prajatantra_news

prajatantra_news

త్వరలో సాదాబైనామాల పరిష్కారం

– కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది – దరఖాస్తుదారులకు మేలు జరిగేలా జీవో 76 – శాసనమండలిలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైంనంత త్వరగా పరిష్కరిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో…

అవసరం లేకున్నా మెడికల్ ఇన్‌వాలిడేషన్

– సింగరేణిపై అదనపు భారం – దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కమిటీ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: అవసరం లేకపోయినా మెడికల్ ఇన్‌వాలిడేషన్ మూలంగా సింగరేణిపై ఆర్థికంగా భారం పడుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పెద్ద సంఖ్యలో జరిగిన మెడికల్ ఇన్‌వాలిడేషన్‌పై ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నామన్నారు.…

చేయి దాటిపోయింది

-నాకు అన్యాయం జ‌రిగింది – పార్టీలో ఉండి స్వ‌ప‌క్షంతో యుద్ధం చేయ‌లేను – రేపు కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అవుతా – స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి – ఫ‌లించ‌ని పీసీసీ చీఫ్ దౌత్యం – పార్టీ మారొద్ద‌ని కోరామ‌న్న మ‌హేష్‌కుమార్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 24 తన పదేళ్ల ఒంటరి పోరును పార్టీ అధిష్ఠానం చిన్నచూపు…

నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

– బంకుల వద్ద బారులు తీరవద్దు – సోషల్ మీడియా వ‌దంతులు నమ్మొద్దు: కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. నగరంలో ఇంధన నిల్వలు నిండుకున్నాయనేది అపోహ మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం…

శ్రీ‌రామ‌ నవమి ఉత్సవాలను ఘ‌నంగా నిర్వహించాలి

– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 23 : ఈనెల 27న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 28న నిర్వహించనున్న మహా పట్టాభిషేకం కార్యక్రమాలను అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అత్యంత ఘనంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని…

మల్టీ లెవల్‌ ‌మార్కెటింగ్‌ ‌పేరిట ఘరానా మోసం

-క్యూనెట్‌ ‌సంస్థ వ్యవహారాలపై సీపీ సజ్జన్నార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: క్యూనెట్‌ ‌సంస్థ మల్టీలెవల్‌ ‌మార్కెటింగ్‌ ‌పేరిట ఘరానా మోసం చేస్తోందని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీపీ వీసీ సజ్జనార్‌ ‌వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మోసాలు చేస్తున్న క్యూనెట్‌ ‌సంస్థపై దాడులు చేసి 32 మంది నిందితులను సీసీఎస్‌ ‌పోలీసులు అరెస్ట్ ‌చేశారని పేర్కొన్నారు.…

రిజిస్ట్రేషన్ల ఆదాయంపై హరీష్‌ అసత్య ప్రచారం

– వచ్చిన ఆదాయం నుంచి ‘స్థానిక’ వాటా సర్దుబాటు – అసెంబ్లీ వాయిదా సమయంలోనూ ప్రజాసేవలోనే ఉన్నాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, ఆయన చేస్తున్న ఆరోపణలు…

దానం నాగేందర్‌ ‌వ్యవహారంపై విచారణ

– నోటీసులు జారీ చేసిన హైకోర్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 23: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌కుమార్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. దానం నాగేందర్‌ ‌పార్టీ మారిన వ్యవహారంలో…

పోలీస్ ఫుట్‌బాల్ పోటీల‌కు గ‌వ‌ర్న‌ర్‌

– ఆహ్వాన‌ప‌త్రం అంద‌జేసిన డీజీపీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 23 :  గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించనున్న 74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి సోమవారం  లోక్ భవన్…

తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్‌ ‌సీట్ల భర్తీ

– కౌన్సెలింగ్‌ ‌పొడిగింపుపై సుప్రీంకోర్టు విచారణ న్యూదిల్లీ, మార్చి 23 : తెలుగు రాష్ట్రాల్లో పీజీ మెడికల్‌ ‌సీట్ల భర్తీ కౌన్సెలింగ్‌ ‌పొడిగింపుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్‌ ‌పొడిగింపునకు సంబంధించి అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని మెడికల్‌ ‌కమిషన్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పీజీ కోర్సుల్లో…