.సంతోష్‌, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావులు హుటాహుటిన వెళ్లారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి సంబంధిత అధికారులతో చర్చించి సహాయక…

బస్సు ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

– మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం – ఏపీ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం – ఘటనాస్థలికి వెళ్లాలని గద్వాల్‌ కలెక్టర్‌, ఎస్పీ, జెన్‌కో సీఎండీల‌కు ఆదేశాలు – కంట్రోల్‌ రూంలు, హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు – ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతి కర్నూలు, అక్టోబర్‌ 24: కర్నూలు జిల్లా…

అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం

– రామచందర్‌రావు ఆధ్వర్యంలో పాదయాత్ర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అని బీజేపీ ఓటర్లకు తెలియజేస్తూ ముమ్మ‌రంగా ప్రచారం చేస్తోంది. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌ రెడ్డి గెలుపు కోసం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు గురువారం పాదయాత్రలో…