prajatantra_news

prajatantra_news

మాదిగలకు రాజ్యసభ సీటు ఇవ్వండి

– ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌కు మంద కృష్ణ మాదిగ లేఖ వరంగల్‌,‌ ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: రాజ్యసభ ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో భర్తీకాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల్లో…

ఇరాన్‌ ‌రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్ ‌ధ్వంసం

– ఇజ్రాయిల్‌ ‌రక్షణ దళం ప్రకటన టెహ్రాన్‌,‌ మార్చి 4: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ‌దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్‌ ‌రహస్య భూగర్భ అణుప్రాజెక్టును తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ ‌రక్షణ దళం  ప్రకటించింది. టెహ్రాన్‌ ‌సరిహద్దుల్లోని మింజాదెహైలో రహస్యంగా ఏర్పాటుచేసిన న్యూక్లియర్‌ ‌కేంద్రం కాంపౌండ్‌పై దాడి చేసినట్లు ఐడీఎఫ్‌ అధికార…

పరకాల మా అడ్డా

– సురేఖ అక్కడి నుంచే పోటీ చేస్తారు: కొండా మురళి వరంగల్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4: పరకాల త‌మ‌ అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ అక్కడి నుంచే పోటీ చేస్తారని మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఆయ‌న‌…

జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే సుమన్‌ విడుదల

– క్యాతన్‌పల్లిలో మంత్రి వివేక గూండాగిరీ – మీడియా ముందు బాల్క సుమన్‌ ఆరోపణలు ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4: బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆదిలాబాద్‌ ‌జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ‌సహా బీఆర్‌ఎస్‌ ‌నాయకులపై పెట్టిన అక్రమ కేసులో…

బీఎల్‌ఆర్‌ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో మెడికోల‌కు ఆర్థిక సాయం

– ఉప్ప‌ల్ ఎమ్మెల్యే బండారి బండారి ల‌క్ష్మారెడ్డి ఉదారత – కేటీఆర్ చేతుల మీదుగా చెక్కుల అంద‌జేత‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. బి.ఎల్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 16 మంది ఎంబీబీఎస్…

సింగూర్ డ్యామ్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు

– స్వయంగా డ్యామ్‌ను సందర్శిస్తా – భూసేకరణకు రూ.5000 కోట్లు – జూన్ 2 నాటికి భూసేకరణ పూర్తి – పాలెం వాగు ప్రాజెక్టు గేట్లు, రెగ్యులేటర్ సమస్యలను పరిష్కరిస్తా – ప్రాజెక్టు పరిస్థితిని క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్షించండి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4 సింగూర్ డ్యామ్…

సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి

– ములుగు జిల్లాలో రెండో పంటకు నీరందించడమే లక్ష్యం – భూ సేకరణ వేగవంతం చేసి పనులు త్వరగా పూర్తిచేయాలి – ఆదేశాలు జారీ చేసిన మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: ములుగు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి రైతులకు త్వరితగతిన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని…

ఖమేనీ హత్య కోసం ఇజ్రాయిల్‌ ‌నిరంతర నిఘా

ఏఐ టూల్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించినట్లు ప్రచారం ‌వాషింగ్టన్‌,‌మార్చి3:  ఆధునిక యుద్ధవిద్యలో ఇప్పుడు పక్కాగా సమాచార సేవకరణ, దానిని అమలు పర్చడంలో అమెరికా-ఇజ్రాయెల్‌ ‌విజయం సాధించాయని విదేవీ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా పక్కా ప్లాన్‌తో దాడుల్లో ఇరాన్‌ ‌సుప్రీంలీడర్‌ ‌ఖమేనీ అంతమొందించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ ఎక్కడ ఉంటారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఇతరులతో ఎలా కమ్యూనికేట్‌…

చమురు గురించి ఆందోళన అవసరం లేదు

– ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సంసిద్ధం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో…

పోడు భూముల్లో మొక్క‌లు నాటే య‌త్నం

– అట‌వీ అధికారుల‌ను అడ్డుకున్న గిరిజన రైతులు – మంత్రులు సీతక్క, సురేఖల మధ్య అంతర్గత పోరు ములుగు, ప్రజాతంత్ర ఫిబ్రవరి 3:ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు పోడు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .మంగళవారం ఉదయం 10 గంటలకు తాడ్వాయి మండలం కాల్వపల్లి…