prajatantra_news

prajatantra_news

మణిపూర్ లో మరోసారి ఉద్రిక్తత

– నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ ఇంఫాల్, ఏప్రిల్ 7: మణిపూర్ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిష్ణుపూర్ జిల్లాలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులకు దిగారన్నారు. మంగళవారం తెల్లవారుజామున మొయిరాంగ్ ట్రోంగ్లాబి ప్రాంతంలో ఒక నివాసం పై అనుమానిత వ్యక్తులు జరిపిన బాంబుదాడిలో ఐదేళ్ల…

అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగులకు క్రీడా పోటీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: డా. బి. ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సామాజిక సాధికారత వారోత్సవాల” లో భాగంగా డా.బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా “సాంస్కృతిక, క్రీడా సమ్మేళనాన్ని” విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి ప్రారంభించారు. అనంతరం ఆమె…

ఏసీబీకి చిక్కిన అగ్రి వర్సిటీ అసోసియేట్ డీన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఎన్ని దాడులు జరుగుతున్నా లంచావతారులు మాత్రం మారడం లేదు. నిత్యం ఎక్కడోచోట లంచగొండులు పట్టుబడుతూనే ఉన్నారు. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ అసోసియేట్ డీన్ గోవర్ధన్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఒక విత్తన కంపెనీ నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా…

విశేష పురోగతి సాధించిన తెలంగాణ

– సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ఏప్రిల్ 7: అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ నుండి వచ్చిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ ప్రతినిధి బృందంలో బీమా, ఆర్థిక సేవలు, వ్యవసాయం, సాంకేతిక రంగాలకు చెందిన వివిధ కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం వివిధ…

ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

– నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు ముంబయి, ఏప్రిల్ 7: అంతర్జాతీయ పరిస్థితుల అనిశ్చితి, ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో కీలక సూచీలు క్షీణించాయి. ఉదయం 9:24 గంటల సమయానికి సెన్సెక్స్ సుమారు 529 పాయింట్లు పడిపోయి 73,576 వద్ద ట్రేడవగా నిప్టీ 155…

మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా

– త్యాగాల చరిత్ర గాంధీ కుటుంబానిది -అబద్దాల పుట్ట బీజేపీ, బీఆర్ఎస్ – భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం. -పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తాం. – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ఖిల్లా…

ఇప్పటివరకు పది వేల విమాన సర్వీసుల రద్దు

– పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రయాణికుల ఇక్కట్లు న్యూదిల్లీ, ఏప్రిల్  7: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 10 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. పశ్చి మాసియాకు…

మీడియా సంస్థలపై దాడులు సరికాదు

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: ఏబీఎన్‌ ఆం‌ధ్రజ్యోతి సంస్థల ద వైసీపీ నేతలు చేసిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు పేర్కొన్నారు. ప్రజస్వామ్యంలో మీడియాపై దాడులు చేయడం సరైన పద్ధతికాదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో  మాట్లాడారు. గతంలో కేసీఆర్‌ ‌హయాంలో ఉన్నప్పుడు…

సోలిపూర్ రైస్ మిల్లులో ఆక‌స్మిక త‌నిఖీలు

– రూ.8 కోట్ల విలువైన 3415.961 మెట్రిక్ టన్నుల ధాన్యం గల్లంతు వనపర్తి, ప్రజాతంత్ర, ఏప్రిల్  7 : వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం సోలిపూర్ గ్రామంలోని ఎస్ఎల్ఎన్ఎస్ రైస్ మిల్లులో మంగళవారం సివిల్ సప్లై అధికారుల తనిఖీల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో విలువైన ధాన్యం గల్లంతైనట్లు గుర్తించారు. 2022-23…

పాక్‌లో తీవ్ర ఇంధన కొరత

– లాక్‌డౌన్‌ ‌తరహా ఆంక్షలు విధింపు ఇస్లామాబాద్‌, ఏ‌ప్రిల్‌ 7: ‌హోర్ముజ్‌ ‌జలసంధి మీదుగా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలపై ఇరాన్‌ ఆం‌క్షలు విధించిన నేపథ్యంలో ప్రపంచాన్ని ఇంధన సంక్షోభం భయపెడుతోంది. ఇంధన కొరత ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్‌ ‌తరహా ఆంక్షలకు తెరతీసింది. వాణిజ్య కార్యకలాపాలపై పరిమితులను ప్రకటించింది. విద్యుత్‌,…