prajatantra_news

prajatantra_news

ఏమి చేసినా ప్రజల కోసమే

– అభివృద్ధిలో అందరినీ కలుపుకునిపోతాం – మా ఎమ్మెల్యేలు లేరని పనులను ఆపం – ప్రజలను ఇబ్బంది పెట్టడం మా అభిమతం కాదు – భట్టి నాటి ‘పీపుల్స్ మార్చ్‌’ హామీల అమలు షురూ – ఆదిలాబాద్ జిల్లాలో రూ.614 కోట్ల పనులji – ఎయిర్ పోర్టు తెస్తున్నాం – పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం –…

కోహెడ మార్కెట్ భూమిపై రేవంత్ రెడ్డి కన్ను

– రూ.3 వేల కోట్ల భూమిని అనుయాయులకు కట్టబెట్టే కుట్ర – పండ్ల మార్కెట్ సందర్శనలో మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం కోహెడ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఈరోజు ఇక్కడికి రాజకీయాల కోసం రాలేదు.. రైతుల కోసం వచ్చాను.. ఈ సమస్య బీఆర్ఎస్ పార్టీదో కాంగ్రెస్ పార్టీదో కాదు- ఇది రైౖతుల సమస్య అని…

రూ.225 కోట్లతో జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం

– ఆధునికీకరణ పనులకు సీఎం రేవంత్‌ ‌శంకుస్థాపన – ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహణ – మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం నిర్మల్‌/ఆదిలాబాద్,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌నిర్మల్‌ ‌జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా సోమ‌వారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో సీఎం…

ఆరు గ్యారెంటీలపై గ్రామాలకు వెళితే తెలుస్తుంది

– ఏ మేరకు అమలు జ‌రిగిందో ప్రజలను అడగండి – కేరళకు వెళ్లి అబద్దాలు ప్రచారం చేయడం కాదు – మాజీ మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి విమర్శలు నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌కేరళంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి  గొప్పలు చెబితే అక్కడ రేవంత్‌ను చూసి వోటేసేదెవర‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డి…

గజ్వేల్‌ ‌బంద్‌ ‌ప్రశాంతం

– కేసీఆర్‌ ‌కార్యాలయంపై దాడికి నిర‌స‌న‌ గజ్వెల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌గజ్వేల్‌లో బంద్‌ ‌ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. బంద్‌ ‌సందర్భంగా బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌నేతలు ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసుపై దాడి…

బంజారాలకు పార్టీలో తగిన ప్రాధాన్యం

– మాజీ ఐపిఎస్‌ ‌డీటీ నాయక్‌తో కవిత భేటీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అందుకు తగినట్లుగా వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల సింగరేణి కార్మికులతో భేటీ అవ‌గా తాజాగా…

ఫుడ్ సేఫ్టీ అందరి బాధ్యత

– అవేర్‌నెస్ వాకథాన్‌లో మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఫుడ్ సేఫ్టీ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారులు, వినియోగదారులందరి సమష్టి బాధ్యత అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్‌లో సోమవారం పాల్గొన్న ఆయన జల విహార్ వద్ద…

అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

Kokapet Sharada Peetham Land Issue

– క్రీడల్లో దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి – స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది.…

ఐక్య‌త‌తో పార్టీ గెలుపున‌కు కృషిచేయాలి

– త్రిస్సూర్ జిల్లాల్లో మంత్రి శ్రీధర్‌బాబు సుడిగాలి ప్రచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: శాసనసభ ఎన్నికలు జరుగుతున్న కేరళంలోని త్రిస్సూర్ జిల్లాలో సోమవారం తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. త్రిస్సూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జోసెఫ్ తాజెట్‌తో కలిసి ఆయన రెండు రోజులుగా ఒల్లూర్,…

సామాన్య కార్యకర్తలే బలగం

– బీజేపీ ఆవిర్భావ దిన వేడుకల్లో రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కోట్లాదిమంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావం వల్లే బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. అందుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర…