prajatantra_news

prajatantra_news

అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

Kokapet Sharada Peetham Land Issue

– క్రీడల్లో దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి – స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది.…

ఐక్య‌త‌తో పార్టీ గెలుపున‌కు కృషిచేయాలి

– త్రిస్సూర్ జిల్లాల్లో మంత్రి శ్రీధర్‌బాబు సుడిగాలి ప్రచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: శాసనసభ ఎన్నికలు జరుగుతున్న కేరళంలోని త్రిస్సూర్ జిల్లాలో సోమవారం తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. త్రిస్సూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జోసెఫ్ తాజెట్‌తో కలిసి ఆయన రెండు రోజులుగా ఒల్లూర్,…

సామాన్య కార్యకర్తలే బలగం

– బీజేపీ ఆవిర్భావ దిన వేడుకల్లో రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కోట్లాదిమంది కార్యకర్తల నిస్వార్థ త్యాగం, అంకితభావం వల్లే బీజేపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. అందుకు కృషిచేసిన ప్రతి కార్యకర్తకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర…

అడుగులో అడుగు వేసి.. అధికార పీఠం వరకు..

– భట్టి పీపుల్స్ మార్కు మూడేళ్లు – ప్రజా సమస్యలే దిక్సూచిగా సాగిన పాదయాత్ర – పాదయాత్ర జ్ఞాపకాలు, ప్రజా పాలన లక్ష్యాలతో డిప్యూటీ సీఎం భట్టి  సందేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: తెలంగాణలో ప్రజా సమస్య ల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టి న ‘పీపుల్స్ మా ర్స్’ పాదయా త్రకు మూడేళ్లు పూర్తైన…

సీజేఐ సూర్యకాంత్‌ను కలిసిన సీఎం రేవంత్

– హైదరాబాద్‌కు వచ్చిన సీజేఐకు ఘనస్వాగతం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: హైదరాబాద్ నగరానికి శనివారం వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శంషాబాద్‌లోని హోటల్ నోవాటెల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…

174 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు జాబితా ప్రకటన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన సెలక్షన్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం సాయంత్రం విడుదల చేసింది. గైనకాలజీ, అనస్తీషియా, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని వివిధ స్పెషాలిటీ…

రాష్ట్రేతర ఓటర్లకు ప్రభుత్వం శుభవార్త

– ఓటేయడానికి వెళ్లే ఉద్యోగులకు ప్రత్యేక సెలవు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4: ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన వారై ఉండి తెలంగాణలో నివసిస్తున్న ఓటర్ల కోసం…

మేడారం పూజారి కుమారుడికి పరామర్శ

– ఘటనకు మంత్రులదే బాధ్యత – ప్రతిపక్ష నేత మధుసూదనాచారి వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4:‌ మేడారం గద్దెల వద్ద గతనెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి…

ఏలూరు గురుకులం సంఘటనపై నివేదిక పంపండి

– ఆసిఫాబాద్ కలెక్టర్‌కు హెచ్ఆర్సీ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్ సీ) ఈనెల 3న ఓ పత్రికలో ప్రచురితమైన ఎల్లూరు గురుకులంలో ఫుడ్ పాయిజన్ వార్తపై స్వయంగా విచారణకు స్వీకరించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్లూరు గ్రామంలోని…

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు

– సీట్లు కోల్పోతామన్న వాదనలో అర్థం లేదు – కేరళ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తిరువనంతపురం, ఏప్రిల్‌ 4: ‌జనాభా నియంత్రణతో దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలు కోల్పోతాయంటూ చేస్తున్న వాదనల్లో నిజం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఈ వాదనను తెరపైకి తెచ్చారని అన్నారు. కేరళ అసెంబ్లీ…