prajatantra_news

prajatantra_news

అహ నా పెళ్ళంట సీన్‌ ‌బీఆర్‌ఎస్‌దే

BRS has not done anything in last ten years mahes kumar goud

– నిరుద్యోగులకు ఆశ చూపి పదేళ్ళు భోగం – ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా నడిపిన చరిత్ర – బిఆర్‌ఎస్‌, ‌బిజెపిలది లోపాయకారి ఒప్పందం – కెటిఆర్‌ ‌వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: అహ నా పెళ్ళంట మాట బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి సరిగ్గా సరిపోతుందని టీపీసీసీ చీఫ్‌ ‌మహేష్‌…

నిరర్ధక కార్పొరేషన్‌ల పునరుద్ధరణపై కార్యాచరణ

– ఆగ్రోస్‌ పునరుద్ధరణకు నివేదికలు ఇవ్వండి – వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్లపై మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: వ్యవసాయ శాఖ పరిధిలోని వివిధ కార్పొరేషన్‌ల ఆర్ధిక పరిస్థితి, అప్పులు, ఆస్తులపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ…

క్లెయిమ్ చేయని ఆస్తులపై అవగాహన కల్పించాలి

-ఉద్గమ్ పోర్టల్ ప్రాధాన్యత వివరించాలి -కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 1:  దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తులు(బ్యాంకు డిపాజిట్లు, బీమా, పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు) ను క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకు అ వగాహన కల్పించాలని బ్యాంకు, బీమా, ఆర్థిక సంస్థల ప్రతినిధులకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి   సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో…

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ‌తోక కట్‌ ‌చేయడం ఖాయం

– అహ నా పెళ్లంట తరహాలో రేవంత్‌ ‌పాలన – ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన నేతలు – మండిపడ్డ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 1: అహ నా పెళ్లంట సినిమా తరహాలో రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని.. కోడిని వేలాడదీసి పచ్చడి మెతుకులు పెడతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌…

3‌నుంచి మెట్రో వేళల్లో మార్పులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1:ఈ ‌నెల 3 నుంచి హైదరాబాద్‌ ‌మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్టు  ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం ఉంటుందని మెట్రో రైలు యాజమాన్యం తెలిపింది.ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైలు వేళలు…

యాదగిరిగుట్టలో పెరిగిన భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ముందుగా స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం కొండపైన కార్తీక దీపాలు వెలిగించారు. అనేమకమంది భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకుని…

భస్మాసుర హస్తంలా కాంగ్రెస్‌ పాలన

– 23 నెలల పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు – మీడియాతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు – అసమర్థ, మోసాల పాలనపై బీజేపీ చార్జిషీట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: మోసపూరితమైన మాటలతో అధికారంలోకి వచ్చి 23 నెలలు పూర్తయ్యాయి.. కానీ ఇప్పటికీ ఏ వర్గానికీ మీరు న్యాయం చేయలేదని బీజేపీ…

త్వరలో రోడ్డు భద్రతపై అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమం

– రోడ్డు భద్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలి – డీజీపీ శివధర్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: రోడ్డు భద్రతపై అరైవ్‌ అలైవ్‌ అనే నూతన అవగాహన కార్యక్రమాన్ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) బి.శివధర్‌ రెడ్డి ప్రకటించారు. పోలీస్‌ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రోడ్డు భద్రతా నిపుణులు తదితరులతో తన కార్యాలయంలో…

కాశీబుగ్గ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

న్యూదిల్లీ, నవంబర్‌ 1:‌శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నాడు తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనంతా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని…

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సుదర్శన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబరు 1:ఎమ్మెల్యే సుదర్శన్‌ ‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శనివారం రాష్ట్ర సచివాలయంలో సుదర్శన్‌ ‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు సుదర్శన్‌ ‌రెడ్డి. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ఉమ్మడి నిజామాబాద్‌…