prajatantra_news

prajatantra_news

అమరులు, ఉద్యమకారులకు అన్యాయం జ‌రిగింది

– వారిని ఆదుకోవడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం – న్యాయం జరిగేవరకు పోరాడలేకపోయా.. క్షమించాలి – ‘జాగృతి జనంబాట’ ప్రారంభంలో కవిత భావోద్వేగం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారి కోసం పోరాడలేకపోయామని, అమరవీరుల కుటుంబాలకు అనుకున్నంత న్యాయం చేయలేకపోయామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి…

అంగన్‌వాడీ వ్యవస్థ మహిళా శక్తికి ప్రతీక

– ప్రజల అవసరాలకు తగ్గట్టు వృత్తి ధర్మం ఉండాలి – మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క – 181 మందికి గ్రేడ్‌-1 సూపర్‌వైజర్లుగా నియామక పత్రాలు – భావోద్వేగానికి లోనైన పలువురు అభ్యర్థులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, అంగన్‌వాడీ వ్యవస్థ మహిళా శక్తికి…

కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల పక్షపాతి

– మూడుసార్లు బీఆర్‌ఎస్‌ ఉన్నా అభివృద్ధి సున్నా – జూబ్లీహిల్స్‌కు నవీన్‌ యాదవ్‌ గెలుపు అవసరం – స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో మంత్రి సీతక్క జూబ్లీహిల్స్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి మూడుసార్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి జరగలేదని, అందుకే ఇక్కడ అభివృద్ధికి నవీన్‌ యాదవ్‌ గెలుపు చాలా అవసరం ఉందని పంచాయతీరాజ్‌,…

మెదక్‌కు చెందిన తల్లీకూతుళ్ల దుర్మరణం

– క‌ర్నూలు జిల్లా బ‌స్సు ప్ర‌మాదంలో.. హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తెలంగాణలోని మెదక్‌ ‌జిల్లాకు చెందిన తల్లీకుమార్తె కూడా మృతిచెందారు. మృతులను శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), చందన (23)గా పోలీసులు వెల్లడించారు. కుమార్తె చందనను బెంగళూరులో డ్రాప్‌ ‌చేసేందుకు సంధ్యారాణి వేమూరి…

రాష్ట్ర  ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

– ఫారెస్ట్ ‌సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లుగా అదనపు కలెక్టర్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ‌తెలంగాణ ప్రభుత్వంమరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల్లో అదనపు కలెక్టర్లని ఫారెస్ట్ ‌సెటిల్‌మెంట్‌ ఆఫీసర్లు గా నియమిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌పదవి రద్దు చేసి.. కొత్త బాధ్యతలని అదనపు కలెక్టర్లకు అప్పగించింది. ఈ…

రూ.11వేల కోట్లతో హ రోడ్ల నిర్మాణం

– మొత్తం 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు – టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లూ పాల్గొనవచ్చు – మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: వచ్చే రెండేళ్లలో దేశానికే రోల్‌ మోడల్‌ రోడ్లు తెలంగాణలో నిర్మిస్తామని, అద్దం లాంటి రోడ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా తెలంగాణ నిలవబోతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి…

గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్దపీట

– రూ.74.43 కోట్ల నిధుల మంజూరు – కొత్త రోడ్లతో పల్లెల ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ములుగు జిల్లా సహా పలు జిల్లాల్లో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా…

విద్యా సదస్సును జయప్రదం చేయండి

– డీటీఎఫ్‌ హనుమకొండ శాఖ పిలుపు హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: డీటీిఎఫ్‌ సీనియర్‌ కార్యకర్త, జిల్లా కౌన్సిలర్‌ ఏలూరి సత్యమ్మ పదవీ విరమణ సందర్భంగా ఈ నెల 26న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో విద్యా సదస్సు- అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యారంగం-ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై…

ఉమ్మడిగా పరిశోధనలు, ప్రాజెక్టులు చేపడదాం

– ప్రఖ్యాత మోనాష్‌ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం – ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24 : అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీస్‌, గ్లోబల్‌ హెల్త్‌ ఇన్నోవేషన్‌, లైఫ్‌ సైన్సెస్‌, బయో టెక్నాలజీ, మెడికల్‌ డివైసెస్‌, సస్టైనబుల్‌ ఇంజనీరింగ్‌, క్రిటికల్‌ మినరల్స్‌ రీసెర్చ్‌ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం తెలంగాణతో…

ఈసారి బ్యాలెట్ యూనిట్ లో  అభ్యర్థుల కలర్ ఫొటో

– జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది – మొత్తం వోటర్ల సంఖ్య- 4,01,365 – జిల్లా ఎన్నిక‌ల అధికారి ఆర్వీ కర్ణన్ హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్ 24 : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం ఎన్నిక‌ల అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 58…