prajatantra_news

prajatantra_news

మంత్రి పొంగులేటిని సీఐడి ప్ర‌శ్నించ‌గ‌ల‌దా?

– ఆ విచారణలో తేలేదేమీ ఉండదు – కడియం ఏ పార్టీలో ఉన్నారో తెలపాలన్నాం – వీటి గురించి మాట్లాడితే కేసులతో వేధింపులా? – మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ స్కామ్‌ను తమ పార్టీ నేత హరీశ్‌రావు అసెంబ్లీలో ఆధారాలతో బయటపెట్టారని,…

నెర‌వేర‌ని ప్ర‌త్యేక రాష్ట్ర ల‌క్ష్యం

– బీఆర్‌ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది – తెలంగాణ ప్రజలు జాగృతం కావాలి – రెండు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ సహకారం – పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 1: సుదీర్థమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్…

కేరళంలో సీఎం రేవంత్ రోడ్ షో

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కేరళంలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అక్కడి ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు బుధవారం రోడ్ షోలో పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, పినరయ్ విజయన్‌కు తేడా ఏమీ లేదని, కేరళం ప్రజలు తెలివైన వారు, విద్యాధికులని, …

వేస‌వి మంట భ‌రించాల్సిందే

– మూడు నెలలు ఎండలు, వడగాడ్పులు – భారత వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో ఈ వేసవి సీజన్ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయని వాతావరణ వాఖ హెచ్చరించింది. రానున్న మూడు నెలలకు దేశంలో వాతావరణ…

కొత్తగా నమోదు చేసుకున్న రైతులకు ఊరట

–  వారికి కూడా ‘రైతుభరోసా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రేవంత్ సర్కార్ భారీ ఊరటనిచ్చింది. ఇప్పటివరకు పాత లబ్దిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా…

రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు 

– హర్షం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క న్యూదిల్లీ, ఏప్రిల్ 1 : గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచిన తెలంగాణ పంచాయతీలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ’దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’ రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలను వరించాయి.…

 ‘అనిమేష’కు సాహిత్య అకాడమీ అవార్డు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31: తెలంగాణ సాంస్కృతిక స్వరానికి ప్రతినిధిగా నిలిచిన ప్రముఖ తెలుగు కవి నందిని సిద్ధా రెడ్డి తన కవితా సంకలనం ‘అనిమేష’కు  ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు 2025కు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం దేశంలోని వివిధ భాషల నుంచి ఎంపికైన 24 మంది రచయితల్లో ఆయన ఒకరు. తెలంగాణ భాషా మాండలికంలో…

ఒంటిపూట పనిచేయనున్న అంగన్వాడి కేంద్రాలు

–  I మేలో వేసవి సెలవులు హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌లో అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి…

నగరంలో కల్తీ నూనె దందా

– వాడేసిన నూనె ప్యాకెట్లలో నింపి అమ్మకం – ముఠాను గుర్తించి పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31:హైదరాబాద్‌లో కల్తీ వంట నూనె దందా తీవ్ర కలకలం రేపుతోంది. హైటెక్‌ ‌సిటీలో కల్తీ వంట నూనె విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. హోటళ్లలో వాడిన వంటనూనెను కిలోకు రూ.20కు సేకరిస్తున్న ముఠా… దాన్ని వీధి వ్యాపారులకు…

ఇప్పపూవు సారాకు వేల ఏళ్ల చరిత్ర

– దీనిపై మాట్లాడితే దుష్ప్రచారమా? – మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 31: తను ఇప్పపూవు సారా గురించి చెబితే తనపై  కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారా అంటూ  ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ…