prajatantra_news

prajatantra_news

అక్రిడిటేషన్‌ల జారీ నిరంతర ప్రక్రియ

– సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఆందోళన చెందవద్దన్నారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను…

కొహెడ మార్కెట్‌పై బీఆర్‌ఎస్ దుష్ప్రచారం

– మంచి ఆలోచనలతో ప్రభుత్వం వద్దకు రావాలి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, రాజకీయ స్వార్థం కోసం రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

డిజిపిని కలిసిన నార్త్ ఈస్టర్న్ పోలీస్ అధికారులు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 6 : మేఘాలయలోని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పొందుతున్న తొమ్మిదిమంది ప్రొబేషనరీ డీఎస్పీలు, ఐదుగురు క్యాడెట్ సబ్ ఇన్‌స్పెక్టర్ల బృందం ‘భారత దర్శన్’ అధ్యయన యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్…

ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులు నిలిపివేత

 – ఎయిర్ ఇండియా వెల్లడి న్యూదిల్లీ, ఏప్రిల్ 6 : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవు వెళ్లే సర్వీసులను, అక్కడి నుండి వచ్చే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రక టించింది.…

హార్ముజ్ జలసంధిని తెరవండి

– ఇరాన్ పై తీవ్ర పదజాలంతో విమర్శలు – లేదంటే సర్వనాశనం చేస్తానని ట్రంప్ వార్నింగ్ – లెక్క చేయకుండా ప్రతిదాడులకు దిగుతోన్న ఇరాన్ వాషింగ్టన్, ఏప్రిల్ 6: అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఇరాన్ పై బూతులతో రెచ్చిపోయారు. తాను ఎంతగా హెచ్చరించినా హార్ము జ్ జలసంధిని ఇరాన్ తెరవకపోవడంతో ట్రం ప్…

భద్రాచలం అభివృద్ధికి ఆ ఐదూళ్లే ముఖ్యం

– మౌనంగా ఐదు మండలాలను కలుపుకున్న బాబు – మంత్రి తుమ్మల లేఖతో మరోమారు తెరపైకి సమస్య భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్6: భద్రాచ లం అభివృద్ధికి, నీటి మునక గండం నుంచి బయటపడడానికి ఇప్పుడు ఐదూళ్లు అవస రం గతంలో విభజన తరువాత ఏకపక్ష నిర్ణ యంతో ఐదు మండలాలను ఎపిలో కలి పారు. భద్రాచలానికి…

యుద్ధం ముగించే దిశగా చర్యలు

– 45రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన – అంతర్జాతీయ మీడియాలో కథనాలు న్యూదిల్లీ, ఏప్రిల్‌ 6: ‌పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించే కాల్పుల విరమణ ప్రతిపాదనలను యూఎస్‌, ఇరాన్‌ ‌పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గాలు 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేలా ముసాయిదా ప్లాన్‌ను మధ్యవర్తులు సిద్ధం చేసినట్టు మీడియా సంస్థ…

చంద్రుడి కక్ష్యలోకి ఆర్టెర్‌మిస్‌-2 ‌మిషన్‌

-‌ తెల్లవారు జామున చేరుకునే ఛాన్స్ ‌వాషింగ్టన్‌, ఏ‌ప్రిల్‌ 6:‌ చంద్రుడిని చుట్టి వచ్చేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ఆర్టెర్‌మిస్‌-2 ‌మిషన్‌ ‌మరి కొన్ని గంటల్లో సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఒరాయన్‌ ‌వ్యోమనౌక ఇప్పటికే చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం పరిధిలోకి వెళ్లింది. ఈస్టర్న్…

దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం

– సెక్యూరిటీని ఛేదించుకుని దూసుకొచ్చిన కారు – కారు స్వాధీనం.. డ్రైవర్‌ అరెస్ట్ ‌న్యూదిల్లీ, ఏప్రిల్‌ 6: ‌దిల్లీ అసెంబ్లీ వద్ద సోమవారంనాడు కీలకమైన భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. సెక్యూరిటీని ఛేదించుకుని ఓ కారు దూసుకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ ‌రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఒక వాహనం బలవంతంగా అసెంబ్లీ ఆవరణలోకి అడుగుపెట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన…

థార్‌ ఎడారిలో ముడిచమురు ఉత్పత్తి పెంపు

– పశ్చిమాసియా సంక్షోభంలో భారత్‌ కీలక నిర్ణయం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 6:అమెరికా-ఇరాన్‌ ‌యుద్ధ సమయం వల్ల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్‌ ‌జలసంధిని ఇరాన్‌ ‌మూసేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌వంటి దేశాలు పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌కోసం అల్లాడుతున్నాయి. మన దేశంపై పెద్దగా ప్రభావం లేకున్నా, దీర్ఘకాలం ఈ…