prajatantra_news

prajatantra_news

వరంగల్ లో సైనిక్ స్కూల్‌ ప్రారంభోత్సవం ఎప్పుడు?

– ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మేధావి వ‌ర్గం ప్ర‌శ్న వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20ః  వ‌రంగ‌ల్ (అర్బన్), ప్రస్తుత హనుమకొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సైనిక పాఠశాల ఇంకెన్నాళ్ల‌కు ప్రారంభమవుతుందని మేధావి వర్గం స్థానిక ఎమ్మెల్యేల‌ను, మంత్రుల‌ను ప్ర‌శ్నించింది. శనివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల సమావేశంలో ప్రొఫెసర్ కె.వెంకటనారాయణ, దామెర నర్సయ్య, తేరాల యుగంధర్, నాగులగాం…

వైద్య విద్య ప్రమాణాలు పెర‌గాలి

– పీజీ, సూపర్‌ ‌స్పెషాలిటీ సీట్ల సంఖ్య పెంపు – వైద్య‌, ఆరోగ్య‌ శాఖ మంత్రి దామోదర ఆదేశాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌రాష్ట్రంలో వైద్య విద్య ప్రమాణాల పెంపు, పరిశోధనలకు పెద్దపీట వేస్తూ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో పీజీ, సూపర్‌ ‌స్పెషాలిటీ సీట్ల సంఖ్యను పెంచేందుకు…

రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేయాలి

– ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్‌ వలంటీర్స్‌ను ఏర్పాటు చేయాలి – నెలాఖరులోపు రోడ్‌ సేఫ్టీ కమిటీల సమావేశం జ‌ర‌పాలి  – విద్యార్థులు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలి – కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో ‘సిట్‌ ‘ దూకుడు

– ప్రభాకర్‌ ‌రావుపై విచారణ వేగవంతం – ఆధారాలు రాబట్టే యత్నాల్లో అధికారులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌20: ‌సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో సిట్‌ ‌విచారణలో వేగం పెంచింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొత్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌నేతృత్వంలో సిట్‌ ‌విచారణ కొనసాగనుంది. కొత్త…

బీఆర్‌ఎస్‌తో పొత్తు అవసరం ఏముంది?

– కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌బీఆర్‌ఎస్‌తో బీజేపీకి పొత్తు ఉందని పసలేని, తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడతారని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి కిషన్‌ ‌రెడ్డి స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ఇచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన…

కేసీఆర్‌ అధ్యక్షతన రేపు బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

– నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ – ఈ అంశంపై ఉద్యమ కార్యాచరణకు బీఆర్‌ఎస్‌ ‌సిద్ధం – మీడియాకు వివ‌రించ‌నున్న‌ కేసీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డిసెంబర్‌ 20: ‌బీఆర్‌ఎస్‌ ‌శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ భవన్‌లో ఆదివారం భేటీ కానున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్‌ ‌నేతృత్వంలో సమావేశం జ‌ర‌గ‌నుంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

ఫిజిక్స్ అరుణ్ ‘బిగ్ బ్యాంగ్’ ఆవిష్కరణ

– అరుణ్‌ను అభినందించిన కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 20: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీ, కవి, రచయిత ఫిజిక్స్ అరుణ్ కుమార్ తన రెండవ పుస్తకం ‘బిగ్ బ్యాంగ్’ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్లలో శుక్ర‌వారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ ప్రముఖ పత్రికల…

కాంగ్రెస్‌ చేతగానితనానికి యూరియా యాప్‌ నిదర్శనం

– పల్లె ప్రాంతాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్న సర్కార్‌ – కనీస ప్రణాళికా జ్ఞానం లేనందునే యూరియా కష్టాలు – రేవంత్‌ సర్కారుపై కేటీఆర్‌ నిప్పులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్‌ అప్లికేషన్‌ విధానం రైతు వ్యతిరేక విధానాన్ని స్పష్టం చేస్తోందని, యూరియా యాప్‌…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం

– పది రోజుల్లో అక్రిడిటేషన్‌ కార్డులపై జీవో – వచ్చే ఏడాది ఇళ్ల స్థలాలపై తీపి కబురు – టీడబ్ల్యూజేఎఫ్‌ మహాసభలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: జర్నలిస్టుల చిరకాల వాంఛలైన అక్రిడిటేషన్‌ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి…

అసమానతలు రూపుమాపే ఆయుధం విద్య

– నైపుణ్యం, విలువలు ఉన్న విద్యనందించడమే మా లక్ష్యం – ‘లయోలా’ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపమే ప్రధాన ఆయుధం విద్య మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌లో లయోలా విద్యాసంస్థల ఆధ్వర్యంలో…