prajatantra_news

prajatantra_news

రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ‌వ్యవహారం

– ఆర్థిక కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం – తక్షణం కోర్టు ముందుకు రావాలని ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి23: రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్స్ ‌చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏడాదిగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శి పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు అర్ధరాత్రి వరకైనా కోర్టులోనే ఉంటాము.. . ఆర్థిక కార్యదర్శి వ్యక్తిగతంగా…

ఎన్నికల అజెండా విస్మరించిన కాంగ్రెస్‌

-‌ రైతుబంధు రూ.12వేలకు కుదింపు – బడ్జెట్‌లో పెట్టినవి కూడా అమలు చేయరా? – బడ్జెట్‌పై చర్చలో బిఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఒక్క సీజన్‌ ‌కూడా ఎగ్గొట్టకుండా రైతుబంధు ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎకరానికి రూ.15వేలు ఇస్తామని ఈ ప్రభుత్వం ఎన్నికల అజెండాలో,…

28న అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఫాబ్ సిటి రంగారెడ్డి ఆధ్వర్యంలో వంద అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఈ నెల 28న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న  ఎంప్లాయ్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో…

‌డ్రగ్స్ ‌కేసులో కీలక పరిణామం

– నిందితులకు మూడు రోజుల పోలీస్‌ ‌కస్టడీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: మొయినాబాద్‌ ‌డ్రగ్స్ ‌కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితులను పోలీస్‌ ‌కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. మొయినాబాద్‌ ‌డ్రగ్స్ ‌కేసులో నిందితులుగా ఉన్న పైలెట్‌ ‌రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్‌ ‌శర్మలను మూడు రోజుల పాటు పోలీస్‌…

అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం

– రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత మీదే – బీఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి సీతక్క హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: తెలంగాణ అసెంబ్లీలో బ్జడెట్‌ ‌చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు చేసిన విమర్శలపై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ‌పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని,…

అబ్బురపరిచిన అగ్రి షో

– సరికొత్త ఆవిష్కరణల వేదికగా వ్యవసాయ మేళా – ఆకట్టుకున్న వివిధ స్టాళ్లు – నాగలి నుండి నవతరం డ్రోన్ వరకు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ప్రజా పాలన- 99 రోజుల ప్రణాళికలో భాగంగా రైతుల అభివృద్ధి, సాంకేతిక అవగాహన పెంపు లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు ఉత్సవాలకT రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుండి విశేష…

7వ విడత క్రిటికల్ మినరల్ వేలం ప్రక్రియ ప్రారంభం

– డీఎంఎఫ్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, మార్చి 23: క్రిటికల్ మినరల్స్‌కు 7వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర, బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో మొత్తం 19 బ్లాక్స్‌కు వేలం వేస్తున్నామని, ఇప్పటివరకు ఆరు విడతల్లో 46 క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను విజయవంతంగా…

28న జాతీయ లోక్ అదాలత్

హైదరాబాద్ , ప్ర‌జాతంత్ర‌, మార్చి 23: ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ సంఖ్యలో రాజీపడదగ్గ కేసులను పరిష్కరించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యామ్ కోషికి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం డిజిపి హైకోర్టు…

విపత్కర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి

– యుద్ధంతో భారత్ కు ఎన్నో సవాళ్లు – ఆందోళనకరంగా పశ్చిమాసియా పరిస్థితి – లోక్ సభలో ప్రధాని మోదీ వెల్లడి న్యూదిల్లీ, మార్చి 23: పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని నరేం ద్ర మోదీ చెప్పారు. లోక్ సభలో మధ్యప్రాచ్యంలో యుద్ధం గురించి సోమవారం ఆయన మాట్లాడారు. మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందన్న…

డిజిటల్‌ ‌ప్లాట్‌ఫామ్‌ ‌ద్వారా పార్టీల ప్రచారం

– కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం – దూరదర్శన్‌, రేడియోలో ఉచిత ప్రసారం న్యూదిల్లీ, మార్చి 23: నాలుగు అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘం  కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్‌ ‌వోచర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. దూరదర్శన్‌, ఆల్‌ ఇం‌డియా…