కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి

– పార్టీ శ్రేణులకు హరీష్రావు పిలుపు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ టి.హరీష్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గం బొల్లారంనకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎండి.ఆరిఫ్, మరో 25 మంది సభ్యులు…









