prajatantra_news

prajatantra_news

భాగ్య‌ న‌గ‌రంలో కాలుష్య ర‌హిత ర‌వాణా

– పీఎం ఈ-డ్రైవ్ కింద విద్యుత్ బ‌స్సులు – ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి పొన్నం స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 31: హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. పి.ఎం. ఈ-డ్రైవ్‌ కింద కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కి కేటాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల…

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

– పంట నష్టపోతే ఎకరాకు రూ.10వేలు సాయం – అధికారులు సమన్వయంతో పనిచేయాలి – తుఫాన్‌ ప్రభావంపై సమీక్షలో సీఎం ఆదేశాలు హ‌నుమ‌కొండ‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: తుఫాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది.. తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించండి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.…

ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు క్లియర్‌

– ఆర్‌ అండ్‌ బి, పంచాయతీరాజ్‌ పెండింగ్‌ బిల్లులు కూడా – డిప్యూటీ సీఎం ఆదేశంతో బిల్లులు చెల్లించిన ఆర్థిక శాఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖకు సంబంధించిన పెండిరగ్‌ బిల్లులు అక్టోబర్‌ నెలకు సంబంధించి సుమారు రూ.1,031 కోట్లను డిప్యూటీ సీఎం…

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం

– చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించండి – కాంగ్రెస్‌ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాకూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని, గత 22 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో…

నెహ్రూ కుటుంబమే కాంగ్రెస్‌కు ముఖ్యం

– దేశ భ‌క్తుల‌ను త‌క్కువ చేసి చూసింది – నిజాంపై ఆయ‌న పోరాటాన్ని మ‌రువ‌కూడ‌దు – జయంతి వేడుకలలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: ఏడాది పొడవునా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు ఘనంగా నిర్వహించబోతున్నాయని…

మంత్రి కోమటిరెడ్డితో మహారాష్ట్ర మంత్రి ఆశిష్‌ భేటీ

– సినీ పరిశ్రమ అభివృద్ధి పాలసీ అంశాలపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి ఆశిష్‌ శెలార్‌ శుక్రవారం హైదరాబాద్‌ విచ్చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖa మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సెక్రటేరియట్‌లో భేటీ అయ్యారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ…

మహారాష్ట్ర-తెలంగాణ మధ్య బలమైన బంధం

– మంత్రి జూపల్లితో మహారాష్ట్ర మంత్రి అశిష్‌ భేటీ హైదరాబాద్‌, అక్టోబర్‌ 31: మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్‌ షెలార్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మరాఠా మిలటరీ ల్యాండ్‌ స్కేప్స్‌ ఆఫ్‌ ఇండియా కాఫీ టేబుల్‌ బుక్‌ను మంత్రి…

న్యాక్‌ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌

– శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్డోబర్‌ 31: హైదరాబాద్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్‌ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్‌ వైస్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఒక ప్రకటనలో…

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌

– రాజ్‌భవన్‌కు విచ్చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: క్రికెటర్‌, కాంగ్రెస్‌ నేత మహమ్మద్‌ అజారుద్దీన్‌ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌ భవన్‌ దర్బార్‌ హాలులో మధ్యాహ్నం 12.15 గంటలకు ఆయనతో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇతర మంత్రులు కూడా…

సీపీఎం నేత సామినేని దారుణ హత్య

– ఖమ్మం జిల్లాలో దారుణం – వాకింగ్‌ చేస్తుండగా గొంతు కోసి చంపిన దుండగులు – రాజకీయ వర్గాల్లో కలకలం ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: ఖమ్మం జిల్లాలో దారుణ హత్య జ‌రిగింది. చింతకాని మండలం పాతర్లపాడులో శుక్రవారం ఉదయం వాకింగ్‌ చేస్తుండగా సీపీఎం సీనియ‌ర్‌ నాయకుడు సామినేని రామారావుపై దుండుగులు ప‌దునైన ఆయుధాల‌తో దాడి…