prajatantra_news

prajatantra_news

పత్తి మద్దతు ధర పెంచి రైతును ఆదుకోవాలి

– అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు – తేమ శాతం నిబంధనలు సడలించండి – సీసీఐ చైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముంబై, అక్టోబర్‌ 28: రాష్ట్రంలోని పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముంబైలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)…

దివ్యాంగులనూ మోసం చేసిన కాంగ్రెస్‌

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: దివ్యాంగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకొచ్చాక తుంగలో తొక్కిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం దివ్యాంగులతో సమావేశమయ్యారు. తమ సంక్షేమం పట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని. రూ.4 వేల…

పుత్త‌డి ధరల్లో తగ్గుదల

– మరింతగా తగ్గుతుందన్న అంచనాలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 28: దీపావళి పండుగ సమయంలో ఉవ్వెత్తున ఎగసిన పసిడి ధర మకొంత దిగొచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో దిద్దుబాటుకు గురైంది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4 వేల డాలర్ల స్థాయి దిగువకు చేరింది. అమెరికా` చైనా మధ్య…

హరీశ్‌రావుకు పితృవియోగం.. సీఎం సంతాపం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌ రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని సీఎం రేవంత్‌ భగవంతుడిని ప్రార్థించారు. హరీష్‌ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.…

నల్లకుంట శంకర మఠంలో సీఎం ప్రత్యేక పూజలు

– శృంగేరి జగద్గురువులు భారతీస్వామిని కలిసిన రేవంత్‌, ఆది శ్రీనివాస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. శంకర మఠానికి వేంచేసి ఉన్న శృంగేరి…

విధుశేఖర భారతీస్వామిని దర్శించుకున్న రామచందర్‌

– నల్లకుంట శంకరమఠంలో ప్రత్యేక పూజలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 28: నల్లకుంటలో ఉన్న శృంగేరి శంకర మఠాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శారదాంబ అమ్మవారు, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువు శంకరాచార్య శ్రీ శ్రీ విధు శేఖర భారతీ సన్నిధానం వారిని దర్శింకున్నారు. వారి దివ్య ఆశీర్వాదాలు…

రాహుల్‌ను విమర్శించే స్థాయి నీదికాదు

– హరీష్‌ ‌రావుకు మంత్రి పొన్నం గట్టి సమాధానం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌27: ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీష్‌ ‌రావుకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ‌మాజీ మంత్రి హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందించారు.  ఆటో డ్రైవర్లను ఆదుకునే బాధ్యత తమదని చెప్పారు. కేబినెట్‌ ‌పై హరీశ్‌…

మహిళా అధికారులకు మంత్రుల వేధింపులు

– వారిని త‌క్ష‌ణం తొలగించండి – అర్థరాత్రిళ్లు వారిని పిలిపించుకోవడం ఏమిటి? – కాంగ్రెస్‌ ‌సర్కార్‌పై మండిపడ్డ కేంద్ర మంత్రి బండి కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 27:‌ మహిళా అధికారులను కాంగ్రెస్‌ ‌మంత్రులు వేధిస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటికి పిలిచి వార్నింగ్‌లు ఇస్తున్నారని విమర్శించారు. అర్థరాత్రి మహిళా అధికారులను…

మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్‌

‌- బిజెపి స్కూల్లో శిక్షణ పొందిన రేవంత్‌ ‌- బిఆర్‌ఎస్‌ ‌హయాంలోనే వారికి మేలు జరిగింది – మేమూ కొన్ని పొరపాట్లు చేసినా.. మేలు చేశాం – కేటీఆర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌27:  ‌రాష్ట్రంలో మైనార్టీ డిక్లరేషన్‌ ‌పేరుతో కాంగ్రెస్‌ ‌పార్టీ మైనారిటీలను మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు. మైనార్టీల కోసం రూ.4…