prajatantra_news

prajatantra_news

ఐపీఎల్‌ ‌పేరుతో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌మోసాలు

-బెట్టింగ్‌ ‌యాప్‌ ఉచ్చులో పడకండి -నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జన్నార్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: ఐపీఎల్‌ ‌మ్యాచ్‌ల పేరుతో ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌ ‌మోసాలు పెరిగి పోతున్నాయని… ఈ ఉచ్చులో పడవద్దని హైదరాబాద్‌ ‌సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌హెచ్చరిక జారీ చేశారు. ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌పై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీపీ స్పందించారు. సోషల్…

కాంగ్రెస్‌ ‌కోసం సైనికుల్లా పనిచేయాలి

– బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలకు అధికారం కల్ల – నాగర్‌ ‌కర్నూలు కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌ ‌నాగర్‌ ‌కర్నూల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 7: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌మళ్లీ అధికారంలోకి రావాలంటే సైనికుల్లా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌, ‌బీజేపీలు అధికారంలోకి రావని జోస్యం చెప్పారు.…

మావోయిస్టు రహిత ప్రాంతంగా కర్రెగుట్టలు

–  డీజీపీ శివధర్ రెడ్డి వెంకటాపురం (ములుగు), ఏప్రిల్ 7:  ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ములుగు జిల్లాలోని కర్రేగుట్టల ప్రాంతం మావోయిస్టుల రహిత ప్రాంతంగా అవతరించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి ప్రకటించారు. జిల్లాలో మంగళవారం పర్యటించిన ఆయన పామునూరు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి గిరిజన ప్రాంతాల…

రాష్ట్రానికే మోడల్ కాలనీ తలమానికం

– పారదర్శకంగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ – పైరవీలకు ఆస్కారం ఉండదు – తొలి విడతలో 1500 మంది లబ్ధిదారుల ఎంపిక – నిశితంగా పరిశీలించిన త‌ర్వాతే జాబితా విడుదల – మోడల్ కాలనీలో రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ – ఈ నెలాఖ‌రుకు మోడల్ కాలనీ ప్రారంభం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్…

అంతర్జాతీయ హ్యాకథాన్‌లో కిట్స్ విద్యార్థి  ప్ర‌తిభ‌

– ‘టేస్ట్ స్ప్రైట్’ గ్రాండ్ ప్రైజ్ విజేతగా యశ్వంత్ కృష్ణ – విద్యార్థిని అభినందించిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 7 : ‘టేస్ట్ స్ప్రైట్’ హ్యాకథాన్ కాంపిటీషన్‌లో ఇండియా నుంచి యశ్వంత్ కృష్ణ విజేత‌గా నిలిచాడు. కిట్స్ వరంగల్‌కు చెందిన పావుశెట్టి యశ్వంత్ కృష్ణ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ‘టేస్ట్ స్ప్రైట్ఇం’ టర్నేషనల్ హ్యాకథాన్‌లో…

ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తా

– హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలి – ఇరాన్‌కు ట్రంప్ హెచ్చ‌రిక‌ వాషింగ్ట‌న్‌, ఏప్రిల్ 7: హోర్ముజ్ జలసంధిని  పూర్తిగా తెరవాలని, లేనిపక్షంలో రాబోయే కొద్ది గంటల్లో కీలక మౌలిక సదుపాయాలపై మరిన్ని దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రించారు. ఒక మొత్తం నాగరికతను తుడిచిపెట్టేస్తానని బెదిరించారు. అదే సమయంలో, ఇరాన్…

వలస కార్మికులకు కేంద్రం శుభవార్త

– ఇకపై 5 కేజీల రెండు సిలిండర్ల సరఫరా – రాష్ట్రాలకు సూచించిన కేంద్రం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 7:‌ వలస కార్మికులకు కేంద్రం ఊరట కలిగించింది. వారికి గ్యాస్‌ ‌సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ ‌గ్యాస్‌ ‌సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కేంద్రం…

రైల్వే అంశాలను త్వరగా పరిష్కరించాలి

– సి.ఎస్ రామకృష్ణా రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7 : రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అంశాలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అన్నారు. రాష్ట్రంలో పలు రైల్వే ప్రాజెక్టులకు సంబందించిన అపరిష్కృత అంశాలపై ఆయన మంగళవారం సంబంధిత ఉన్నతాధికారులతో…

కోమాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ!

– కోడై కూస్తున్న అంతర్జాతీయ మీడియా టెహ్రాన్, ఏప్రిల్ 7: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ చాలా రోజులుగా కోమాలో ఉన్నారన్న వార్త ఇప్ప్పుడు ప్రపంచమంతా దావానలంలా వ్యాపిస్తోంది. ప్రస్తుతం ఖోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారని కోడై కూస్తోంది. ఇరాన్ ప్రభుత్వ నిర్ణయాలలో మొజ్తాబా ప్రమేయం ఏవిÖ లేదని అంతర్జాతీయ విÖడియా అంటోంది. మొజ్తాబా…

బెంగాల్‌పై కన్నేస్తే పాక్‌ ‌ముక్కలే

– పాక్‌ ‌రక్షణ మంత్రి ఖవాజా వ్యాఖ్యలకు కౌంటర్‌ -‌ రెచ్చగొట్టే ప్రకటనలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌న్యూదిల్లీ, ఏప్రిల్‌ 7 : ‌పాకిస్థాన్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌స్ట్రాంగ్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు. బెంగాల్‌పై కన్నేస్తే ఈసారి పాక్‌ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో భారత్‌ ఏమైనా…