prajatantra_news

prajatantra_news

అజారుద్దీన్‌పై అక్కసు ఎందుకో?

– బీజేపీ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ – దేశానికి కీర్తి తెచ్చిన ఘనత అజ్జూదన్న భట్టి – విమర్శలను కొట్టిపారేసిన పీసీసీ చీఫ్‌ మహేష్‌ -ద్వంద్వ నీతి ప్రదర్శిస్తున్న బీజేపీఫ మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ అక్టోబర్‌ 30: మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తూ బీజేపీ తెలంగాణ నేతలు చీఫ్‌ ఎలక్టోరల్‌…

కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

యాదగిరిగుట్ట ఆలయ ఈఈని కోర్టుకు హాజరుపరిచిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: యాదగిరిగుట్ట దేవస్థానంలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్‌ ఈఈ ఊడెపు రామారావు కార్యాలయంలో బుధవారం రాత్రి సుమారు 9 గంటల నుండి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం మేడిపల్లిలో నల్గొండకు చెందిన ఒక కాంట్రాక్టర్‌ నుంచి ఈఈ రామారావు రూ.1.90లక్షలు లంచం…

గాంధీ సత్యాగ్రహం స్పూర్తితో ఎన్డీయేను తరిమికొట్టాలి

– బీహార్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: భారత దేశం నుంచి బ్రిటిష్‌ పాలకులను తరిమికొట్టడానికి మహాత్మా గాంధీజీ చంపారన్‌ జిల్లా వేదికగా సత్యాగ్రహాన్ని ప్రారంభించారని, అదే స్పూర్తితో నేడు బీహార్‌ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని కాంగ్రెస్‌ బీహార్‌ ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార,…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు

– నవీన్‌ యాదవ్‌ గెలుపు లాంఛనమే – పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలు నిర్లక్ష్యానికి గురయ్యారు – కాంగ్రెస్‌ పాలనలో కోటి 15 లక్షల తెల్ల రేషన్‌ కార్డులు మంజూరు – ఒక్క ఈ నియోజకవర్గంలోనే 40 వేల కార్డుల మంజూరు – మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30…

సహాయక చర్యలకు నిధుల సమస్య లేదు

– ఎస్‌డీఆర్‌ఎఫ్‌, టీఆర్‌ నిధులు వాడుకోండి – అప్రమత్తతతో ప్రమాదాన్ని నివారించగలిగాం – వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: తుఫాను సహాయ, పునరావాస చర్యల్లో జిల్లా కలెక్టర్లు స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ట్రెజరీ(టీఆర్‌) నిధులు వాడుకొని తదుపరి 30 రోజుల్లో ర్యాటిఫై చేసుకోవాలని డిప్యూటీ…

యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాలి

– వ‌ర‌ద బాధితుల‌ను స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించాలి – తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌  – ఇన్‌చార్జి మంత్రులు వ‌ర‌ద‌ బాధితులకు అందుబాటులో ఉండాలి – రేపు వ‌రంగ‌ల్‌, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక…

రైలు ప్రయాణికులకు పోలీసుల సాయం

– వాటర్ బాటిళ్లు, పులిహోర పొట్లాల పంపిణీ మహబూబాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో కృష్ణ ఎక్సప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ఈ సంద ర్భంగా రైళ్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా…

భారీ వర్షాలతో వరంగల్‌ దిగ్బంధం

– 34 సెం.మీ రికార్డు వర్షపాతం – నీట మునిగిన రైల్వే స్టేషన్లు.. – రైలు ప్రయాణికులకు పోలీసు, స్వచ్ఛంద సంస్థల సాయం – డీజీపీ అభినందన వరంగల్‌, ప్రజాతంత్ర అక్టోబర్‌ 29: మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్‌, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాలు అతి…

ఉమీద్‌ పోర్టల్‌లో వక్ఫ్‌ ఆస్తుల నమోదు

– వక్ఫ్‌బోర్డు సిబ్బందికి శిక్షణ – బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారి అసదుల్లా చొరవ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: తెలంగాణ వక్ఫ్‌ బోర్డు ప్రధాన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్‌ అసదుల్లా ఉమీద్‌ పోర్టల్‌లో వక్ఫ్‌ ఆస్తుల నమోదుకు సంబంధించి వక్ఫ్‌బోర్డు సిబ్బందికి ఉమీద్‌ నిబంధనలు 2025 ప్రకారం మేకర్స్‌, చెకర్స్గా నియమితులైన అన్ని జిల్లాల…

తుఫాను న‌ష్టం అంచ‌నాకు ప్ర‌భుత్వం చర్యలు

– ధాన్యం, ప‌త్తి కొనుగోళ్ల‌లో రైతుల‌కు అండ‌ – రెండు మూడు రోజులు పంట కోతలు వాయిదా వేయాలి – రైతుల‌కు ప్ర‌భుత్వం విజ్ఞ‌ప్తి – స‌హాయ‌క చ‌ర్య‌ల్లో అన్ని శాఖ‌ల స‌మ‌న్వ‌యం – విద్యుత్ స‌రఫ‌రా పున‌రుద్ధ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు వ‌రంగ‌ల్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 29:  మొంథా తుఫాను తెలంగాణ మీదుగా ప్రయాణించి బలహీనపన నేప‌థ్యంలో…