prajatantra_news

prajatantra_news

ఎంఎంటీఎస్.. స‌మ‌య పాల‌న పాటించాలి

 – స్వీయ ఆదాయ వనరులు పెంచుకోవాలి – స్టేష‌న్ల‌కు మినీ బస్సులు నడిపే అంశాన్ని పరిశీలించాలి – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో ప్రయాణికుల అవసరాలÅ£నుగుణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎంఎంటీఎస్‌లో ఏటికేడు ప్రయాణికుల తగ్గుముఖంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.…

మార్కాపురం వద్ద ఘోర బస్సు ప్రమాదం

– టిప్పర్‌ను ఢీకొని మంటల్లో దగ్ధం – 13మంది ప్రయాణికుల స‌జీవ ద‌హ‌నం – పలువురికి తీవ్ర గాయాలు మార్కాపురం, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద టిప్పర్‌ను పైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సుతోపాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగాయి.…

రూ.219 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం

– దావోస్ పర్యటనల్లో44 ఎంవోయూలు చేసుకున్నాం – కొత్తగా 68,150 మందికి ప్రత్యక్ష ఉపాధి – శ్వేతపత్రం విడుదలకూ సిద్ధం – శాసనసభలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: గత రెండు దఫాల (2024, 2025) దావోస్ పర్యటనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 44…

బకాయిల వల్ల హాస్పిటల్స్ మూత వట్టిదే

– ఆరోగ్యశ్రీ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం – ఈరోజునాటి బకాయిలు రూ.727 కోట్లే – బీఆర్ఎస్ బ‌కాయిలు మోస్తూనే ప‌రిమితి పెంచాం – టీచింగ్ హాస్పిటల్స్‌కు ఆరోగ్యశ్రీ రోగులు – అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిల వల్ల ప్రైవేటు హాస్పిటల్స్ మూతపడుతున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి…

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

– ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌కు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: మార్కాపురం బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు మృతిచెందడం, కొందరికి తీవ్ర గాయాలవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ అధికారులతో మాట్లాడి…

సమృద్ధిగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు

– మంత్రి ఉత్తమ్, సీఎస్‌లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశపు హాలులో పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి…

తప్పుడు సమాచారవ్యాప్తిని అరికట్టాలి

– ఇంధన నిల్వలు, సరఫరాపై కేంద్ర కార్యదర్శి వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25 : ఎల్‌పీజీ, సహజ వాయు, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, సరఫరాపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.…

తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిన కూతురు

– పోలీసుల దర్యాప్తులో అంగీక‌రించిన నిందితురాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి25: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారానికి అడ్డుపడిందని తల్లిని ప్రియుడి సాయంతో కుమార్తె చంపేసింది. ఈ ఘటన నగరంలోని జవహర్‌నగర్‌ ‌పరిధి కౌకూర్‌ ‌భరత్‌నగర్‌లో జరిగింది. 10 నెలల క్రితం అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీనిపై జవహర్‌నగర్‌ ‌పీఎస్‌లో పెద్ద కుమార్తె ఫిర్యాదు చేసింది. కుటుంబ…

పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలపై పిటిష‌న్‌

– స్పీకర్‌ సహా ఏడుగురికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 25: పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ ‌తీర్పు ఇచ్చారు. స్పీకర్‌ ‌నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌…

ఆశా వర్కర్ల జీతాలపై హామీ మరిచారా?

– అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25: ఎన్నికల సందర్భంగా వోట్లు దండుకోవడం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పై బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం ఇస్తామని కాంగ్రెస్‌…