prajatantra_news

prajatantra_news

రాష్ట్రంలో పాల‌న ప‌డ‌కేసింది

– ధాన్యం, ప‌త్తి కొనుగోలు చేసే ప‌రిస్థితి లేదు – ఎరువుల‌ కోసం రైతుల తిప్ప‌లు – ఆరు, ఏడువేల ఉద్యోగాలు మాత్ర‌మే ఇచ్చారు – ఉద్యోగాల‌పై పొంతన లేని సంఖ్య‌ చెబుతున్న మంత్రులు – జూబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌ను గెలిపించండి – వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29:  రాష్ట్రంలో పాలన…

క్షేత్ర‌స్థాయిలో అధికారులు అప్ర‌మ‌త్తంగా వుండాలి

– లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌పై దృష్టి పెట్టాలి – పున‌రావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి – అధికార్లు 24 గంట‌లు అందుబాటులో వుండాలి – మంత్రి కొండా సురేఖ‌ వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29: వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన  నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు…

మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

– సిద్దిపేట, హన్మకొండ, ములుగులకు వర్తింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29:  ‌మొంథా తుఫాన్‌ ‌ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట, హన్మకొండ, ములుగు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. రహదారులపై నీరు చేరి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని…

ఎగుమతుల దిశగా తెలంగాణ బియ్యం

– భారత్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న పౌరసరఫరాల శాఖ – ప్రత్యేకంగా స్టాల్‌ ఏర్పాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ఆల్‌ ఇండియా రైస్‌ ఎక్స్‌పోర్ట్సు అసోసియేషన్‌ (ఏఐఆర్‌ఈఎ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్‌ ఇంటర్నేషనల్‌ రైస్‌ కాన్ఫరెన్స్‌ను ఈనెల గురు,శుక్రవారాలలో న్యూదిల్లీలో నిర్వహించనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖా…

మూసీనదికి వరద పోటు

– ఏడు గేట్లు ఎత్తి నీటి విడుదల నల్లగొండ,ప్రజాతంత్ర,అక్టోబర్‌29:  ‌నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్‌ ‌సాగర్‌, ‌హిమాయత్‌ ‌సాగర్‌ ‌నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లను 4 అడుగుల…

ఏసీబీ వ‌ల‌లో యాదగిరిగుట్ట ఆలయ ఈఈ 

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఈఈ రామారావు అవినీతి నిరోధక శాఖ అధికారులకి బుధవారం పట్టుబడ్డారు. హైద‌రాబాద్‌ ఉప్పల్‌ పరిధిలో ఓ ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ దగ్గర రూ.1.90 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామారావుకు సంబంధించిన పలు ఆస్తులతోపాటు ఆయన…

8‌వ వేతన సవరణ సంఘంతో గొప్ప నిర్ణయం

కేబినెట్‌ ‌నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హర్షం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: ‌కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ దిశగా కేంద్ర కేబినెట్‌ ‌తీసుకున్న కీలక నిర్ణయంపై కేంద్రమంత్రి జీ. కిషన్‌ ‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 8వ వేతన సవరణ సంఘం విధివిధానాలను ఆమోదించినందుకు కేంద్ర కేబినెట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన…

మరో 51మంది మావోయిస్టుల లొంగుబాటు

రాయ్‌పూర్‌, అక్టోబర్‌ 29: ‌ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ ‌జిల్లాలో 51మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 20మందిపై మొత్తంగా రూ.66 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు.  51మందిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో పీపుల్స్ ‌లిబరేషన్‌ ‌గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) బెటాలియన్‌ ‌నెంబర్‌01 ‌మరియు నెంబర్లు 01,02 మరియు 05కు చెందిన ఐదుగురు…

పలు జిల్లాల్లో కుండపోత వాన‌

– వరంగల్‌- ‌ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు వరంగల్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29:‌మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరంగల్‌- ‌ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు చేరింది. ప్రధాన రహదారిపై వర్షం నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఆ రహదారిని…

భారీ వర్షాలతో పంటలకు నష్టం

– అంచనా వేయించి పరిహారం అందేలా చూడాలి – మంత్రి ఉత్తమ్‌కు మంత్రి పొన్నం, ఎమ్మెల్యే మేడిపల్లి వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, సిద్దిపేట జిల్లా, హనుమకొండ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగిందని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే మేడిపల్లి…