prajatantra_news

prajatantra_news

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

– కడియం విచారణ పూర్తి – దానం విచారణ 7కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. గురువారం కడియం శ్రీహరిని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌  ‌విచారించారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ విచారణ ముగిసింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ‌విచారణ పూర్తి కాలేదు. ఆయన…

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎం‌సీ ఉద్యోగి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: జీహెచ్‌ఎం‌సీ సికింద్రాబాద్‌ ‌జోనల్‌ ‌కార్యాలయంలో అకౌంట్‌ ‌సెక్షన్‌ ‌విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సూర్య వంశీ సంతోష్‌ ‌లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ రేంజ్‌ 2 ఏసీబీ అధికారులు కార్యాలయంపై మెరుపు దాడి చేసి రూ.35 వేలు లంచం తీసుకున్న ఎగ్జామినర్‌ను పట్టుకున్నారు.రిటైర్‌మెంట్‌…

లిక్కర్‌ ‌కేసు కొట్టేయడంతో స్వామికి మొక్కు

– తిరుమలకు కాలినడకన చేరుకున్న కవిత – త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు – తెలంగాణ ఫస్ట్ ‌నినాదంతో ముందుకు వెళతామని ప్రకటన తిరుపతి, మార్చి 5: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నుంచి కాలినడకన తిరుమల బయల్దేరిన ఆమె…

పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్థ‌లే రోగుల భ‌ద్ర‌త‌కు కీల‌కం

– బ‌యోమెడిక‌ల్ వ్య‌ర్థాల‌పై చ‌ర్చ‌ – ‘కేర్’ లో  ‘ప్రవర 2026’–కేర్ గవర్నెన్స్ & కంప్లయన్స్ స‌ద‌స్సు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 5: రోగులకు సురక్షితమైన వైద్యం అందించడంలో చట్టపరమైన నిబంధనలు, పారదర్శక వ్యవస్థలు ఎంత ముఖ్యమో తెలియజేయడానికి కేర్ హాస్పిటల్స్ ‘ప్రవర 2026’ –కేర్ గవర్నెన్స్ & కంప్లయన్స్ సమ్మిట్ 2.0 (సీజీజీఎస్) పేరుతో…

రాష్ట్రంలో వాతావరణ మార్పులు

– మూడో వారంలో పిడుగులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: రాష్ట్రంలో ఈ నెల చివరలో అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్‌ ‌మ్యాన్‌ ‌వెల్లడించారు.  18, 19 తర్వాత ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయితే అప్పటివరకు ఎండలు ఇదేస్థాయిలో కొనసాగుతాయని వెదర్‌ ‌మ్యాన్‌…

ఖమేనీ మృతికి భారత్‌ ‌సంతాపం

– రాయబార కార్యాలయంలో విక్రమ్‌ ‌మిస్రీ సంతాపం న్యూదిల్లీ, మార్చి 5: ఇరాన్‌ ‌సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి భారత్‌  ‌సంతాపం తెలిపింది. ఈ మేరకు దిల్లీలోని ఇరాన్‌ ‌రాయబార కార్యాలయానికి వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ భారత్‌ ‌తరఫున సంతాప సందేశాన్ని రాశారు. అనంతరం ఇరాన్‌ ‌రాయబారితో మిస్రీ…

కాళేశ్వరం కమిషన్‌ ఏర్పాటులో దురుద్దేశ్యం లేదు

– హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం – అవకతవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దృష్టి – తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 5: ‌కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్‌ ‌జనరల్‌ ఎ. ‌సుదర్శన్‌ ‌రెడ్డి హైకోర్టుకు స్పష్టం చేశారు. ఈ…

రేప‌టినుంచి ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు పది రోజులపాటు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు పంచాయతీరాజ్‌, ‌గ్రాణాభివృద్ధి శాఖ తెలిపింది. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు, పరిశుభ్రత, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా…

ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి సేవలు ఎనలేనివి

– ఆయన బోధన, సాహిత్య సేవలపై జాతీయ సదస్సు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 5 : విద్య, సాహిత్య రంగాల్లో ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి చేసిన కృషి కొనియాడదగినదని కో-చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీనాథ్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల ఇంగ్లీష్ విభాగం, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివంగత ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి బోధన,…

14 నుంచి టెన్త్ ‌ పరీక్షలు

– వాట్సాప్‌ ‌ద్వారా హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: పదో తరగతి పరీక్షలు ఈనెల‌ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లను ఎస్ఎస్‌సీ బోర్డు  గురువారం విడుదల చేసింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్‌ ‌టికెట్లను వెబ్‌సైట్‌లలో అధికారులు వేర్వేరుగా అందుబాటులో ఉంచారు. తెలంగాణలో విద్యార్థులు తమ…