prajatantra_news

prajatantra_news

అమెరికా కోసం భారత నావికాదళం

– అమెరికా మాజీ ఆర్మీ కల్నల్‌ ‌డగ్లస్‌ ‌మాక్‌‌గ్రెగర్‌ ‌- వార్తలను తిప్పికొట్టిన భారత ప్రభుత్వం న్యూదిల్లీ, మార్చి 5: మధ్యప్రాచ్యంలో కొన్ని రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నావికాదళం భారత నౌకలను ఉపయోగిస్తోందంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాలను కేంద్రం ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం,…

వేసవిలో ఉపాధి కూలీలకు కొత్త కష్టాలు

– అమలులోకి రెండు ఫోటోలు – సిగ్నల్ సమస్యతో మరింత ఆలస్యం – ఫీల్డ్ అసిస్టెంట్లకు తప్పని తిప్పలు – ఇలాగైతే పనికి రాలేమంటున్న కూలీలు ములుగు, ప్రజాతంత్ర మార్చి 5: కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో కొత్త రూల్స్ అమల్లోకి రావడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వేసవికాలం ప్రారంభం…

పోలీసులతో గస్తీ ముమ్మరం

– రాత్రి వేళల్లో నడుచుకుంటూ కాలనీల్లో పర్యటన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: విజిబుల్‌ ‌పోలీసింగ్‌లో భాగంగా సైబరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో ఫుట్‌ ‌పెట్రోలింగ్‌ను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు వినూత్న కార్యాచరణ చేపట్టారు. కేవలం పెట్రోలింగ్‌ ‌వాహనాల గస్తీకే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు నేరుగా నడుచుకుంటూ వెళ్తూ ’మేమున్నం’ అనే…

ప్రారంభానికి మరో రెండు చెరువులు సిద్ధం

– 8న బమృకున్-ఉద్-దౌలా – 9న కూకట్‌పల్లి నల్ల చెరువు – సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు – చెరువుల అభివవృద్ధికి పెద్ద పీట వేసిన హైడ్రా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: మరో రెండు చెరువులు నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. పాత బస్తీలోని బమృకున్-ఉద్-దౌలా చెరువుతోపాటు కూకట్‌పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి…

అర్ధరాత్రి అవస్థలకు ఇక చెక్

– గిరిజన బిడ్డల ప్రాణాలకు మంత్రి పొంగులేటి భరోసా – తిరుమలాయపాలెంలో ఏరియా హాస్పిటల్‌కు శంకుస్థాపన తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, మార్చి 5: అర్ధరాత్రి వేళ ఆపద వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పరుగు తీయాల్సిన కష్టాలు ఈ ప్రాంత గిరిజన బిడ్డలకు ఇక ఉండవు. పేదవాడి సొంత గడ్డపైనే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే…

మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు హైదరాబాద్ ఆతిథ్యం

– 8నుంచి మహిళల వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైయర్స్-2026 పోటీలు – ఏర్పాట్లు పూర్తయ్యాయన్న మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. మహిళల వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైయర్స్ 2026 పోటీలు ఈనెల 8 నుంచి 14వ…

అమెరికా మరో దుస్సాహసం

– అణు వార్‌హెడ్‌ ‌క్షిపణి పరీక్ష నిర్వ‌హ‌ణ‌ వాషింగ్టన్‌,‌ మార్చి 5: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా భారీ అణు సామర్థ్యం గల క్షిపణి పరీక్ష నిర్వహించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా సైన్యం కాలిఫోర్నియా తీరంలో ఉన్న వాండెన్‌బర్గ్ ‌స్పేస్‌ ‌ఫోర్స్ ‌బేస్‌ ‌నుంచి శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 ‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ…

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

– కడియం విచారణ పూర్తి – దానం విచారణ 7కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది. గురువారం కడియం శ్రీహరిని స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌  ‌విచారించారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ విచారణ ముగిసింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ‌విచారణ పూర్తి కాలేదు. ఆయన…

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎం‌సీ ఉద్యోగి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: జీహెచ్‌ఎం‌సీ సికింద్రాబాద్‌ ‌జోనల్‌ ‌కార్యాలయంలో అకౌంట్‌ ‌సెక్షన్‌ ‌విభాగంలో ఎగ్జామినర్‌గా పనిచేస్తున్న సూర్య వంశీ సంతోష్‌ ‌లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ రేంజ్‌ 2 ఏసీబీ అధికారులు కార్యాలయంపై మెరుపు దాడి చేసి రూ.35 వేలు లంచం తీసుకున్న ఎగ్జామినర్‌ను పట్టుకున్నారు.రిటైర్‌మెంట్‌…

లిక్కర్‌ ‌కేసు కొట్టేయడంతో స్వామికి మొక్కు

– తిరుమలకు కాలినడకన చేరుకున్న కవిత – త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు – తెలంగాణ ఫస్ట్ ‌నినాదంతో ముందుకు వెళతామని ప్రకటన తిరుపతి, మార్చి 5: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద నుంచి కాలినడకన తిరుమల బయల్దేరిన ఆమె…