prajatantra_news

prajatantra_news

ఆవేద‌న‌లో ప్ర‌భుత్వ ఉద్యోగులు

– పెండింగ్‌లో 5 డీఏలు – పీఆర్సీ ఇప్ప‌టివ‌ర‌కు ఇవ్వ‌లేదు – ఈహెచ్ఎస్ ఇంత‌వ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు – రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వ‌లేదు – ఇప్ప‌టివ‌ర‌కు 39 మంది మ‌నోవేద‌న‌తో మ‌ర‌ణించారు – పెండింగ్‌లో పోలీసుల ఐదు స‌రెండ‌ర్ లీవ్‌లు – స్టేష‌న్ అల‌వెన్స్ లు లేవు – శాస‌న‌స‌భ‌లో హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,…

గుర్తింపు లేని పార్టీలు ఫండింగ్ నివేదికలు గడువు లోపు సమర్పించాలి

–  సీఈఓ సి.సుద‌ర్శ‌న్‌ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబరు 29: రాష్ట్రంలోని అన్ని రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలు ) రాజకీయ విరాళాలు, ఎన్నికల ఖర్చులకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలను నిర్ణయించిన గడువులోపలే తప్పనిసరిగా సమర్పించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సి.సుద‌ర్శన్ రెడ్డి సోమవారం టాప్ ప్రియారిటీతో ఆదేశాలు జారీ చేశారు. గడువు…

కమ్యూనిస్టులను లేకుండా చేసే కుట్ర

– కేంద్రం తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కూనంనేని  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29: ‌కమ్యూనిస్టులు లేకుండా చేయాలనే కుట్రతో కేంద్రంలోని పాలకులు యోచిస్తున్నారని, అందుకే మావోయిస్టులను సైతం డెడ్‌లైన్‌ ‌పెట్టి మరీ చంపుతున్నారని  సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ప్రకృతి సంపదను కార్పొరేట్‌ ‌శక్తులకు దోచి పెట్టడం దుర్మార్గంమైన చర్యని, కేంద్రంలోని మోదీ…

ఉన్నావ్‌ అత్యాచారం కేసులో ‘సుప్రీమ్‌’ ‌జోక్యం

– కుల్దీప్‌ ‌సింగ్‌ ‌సెంగార్‌కు బెయిల్‌ ‌రద్దు చేస్తూ ఉత్తర్వులు న్యూదిల్లీ, డిసెంబర్‌ 29: ఉన్నావ్‌ అత్యాచారం కేసులో సుప్రీమ్‌ ‌ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో బీజేపీ బ‌హిష్కృత నేత కుల్దీప్‌ ‌సింగ్‌ ‌సెంగార్‌కు దిల్లీ హైకోర్టు ఇటీవల బెయిల్‌ ‌మంజూరు చేసింది. దీన్ని సవాల్‌ ‌చేస్తూ…

ఆరావళిపై ఇచ్చిన ఉత్తర్వులపై ‘సుప్రీమ్‌’ ‌స్టే

– కొత్త కమిటీతో అధ్యయనానికి ఆదేశం న్యూదిల్లీ, డిసెంబర్‌ 29: ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్‌ ‌వివాదంపై సిజెఐ జస్టిస్‌ ‌సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్రకటించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది.  ఇటీవల ఆరావళి కొండలకు ఆమోదించిన నిర్వచనాలకు సంబంధించిన కొన్ని వివరణలు అవసరమని సుప్రీం కోర్టు సోమవారం…

భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

– రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖల మంత్రి పొంగులేటి  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటి పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన…

పాల‌మూరు ప్రాజెక్టును ఎండ‌బెట్టిన రేవంత్‌

– చంద్ర‌బాబుకు కోపం రాకూడ‌ద‌నే ఈ ప‌ని – కాళేశ్వ‌రం 90% పూర్తిచేసిన నిబద్ధ నాయ‌కుడు కేసీఆర్‌ – డ‌బ్బుల‌ కోస‌మే జీహెచ్ ఎంసీ విభ‌జ‌న‌ – టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు – ప్రాజెక్టుల‌పై అవ‌గాహ‌న లేదు కానీ కేసీఆర్‌తో చ‌ర్చ‌లా? – మేడిగ‌డ్డ‌ను పేల్చేశారు – మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్ ఆరోప‌ణ‌లు…

అమెరికాలో రోడ్డు ప్రమాదం

– గార్లకు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గార్లకు చెందిన ఇద్ద‌రు యువ‌తులు మృతిచెందారు. ఈ ప్ర‌మాదం  రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్‌ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన…

పాల‌మూరుపై వివ‌క్ష చూపిందే బీఆర్ఎస్‌

– హ‌రీష్‌ను చూసి గోబెల్స్ త‌ల‌దించుకుంటున్నాడు ~ వాళ్లు ఇచ్చిన జీవోతోనే లేఖ రాశాం ~ ఉత్తమ్ చిట్ చాట్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29ః ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం అంటూ బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తున్న‌ద‌ని, హరీష్ రావు ను చూసి గోబెల్స్ కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాడని నీటిపారుద‌ల శాఖ…

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు త‌లుపులు మూశాం

KTR

– సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ – అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీలపై వెనకడుగు – తెలంగాణ తెచ్చిన నేతగా కెేసీఆర్‌ను గౌరవించాలి – విూడియా చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.…