prajatantra_news

prajatantra_news

రీసైక్లింగ్ అత్యంత కీలకం

– క్రిటికల్ మినరల్ రంగంలో ఆత్మనిర్భరత సాధన య‌త్నం – కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 1: సుస్థిరమైన, పర్యావరణహిత విధానాల ద్వారా కీలక ఖనిజాల భద్రతను సాధించేందుకు భారత ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తున్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్…

యుద్దం ముగింపునకు సిద్దమే

– షరతులు వర్తిస్తాయన్న ఇరాన్ టెహ్రాన్, ఏప్రిల్ 1: అమెరికా` ఇజ్రాయెల్‌తో కొనసాగుతోన్న యుద్దాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పేర్కొన్నారు. అయితే తమకు కొన్ని బలమైన హావిÖలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు…

కాళేశ్వ‌రంతో సిద్దిపేట‌కు నూత‌న వైభ‌వం

– ఒక‌ప్పుడు వలస వెళ్లిన నేల‌ – ఇప్పుడు వలస కూలీలకు ఉపాధి కేంద్రం – అన్ని రంగాలలో సిద్దిపేట అగ్రగామి – సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని సిద్దిపేట నియోజకవర్గం వ్యవసాయం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించి అగ్రగామిగా నిలిచిందని…

రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు

– పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూదిల్లీ, ఏప్రిల్‌ 1: ‌రాబోయే రెండు నెలలకు సరిపడా ముడి చమురు నిల్వలు దేశంలో ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ బుధవారంనాడు తెలిపారు. రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, రిటైల్‌ అవుట్‌లెట్‌లలో ఇంధనం అందుబాటులో ఉందని, ఎలాంటి ఇంధన కొరత లేదని…

రేషన్‌ ‌కార్డుల తొలగింపు దుర్మార్గపు చర్య

– 5లక్షలు ఇచ్చామని చెప్పి 15లక్షలు తొలగించే కుట్ర – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1: ‌రాష్ట్రంలో పేదలను రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ‌వేధిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రేషన్‌ ‌కార్డుల విషయంలో పేదలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రేషన్‌ ‌కార్డుల ఏరివేత…

అడుగంటుతున్న జూరాల ప్రాజెక్ట్

– ఆం‌దోళనలో ఆయకట్టు రైతాంగం – కర్నాటకతో మాట్లాడనున్న మంత్రి ఉత్తమ్‌ ‌ మహబూబ్‌నగర్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1: ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాకు ప్రాణాధారమైన జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్‌ ‌స్టోరేజీకి చేరుకోవడంతో పాలమూరు రైతాంగం ఆందోళన చెందుతోంది. దీంతో సాగునీటితో పాటు, తాగునీటి  కష్టాలు తప్పేలా లేవు. ఎండలు ముదురుతున్న కొద్దీ ప్రాజెక్టులో…

శుభ్రత, నాణ్యత ఎక్కడ?

– ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణలో వైఫల్యం – రూ.5కే భోజనం.. కానీ నాసిరకం – ఎక్కువగా తినేది నిరుపేదలు, వలస కూలీలే – అధికారుల పర్యవేక్షణ లేక నీరుగారుతున్న పథకం – పీపుల్స్ పల్స్ సమగ్ర సర్వేలో బహిర్గతమైన లోపాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాజధాని నగరంలో ప్రభుత్వం నిరుపేదలకు రూ.5లకే టిఫిన్, భోజనం…

క్షీణిస్తున్న ఆత్మీయ అనుబంధాలు

– కుటుంబ విలువల పతనంతో అశాంతి – మంత్రి జూపల్లి ఆవేదన వనపర్తి,  ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: సమాజంలో పెరుగుతున్న అంతరాలు, కు టుంబ బంధాల క్షీణతపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం లోని చిన్నదగడ గ్రామంలో గ్రామస్తుల sqrt(5) ముచ్చటించారు. ఆధునిక యుగం లో మనిషి నింగిలోకి…

సాహితీ లోకంలో హర్షాతిరేకాలు

– అవార్డు అందుకున్నవేళ సిధారెడ్డికి అభినందనల వెల్లువ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మ న్స్ డాక్టర్ నందిని సిధారెడ్డికి ఇటీవల ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేయడంతో తెలుగు సాహితీ లోకంలో ఉత్సాహం నెలకొంది. 2025 సంవత్సరానికి గాను ఆయన రచించిన ‘అనిమేష’…

ఆరు గ్యారెంటీలపై నిలదీయండి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్1: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆరు గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముందుగా ఆరు…