prajatantra_news

prajatantra_news

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐ జస్టిస్‌ ‌సూర్యకాంత్‌

-‌ కేంద్రానికి సిఫార్సు చేసిన ప్రస్తుత సీజేఐ గవాయ్‌ ‌న్యూదిల్లీ, అక్టోబర్‌ 27: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన నాయమూర్తిగా జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ శ‌ర్మ‌ నియామకం కానున్నారు. ఆయన పేరును సీజేఐ భూషణ్‌ ‌రామకృష్ణ గవాయ్‌ ‌కేంద్రానికి సిఫారసు చేశారు. జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌పేరును ఒక లేఖలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆయన తెలియజేశారు. గవాయ్‌ ‌వారసుడి…

దేశవ్యాప్తంగా వోటర్ల జాబితా సవరణ

– త్వరలో ఎన్నికలు జరుగున్న రాష్ట్రాల్లో నిర్వహణ – కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌న్యూదిల్లీ, అక్టోబర్‌ 27:  దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితాలలో సవరణలను చేపట్టనున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ‌జ్ఞానేష్‌ ‌కుమార్‌ ‌ప్రకటించారు. తొలిదశ బీహార్‌లో విజయవంతంగా ముగిసిందని మలిదశ త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో నిర్వహిస్తామని అన్నారు. సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన…

తక్కువ ఖర్చు కాగ‌ల‌ ప్రత్యామ్నాయాలు పరిశీలించాం

– ప్రాణహిత-చేవెళ్ల’పై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును సాంకేతికంగా, ఆర్థికంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను పరిశీలించినట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై సచివాలయంలో సోమవారం జరిగిన…

డాక్టర్ల ఊరుగా కన్నాపూర్

– ఒక‌ప్పుడు భిక్షాట‌నే వృత్తి – నేడు ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని కాపాడుతున్నవైద్యులు  – గ్రామంలో 50 మంది వ‌ర‌కు ఆర్ఎంపీ డాక్ట‌ర్లు – ఇదొక‌ సామాజిక మార్పు కథ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: ఒకప్పుడు భిక్షాటనకు చాపిన చేతులు నేడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చేతులుగా మారా ఒకప్పుడు చిలక పంచాంగం చూసి భవిష్యత్తు…

డిజిటల్‌ అరెస్టులపై సుప్రీం కోర్టు ఆందోళన

– ప్రణాళిక రూపొందించాలని సీబీఐకి ఆదేశం న్యూదిల్లీ, అక్టోబర్‌ 27:‌ డిజిటల్‌ అరెస్టులపై సీబీఐ దర్యాప్తు జరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు వ్య‌క్తం చేసింది. వరుసగా జరుగుతోన్న సైబర్‌ ‌నేరాల కారణంగా పలువురు ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ కేసుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఇటీవల వచ్చిన ఓ కేసును సుమోటాగా…

దిల్లీలో క్షీణిస్తున్న గాలి నాణ్యత

– తీవ్రమైన వాయు కాలుష్యంతో ఇబ్బందులు – హాస్పిట‌ల్స్‌లో పెరుగుతున్న శ్వాసకోశ కేసులు న్యూదిల్లీ, అక్టోబర్‌ 27: ‌దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. సోమవారం ఉదయం దిల్లీ-ఎన్‌సీఆర్‌ ‌ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 315గా నమోదైంది. సెంట్రల్‌ ‌పొల్యూషన్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డ్ అధికారిక…

సంతుష్టీకరణ రాజకీయాలు vs అభివృద్ధి రాజకీయాలు

 – ఉప ఎన్నికను అభివర్ణించిన డాక్టర్‌ లక్ష్మణ్‌ – కాంగ్రెస్‌ ముసుగులో ఎంఐఎం అభ్యర్థి – కొన‌సాగుతున్న‌బీఆర్‌ఎస్‌ తరహా ఆటలు – దీపక్‌ రెడ్డిని గెలిపించాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: తెలంగాణలో జరుగుతున్న రాజకీయ క్రీడలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ ఎంఐఎంతో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ…

పదేళ్లపాటు బందిపోట్లలా రాష్ట్రాన్ని దోచుకున్నారు

– బావాబామ్మర్దుల తీరుపై మండిపడ్డ అద్దంకి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: బీఆర్‌ఎస్‌ నేతలు అధికారంలో ఉన్న పదేళ్లు బందిపోట్లలాగా దోచుకున్నారంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ అంద్దంకి దయాకర్‌ విమర్శించారు. వారు ఇంత దిగజారి మాట్లాడతారా అని నిలదీశారు. బావాబామ్మర్దుల నస భరించాల్సిన దుస్థితి తెలంగాణ ప్రజలకు పట్టిందంటూ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రులకు…

కాంగ్రెస్‌ పాల‌న‌లో దిగజారిన గురుకులాల పరిస్థితులు

– ఇప్పటివరకు వందమంది విద్యార్థుల మృతి – బీఆర్‌ఎస్‌ హయాంలో పురోగతి – అయినా స్పందించని సర్కార్‌: కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: బీఆర్‌ఎస్‌ పాలనలో గురుకులాలు ఎంతో వృద్ధి సాధించాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పారు. అదే కాంగ్రెస్‌ పాలనలో గురుకుల పాఠశాలలస్థాయి దిగజారిందని ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. రెండేండ్లలో…

చిరంజీవి డీప్‌ఫేక్‌ కేసు

– త్వరలోనే ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేస్తాం – నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27: మెగాస్టార్‌ చిరంజీవి ఫిర్యాదు చేసిన డీప్‌ఫేక్‌ కేసులో విచారణ చేస్తున్నట్లు నగర సీపీ సజ్జనార్‌ తెలిపారు. చిరంజీవి ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్‌ చేసిన కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై ఆయన…