prajatantra_news

prajatantra_news

యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ముందుగా స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం కొండపైన కార్తీక దీపాలు వెలిగించారు. అనేమకమంది భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకుని…

భస్మాసుర హస్తంలా కాంగ్రెస్‌ పాలన

– 23 నెలల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు – మీడియాతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు – అసమర్థ, మోసాల పాలనపై బీజేపీ చార్జిషీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తయ్యాయి.. కానీ ఇప్పటికీ ఏ వర్గానికీ మీరు న్యాయం చేయలేదని బీజేపీ…

త్వరలో రోడ్డు భద్రతపై అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం

– రోడ్డు భద్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలి – డీజీపీ శివధర్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: రోడ్డు భద్రతపై అరైవ్‌ అలైవ్‌ అనే నూతన అవగాహన కార్యక్రమాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) బి.శివధర్‌ రెడ్డి ప్రకటించారు. పోలీస్‌ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రతా నిపుణులు తదితరులతో తన కార్యాలయంలో…

కాశీబుగ్గ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

న్యూదిల్లీ, నవంబర్‌ 1:‌శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నాడు తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనంతా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని…

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సుదర్శన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 1:ఎమ్మెల్యే సుదర్శన్‌ ‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం రాష్ట్ర సచివాలయంలో సుదర్శన్‌ ‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు సుదర్శన్‌ ‌రెడ్డి. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఉమ్మడి నిజామాబాద్‌…

నేటి యువ‌తే రేపటి పార్లమెంటేరియన్లు

– డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 1: విద్యార్థులు పరిశీలనాత్మక ఆలోచన, వినమ్రత, సేవాభావంతో కూడిన నాయకత్వ గుణాలను పెంపొందించుకోవాలని డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు సూచిం చారు. నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్‌లో వార్షికోత్సవాల భాగంగా శ‌నివారం నిర్వహించిన ‘ఫెరియా – వై ఫియెస్టా 3.0’ యూత్ పార్లమెంట్ సిమ్యులేషన్…

క్రియేటివిటీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

– ఫ్యూచర్స్‌ ఫండ్‌, ఈ-స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేద్దాం రండి – ఇండియా జాయ్‌-2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: హైదరాబాద్‌ కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాదు.. భారత దేశపు క్రియేటివిటీ హబ్‌గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.…

ఆపరేషన్‌ ‌సిందూర్‌ 2.0 ‌కు సిద్దంగా ఉన్నాం

– పాక్‌ ‌ప్రేలాపనలపై ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌ద్వివేది భోపాల్‌,‌నవంబర్‌1: అఫ్ఘానిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌పై నోరు పారేసుకుంటున్న పాక్‌కు భారత ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేది మరోమారు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. పాక్‌ ‌మళ్లీ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌రెండో రౌండ్‌కు తాము రెడీగా ఉన్నామని అన్నారు. ఆపరేషన్‌…

కిషన్‌ ‌రెడ్డికి క్రికెట్‌ అం‌టే తెలుసా?

– దేశానికి గౌరవం తెచ్చన ఘనత నాది – నిజాలు తెలుసుకోకుండా విమర్శలా: మంత్రి అజారుద్దీన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి క్రికెట్‌ ‌గురించి ఏం తెలుసని మంత్రి అజారుద్దీన్‌  ‌ప్రశ్నించారు. ఆయ‌న‌కు బ్యాట్‌ ‌పట్టుకోవడం కూడా రాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించే వాళ్లకి సమాధానం చెప్పి…

దారిద్య్రరహిత రాష్ట్రంగా కేరళ

– అత్యంత దుర్భర పేదరికాన్ని నిర్మూలించాం – కేరళ అసెంబ్లీలో సీఎం విజయన్‌ ప్రకటన – నిరసనగా విపక్షం వాకౌట్‌ తిరువనంతపురం, నవంబర్‌ 1: దారిద్య్ర రహిత రాష్ట్రంగా కేరళ అవతరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలో అత్యంత దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర…