prajatantra_news

prajatantra_news

సాహితీ లోకంలో హర్షాతిరేకాలు

– అవార్డు అందుకున్నవేళ సిధారెడ్డికి అభినందనల వెల్లువ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మ న్స్ డాక్టర్ నందిని సిధారెడ్డికి ఇటీవల ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేయడంతో తెలుగు సాహితీ లోకంలో ఉత్సాహం నెలకొంది. 2025 సంవత్సరానికి గాను ఆయన రచించిన ‘అనిమేష’…

ఆరు గ్యారెంటీలపై నిలదీయండి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్1: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆరు గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముందుగా ఆరు…

ఓటర్ మ్యాపింగ్ వేగవంతంగా చేపట్టాలి

– జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలనీ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యసాధనకు బిఎల్ఓ సూపర్వైజర్లు, సూపర్వైజర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. అప్పగించిన విధులను సిబ్బంది సమర్థవంతంగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్…

కాజీపేట రైల్వే డివిజ‌న్‌ను ఏర్పాటు చేయాలి

-పెద్ద‌ప‌ల్లి-నిజామాబాద్ సెక్ష‌న్ ను బ‌దిలీ చేయొద్దు – రైల్వే మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్‌కు లేఖ రాసిన కేటీఆర్‌ – మంత్రికి అంద‌చేసిన బీఆర్ ఎస్ ఎంపీలు – సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: సికింద్రాబాద్ డివిజన్‌పై ఉన్న భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నందున‌ కాజీపేట…

భూకంప ప్ర‌మాదాల‌పై ఆందోళ‌న‌

– వ‌రంగ‌ల్ జిల్లాలో ఆధునిక వ్య‌వ‌స్థ‌లు అవ‌స‌రం – విప‌త్తు నిర్వ‌హ‌ణకు తీసుకున్న చ‌ర్య‌లేమిటి – పార్ల‌మెంట్‌లో ఎంపీ కావ్య ప్ర‌స్తావ‌న‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: వరంగల్ జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి నేపథ్యంలో భూకంప సంబంధిత ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం…

గ‌ల్ఫ్ కార్మికుడికి న‌ష్ట‌ప‌రిహారం కోసం విన‌తి

– ప్ర‌జావాణిలో సానుకూల స్పంద‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: గ‌ల్ఫ్ లో ప‌నిచేస్తున్న ఒక కార్మికుడు అప‌స్మార‌క స్థితిలో ఇక్క‌డ‌కు వ‌చ్చి మ‌ర‌ణించ‌డంతో న‌ష్ట‌ప‌రిహారం అంద‌క ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ప్రభుత్వం జి.ఓ. నెం.216 ప్రకారం గల్ఫ్ దేశాల్లో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తోంది. అయితే ఈ కేసులో…

సోషల్ ‌మీడియా పోస్టులపై ఆంక్షలు

– బిల్లు తీసుకు రాబోతున్న కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 1:‌సోషల్ ‌మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇకపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా కేంద్రం నోటీసులు జారీ చేయనుంది. అలాగే ఆ పోస్ట్‌ను షేర్‌ ‌చేసే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర…

రేపు నగరంలో హనుమాన్‌ ‌శోభాయాత్ర

– 3వేల మంది పోలీసుల‌తో బందోబస్తు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: ‌నగరంలో నిర్వ‌హించ‌నున్న‌ హనుమత్‌ ‌జయంతికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. గురువారం హనుమాన్‌ ‌శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ‌తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ నిర్వాహకులతో…

ఉద్యోగులకు ఒరాకిల్ షాక్

– ప్రపంచవ్యాప్తంగా 30వేల మంది తొలగింపు – అందులో 12వేలమంది భారతీయులు న్యూయార్క్, ఏప్రిల్ 1: అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒక్కసారిగా భారీ లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం అంటే దాదాపు 30వేల మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో ఏకంగా 12వేల…