prajatantra_news

prajatantra_news

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

– రెండు బోగీలు ద‌గ్ధం – ఓ బోగీలో స‌జీవ‌ద‌హ‌న‌మైన ప్రయాణికుడు – అతడి బ్యాగులో నోట్ల కట్టలు, బంగారం లభ్యం – రైళ్ల రాకపోకల్లో ఆలస్యం – హెల్ప్ లైన్ ఏర్పాటు విశాఖపట్నం, డిసెంబర్‌ 29: ఇక్కడికి 66 కి.మీ దూరంలో ఉన్న అనకాపల్లి జిల్లా యలమంచిలి వద్ద టాటానగర్‌-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లోని రెండు కంపార్టుమెంట్లు…

కేసీఆర్‌ ఎందుకు వెళ్లిపోయారో ఆయన్నే అడగండి

–  విలేకరులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ నుంచి కేవలం ఐదు నిమిషాల్లోనే ఎందుకు వెళ్లిపోయారో తెలీదని.. ఈ ప్రశ్న ఆయననే అడగాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచించారు. అసెంబ్లీ లాబీలో విూడియా ప్రతినిధులకు సీఎం ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి కేసీఆర్‌ వెళ్లిపోవడంపై జర్నలిస్టులు…

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

– హాజరైన విపక్ష నేత కేసీఆర్‌ – స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు – ఆయనకు నమస్కరించి ఆరోగ్యంపై సీఎం రేవంత్‌ వాకబు – కేసీఆర్‌ను పలకరించిన మంత్రులు – మాజీ సర్పంచ్‌ల అసెంబ్లీ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, పజ్రాతంత్ర, డిసెంబర్‌ 29: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా సంతాప…

కేయూ బీఈడీ మూడో సెమిస్ట‌ర్ ప్రాక్టిక‌ల్స్ వాయిదా

‍‍- ప్రజాతంత్ర వార్తకు స్పందన కాళోజీ జంక్షన్/ హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా ప‌డ్డాయి. ఒకవైపు తెలంగాణ టెట్, మరోవైపు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు బీఈడీ థర్డ్ సెమిస్టర్ పరీక్షలకు అవరోధంగా మారడంతో విద్యార్థుల ఆందోళ‌న‌ను, మాన‌సిక వేద‌న‌ను యూనివ‌ర్సిటీ అధికారుల…

నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

– ఏటిఎంలను కట్‌ ‌చేసి భారీగా నగదు దోపిడీ – రంగంలోకి దిగిన పోలీసులు – దర్యాప్తు ముమ్మరం నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27:‌నిజామాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ముఖాలకు మాస్కులు ధరించి, చేతులకు గ్లౌజులు పెట్టుకొని ఏటీఎంలు లూటీ చేశారు.శనివారం తెల్లవారు జామున కారులో వొచ్చిన దుండగులు.. గ్యాస్‌ ‌కట్టర్ల సహాయంతో…

ప్ర‌జాసంక్షేమానికే పెద్ద‌పీట‌

– పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో 65% ప్ర‌జ‌ల‌కు ఉచిత‌విద్యుత్‌ – ప‌వ‌ర్ క‌ట్‌ల బాధ వుండ‌దు – ప్ర‌తి హామీని అమ‌లు చేస్తున్నాం – రైతు సంక్షేమానికి ప్రాధాన్య‌త‌నిస్తున్నాం – ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ నేల‌కొండ‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతుంద‌ని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు…

ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పు

– ఉపాధి హామీ పథకం రద్దుతో కోట్లాది పేదలకు నష్టం -కాంగ్రెస్‌  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు27: దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని,  దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ  సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  మహాత్మా గాంధీ గ్రాణ ఉపాధి…

నకిలీ ఏజెంట్ల మాటలు నమ్మకండి

– వీసా దరఖాస్తుదారులకు అమెరికన్‌ ఎం‌బసీ హెచ్చరిక న్యూదిల్లీ, డిసెంబర్‌ 27:‌ మీడియేటర్ల మాటలు నమ్మి మోసపోవద్దని, వీసా దరఖాస్తుదారుల కు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఆంక్షల నేపథ్యం లో హెచ్‌-1‌బీ వీసా ప్రాసెసింగ్‌, ‌రెన్యువల్స్ ఆలస్యమవుతుండటంపై యూఎస్‌ ఎం‌బసీ స్పందించింది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని కొందరు…

పాక్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే

-పాక్‌ ‌సైనిక వ్యూహాలను తేలికగా తీసుకోరాదు -కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత శశిథరూర్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, డిసెంబర్‌ 27: ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత శశిథరూర్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌తరవాత మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చిందన్నారు. పాక్‌ను తక్కువ అంచనా వేయకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే దానిని నమ్మడానికి లేదన్నారు. పాకిస్థాన్‌లో…

ఫార్మసీ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు

– అరవిందో ఫార్మసీ డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి   కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబర్:  పరిశోధనా రంగంలో ఆసక్తి కలిగిన యువతకు ఫార్మసీలో ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని అరబిందో ఫార్మసీ డైరెక్టర్ ఎం మదన్మోహన్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రం ఆడిటోరియంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపునకు శనివారం…