prajatantra_news

prajatantra_news

తెలంగాణ వర్సిటీలో విద్యార్థుల ఘర్షణ

కామారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 4: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీలోని సౌత్‌ ‌క్యాంపస్‌ ‌వసతి గృహంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. హోలీ సంబరాల అనంతరం సీనియర్‌, ‌జూనియర్‌ ‌విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు.…

విద్యా క‌మిష‌న్ నివేదిక‌పై మూడు నెల‌లు చ‌ర్చించాలి

– త‌ర్వాత‌నే తుదిరూపం ఇవ్వాలి – విద్యా ప‌రిర‌క్ష‌క క‌మిటీ డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: విద్యా క‌మిష‌న్ గ‌త నెల‌ 26న ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన నివేదిక‌ను క‌నీసం మూడు నెల‌ల‌పాటు ప్ర‌జ‌ల ముందు చ‌ర్చ‌కు వుంచి తర్వాత తుదిరూపం ఇవ్వాల‌ని విద్యా ప‌రిర‌క్ష‌క క‌మిటీ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ప్రొఫెస‌ర్‌ కె.చ‌క్ర‌ధ‌ర‌రావు, ప్రొఫెస‌ర్‌ జి.హ‌ర‌గోపాల్‌,…

ఇది మనిషి సృష్టించిన పెను విషాదం

– ఇరాన్‌లో పాఠశాల బాలికల మృతిపై కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయెల్‌, అమెరికా బలగాలు వైమానికి దాడులతో ఇరాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్‌ ‌కూడా ఇజ్రాయెల్‌పైన, తన పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన ప్రతిదాడులు చేస్తోంది. ఫలితంగా పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.…

అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

– కొనుగోళ్లు లేక మక్కల రైతుల ఆందోళన – మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 4: రాష్ట్రంలో అవసరమైన అన్ని ప్రాంతాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. రైతుల గురించి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల రైతన్నలు అనేక ఇబ్బందులు…

కేంద్ర జాబితాలో లేని 40 బీసీ కులాలు

– జనగణనలో వాటిని కూడా చేర్చేలా చూడాలి – సీఎస్‌ను కోరిన తెలంగాణ బీసీ కమిషన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4:  రాష్ట్రంలో జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్‌ 9 ‌వరకు గృహాల నమోదు జరగనుంది. ఆ తర్వాత జనాభా గణన 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు…

భార్య కాపురానికి రావడం లేద‌ని..

– పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య పెద్దపల్లి, ప్రజాతంత్ర, మార్చి 4: కమాన్‌పూర్‌ ‌మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్‌ (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిలో గల గుండారం గ్రామ శివారులోని పత్తి చేసులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ, సభ్యులు తెలిపిన…

శ్రీ‌లంక తీరంలో ఇరాన్‌ ‌నౌకపై దాడి

– 101 మంది గల్లంతైనట్లు సమాచారం కొలంబో, మార్చి 4: ఇజ్రాయెల్‌-అమెరికా కూటమి, ఇరాన్‌ ‌మధ్య యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు. మరో 78 మంది గాయపడినట్టు శ్రీలంక నేవీ, రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు…

99 రోజులపాటు ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’

– జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4:  మార్చి 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధ‌వారం సాయంత్రం…

14న రామస్వామి మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం

– తుది దశకు చేరుకున్న పనులు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 4: హుజుర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈనెల 14న ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ హౌసింగ్…

46లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ

– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8 నుంచి స్క్రీనింగ్ – టీ డయాగ్నస్టిక్స్ ద్వారా ఒక్కొక్కరికి 30 రకాల పరీక్షలు – 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని…