prajatantra_news

prajatantra_news

ఇరాన్ నుంచి సురక్షితంగా బయటపడండి

– భారత ప్రజలకు కేంద్రం అడ్వయిజరీ న్యూదిల్లీ, ఏప్రిల్ 8 : ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని సూచించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. అవసరమైతే భారత రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని…

15 రోజుల విరామం

– ఇరాన్ తో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ – హర్మూజ్ పై సుంకాల విధింపునకు ఇరాన్ సమర్థన – 40 రోజుల ఉద్రిక్తతల నుంచి ఉపశమనం – ఫ‌లించిన పాకిస్థాన్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వాషింగ్టన్, ఏప్రిల్ 8: పశ్చిమాసియాలో గత 40 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా`ఇరాన్ మధ్య రెండు…

ఘన-తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలి

– సీఎంను క‌లిసిన రిప‌బ్లిక్ ఆఫ్ ఘ‌న హైక‌మిష‌న‌ర్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని రిపబ్లిక్ ఆఫ్ ఘన హైకమిషనర్ క్వాసి ఒబిరి-డాన్సో బుధవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఘన- తెలంగాణ మధ్య సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. విద్య,…

సీఎంను కలిసిన ‘టాటా లాక్‌హీడ్’ ఎండీ టిమ్

–  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్(టీఎల్‌ఎంఏఎల్) ఎండీ టిమ్ రైఫిల్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భారత దేశంలో సీ-130 జే సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ ఏర్పాటు చేయనున్నది.…

‘నారీశక్తి వందన్’ చరిత్రాత్మక నిర్ణయం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – శిల్పా పార్క్ అపార్టుమెంట్స్ వాసులతో ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: మహిళా సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన నారీశక్తి వందన్ అధినియం ఒక చరిత్రాత్మక నిర్ణయమని, దీని ద్వారా చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభిస్తాయని బీజేపీ…

రబీలో 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

– 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి – 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం – అందుబాటులో 16 కోట్లకు పైచిలుకు గన్నీ బ్యాగులు – అనధికార మార్గాల్లో ధాన్యాన్ని తరలిస్తే ఉపేక్షించేది లేదు – సరిహద్దుల్లో ఎగుమతులు, దిగుమతులపై నిఘా – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి…

ఈ యేడు వర్షాలు అంతంతమాత్రమే

– సగటుకన్నా తక్కువ వర్షపాతం నమోదు – వాతావరణ సంస్థ స్కైమెట్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, ఏప్రిల్‌ 7: ‌భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతువపనాలు కొనసాగే వర్షాకాలం రెండో భాగమైన జూన్‌-‌సెప్టెంబర్‌లో ఎల్‌ ‌నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని…

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్తత

– నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ ఇంఫాల్, ఏప్రిల్ 7: మణిపూర్ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిష్ణుపూర్ జిల్లాలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులకు దిగారన్నారు. మంగళవారం తెల్లవారుజామున మొయిరాంగ్ ట్రోంగ్లాబి ప్రాంతంలో ఒక నివాసం పై అనుమానిత వ్యక్తులు జరిపిన బాంబుదాడిలో ఐదేళ్ల…

అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగులకు క్రీడా పోటీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సామాజిక సాధికారత వారోత్సవాల” లో భాగంగా డా.బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా “సాంస్కృతిక, క్రీడా సమ్మేళనాన్ని” విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి ప్రారంభించారు. అనంతరం ఆమె…

ఏసీబీకి చిక్కిన అగ్రి వర్సిటీ అసోసియేట్ డీన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఎన్ని దాడులు జరుగుతున్నా లంచావతారులు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడోచోట లంచగొండులు పట్టుబడుతూనే ఉన్నారు. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ అసోసియేట్ డీన్ గోవర్ధన్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఒక విత్తన కంపెనీ నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా…